Home / Tag Archives: Kadiam Srihari

Tag Archives: Kadiam Srihari

పేదల కళ్ళల్లో వెలుగు కోసమే ”కంటివెలుగు”

పేద ప్రజల కళ్ళలో వెలుగు కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని వరంగల్ మేయర్ నరేందర్ అన్నారు.ఇదో నూతన చరిత్ర అని,దేశంలోనే ఎక్కడా లేనివిదంగా నూతన అద్యాయానికి ముఖ్యమంత్రి గారు తెరతీసారని,వారి సంకల్పాన్ని అందరం బాగస్వామ్యమై విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రతిష్టాత్మకంగా ప్రారంభం కానున్న కంటి వెలుగు పథకంపై వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ ఆడిటోరియం లో ఉప ముఖ్యమంత్రి, విద్యా …

Read More »

ముల్కనూర్ లైబ్రరీ దేశానికే మోడల్ లైబ్రరీ కావాలి

ముల్కనూరు గ్రామం సహకార ఉద్యమానికి పెట్టింది పేరని…ఈ స్పూర్తితో ఈ లైబ్రరీ కూడా దేశానికి మోడల్ లైబ్రరీగా అభివృద్ధి చేయాలని ఉపముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి పిలుపునిచ్చారు. ముల్కనూర్ ప్రజా గ్రంథాలయాన్ని పూర్తి చేసేందుకు తన ఎమ్మెల్సీ నిధుల నుంచి 15 లక్షల రూపాయలను ఇస్తున్నట్లు ప్రకటించారు. నేడు ముల్కనూర్ లో నిర్మించిన ఫిష్ మార్కెట్, షాపింగ్ కాంప్లెక్సు, ప్రజా గ్రంథాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ …

Read More »

కల్లు గీత కార్మికులు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

కల్లు గీత కార్మికుల ఇబ్బందులు, సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి వారికి న్యాయం చేసేలా కృషి చేస్తానని ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం కుల వృత్తులకు అధిక ప్రాధాన్యం ఇచ్చి, వాటిని ఈ రాష్ట్రంలో పునరుజ్జీవింప చేస్తుందని చెప్పారు. కల్లు గీస్తూ, తాటిచెట్టు మీద హార్ట్ అటాక్ తో చనిపోయిన మహబూబాబాద్ జిల్లా, గూడూరు కు చెందిన రాంపల్లి …

Read More »

హరితహారంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కోరారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘణపురం మండలం గాంధీ నగర్ లో నాలుగో విడత హరితహారంలో మొక్కలు నాటడానికి సీఎం కేసీఆర్ వస్తున్న సందర్భంగా ఏర్పాట్లను స్పీకర్ మధుసూదనా చారితో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఈ నెల 17 లేదా 18 …

Read More »

రికార్డుల ద్వారా చరిత్రను భద్రపర్చుకోవాలి…!!

 మన చరిత్రను భద్రపర్చుకోవాలని, దానిని భావితరాలకు అందించాలని ఇందుకోసం రికార్డులను పదిలపర్చాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఇండియన్ హిస్టారికల్ రికార్డ్స్ కమిటీ 62వ జాతీయ సదస్సును నేడు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ప్రారంభించారు. రికార్డులు లేకుండా చరిత్ర లేదని, ఇంతటి ముఖ్యమైన రికార్డులను డిజిటలైజ్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ప్రాచ్య …

Read More »

విద్యావాలంటీర్ల భ‌ర్తీకి గ్రీన్ సిగ్న‌ల్‌

ఉపాధ్యాయుల బదిలీల వల్ల చాలా పాఠశాలల్లో ఖాళీలు ఏర్పడిన నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా వెంటనే విద్యావాలంటీర్ల నియామకానికి నోటిఫికేషన్ ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. ఈ నెల 20వ తేదీలోపు మేనేజ్ మెంట్ల వారిగా విద్యావాలంటీర్ల నియామకం పూర్తి చేయాలన్నారు. ఈ రోజు సచివాలయంలో విద్యాశాఖ అధికారులతో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సమీక్షా సమావేశం నిర్వహించారు. వీలైనంత త్వరలో జిల్లాల …

Read More »

శరత్ మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం..కేటీఆర్

అమెరికాలోని కన్సాస్ రెస్టారెంట్‌లో ఓ దుండగుడి కాల్పుల్లో తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ విద్యార్థి కొప్పు శరత్ శనివారం సాయంత్రం మృతిచెందిన విషయం తెలిసిందే.ఈ సందర్భంగా అమీర్‌పేటలో శరత్ కుటుంబసభ్యులను రాష్ట్ర మంత్రులు కేటీఆర్, కడియం శ్రీహరి, తలసాని శ్రీనివాస్ యాదవ్, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు.ఈ సందర్భంగా వారి కుటుంబసభ్యులకు మంత్రులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడారు.అమెరికాలో జరిగిన …

Read More »

భద్రకాళి ఫైర్ వర్క్స్ అగ్నిప్రమాదంపై కడియం దిగ్ర్భాంతి

భద్రకాళీ ఫైర్ వర్క్స్ లో బుధవారం ఉదయం 11 గంటలకు జరిగిన ఈ తీవ్ర అగ్నిప్రమాదంతో వరంగల్ నగరం విషాదసంద్రంలో మునిగింది. వరంగల్ రూరల్ జిల్లా, కోటి లింగాల వద్ద గొర్రెకుంటి గ్రామంలో భద్రకాళి ఫైర్ వర్క్స్ లో అగ్నిప్రమాదం సంభవించి కొన్నిగంటల పాటు మంటలు చెలరేగాయి. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అధికారులను అప్రమత్తం చేశారు. సంఘటనా స్థలానికి …

Read More »

స్వచ్ఛ పాఠశాల-హరిత పాఠశాల నినాదంతో విద్యాసంస్థల్లో హరితహారం

హరిత తెలంగాణ లక్ష్యంగా నాల్గో విడత ప్రభుత్వం చేపడుతున్న హరితహారం ఈసారి విద్యాసంస్థల్లో భారీ ఎత్తున చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, బీసీ సంక్షేమ శాఖ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న నిర్ణయించారు. స్వచ్ఛ పాఠశాల-హరిత పాఠశాల నినాదంతో మొదటి తరగతి నుంచి యూనివర్శిటీ వరకు గల విద్యా సంస్థల్లో హరితహారం నిర్వహించాలని, విద్యాశాఖ, అటవీశాఖ, పంచాయతీరాజ్ శాఖ సమన్వయంతో ఈ పనిచేయాలని …

Read More »

సమన్వయంతో పనిచేద్దాం..!!

‘‘ ఈ ఏడాది జూలైలో పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది, లోక్ సభ ఎన్నికలు కూడా ముందస్తుగా వచ్చే అవకాశం ఉంది, ఒకవేళ ఇదే జరిగితే శాసనసభ ఎన్నికలు కూడా ముందస్తుగా రావచ్చు. అలాంటప్పుడు ఎన్నికలకు మూడు, నాలుగు నెలలకు మించి సమయం ఉండదు. కాబట్టి ఈలోపు ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలు మిషన్ భగీరథ, రైతుబంధు, రైతుబీమాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి, ఇతర సంక్షేమ, అభివృద్ధి పథకాల్లో వేగం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat