Home / Tag Archives: kcr (page 30)

Tag Archives: kcr

ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి

మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం యావత్తు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర గిరిజన స్త్రీ -శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్   అధికారులను ఆదేశించారు.భారీ వర్షాల వల్ల ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమైనా, సమర్ధవంతంగా ఎదుర్కొనేలా అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో చేయాలన్నారు. సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది అందరూ తమ తమ కార్య స్థానాల్లోనే అందుబాటులో …

Read More »

మున్నేరు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

తెలంగాణలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాల కారణంగా ఎగువ నుండి ఉదృతంగా ప్రవహిస్తున్న మున్నేరు వరద క్రమంగా పెరుగును కారణంగా మున్నేరు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్   కోరారు. క్రమంగా మున్నేరు పెరుగుతున్న తరుణంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు మున్నేరు పరివాహక ప్రాంతాల్లో పరిస్థితులను తెలుసుకుని ముందస్తు చర్యలు చేపట్టాలని, ఎలాంటి విపత్తులు అయిన …

Read More »

మహారాష్ట్ర నుండి బీఆర్ఎస్ లోకి భారీ చేరికలు

బీఆర్ఎస్ విధానాలు, ఆపార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు దార్శనికత, ఇప్పటికే దేశ వ్యాప్తంగా ప్రజలను ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర నుంచి గత కొద్ది కాలంగా ఆగకుండా చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనలో అడుగడుగునా ‘మహా’జన నీరాజనం ప్రస్పుటమవుతోంది, ఈ నేపథ్యంలో సీనియర్ రాజకీయ నాయకులు, విద్యావేత్తలు, వ్యాపార వేత్తలు, మేధావులు పలు రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు బీఆర్ఎస్ పార్టీలో …

Read More »

బిసిల సర్వతోముఖాభివ్రుద్దికి కేసీఆర్ సర్కార్ కృషి

Admissions In Karimnagar Medical College From August ANNONCED BY Minister Gangula

తెలంగాణలో వెనుకబడిన వర్గాలు అన్నిరంగాల్లో అభ్యున్నతి సాధించాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ గారి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్. మెరికల్లాంటి బిసి విధ్యార్థులు దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాలయాలు ఐఐటి, ఐఐఎం, సెంట్రల్ వర్సీటీలు సహా 200కు పైగా ఇన్ట్సిట్యూట్లలో ప్రవేశం పొందిన వారికి సంపూర్ణంగా ఫీజులను (ఆర్టీఎఫ్) చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొందన్నారు. ఈ మేరకు నేడు సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ …

Read More »

త్వరలోనే అంబేద్కర్ భవన నిర్మాణం పూర్తి

యాదాద్రి భోనగిరి జిల్లా కేంద్రంలో అంబెడ్కర్ భవన నిర్మాణం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఉదయం భోనగిరి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగరం అంజయ్య ఆధ్వర్యంలో న్యాయవాదుల బృందం మంత్రి జగదీష్ రెడ్డిని కలసి అంబెడ్కర్ భవన నిర్మాణ విషయాన్ని ప్రస్తావించారు. అందుకు స్పందించిన మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ అంబెడ్కర్ భవన నిర్మాణానికి గాను …

Read More »

దళిత వ్యతిరేకి పొంగులేటి

తెలంగాణలో ఖమ్మం జిల్లాలో ఇటీవల సత్తుపల్లి లో జరిగిన కాంగ్రెస్ సభలో.. మాజీ ఎంపి, కాంగ్రెస్ నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ….ఎమ్మేల్యే సండ్ర వెంకట వీరయ్య గారిని ఉద్దేశించి కేసీఆర్ కి మించిన దొర ఎమ్మేల్యే సండ్ర అని వ్యంగంగా మాట్లాడటం, అసెంబ్లీ గేటు కూడా తాకనీయమని, ఇంటికి పంపడం ఖాయం అని అహంకార పూరితంగా మాట్లాడటాన్ని బిఅర్ఎస్ కల్లూరు మండల ఎస్సీ, ఎస్టీ సెల్ నాయకులు తీవ్రంగా …

Read More »

లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

తెలంగాణలో రాష్ట్రంలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో గ్రేటర్ వరంగల్ 14వ డివిజన్ ఏనుమముల పరుధిలోని ఎస్ఆర్ నగర్లోని లోతట్టు ప్రాంతాలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే అరూరి రమేష్ , మేయర్ గుండు సుధారాణి , కలెక్టర్ ప్రావీణ్య  పరిశీలించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అప్రమత్తంగా ఉండి, ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి గారు అధికారులను ఆదేశించారు. మరో రెండు …

Read More »

మణిపూర్ పరిస్థితులపై ప్రధాని మోడీ నోరువిప్పాలి-ఎంపీ రవిచంద్ర

మణిపూర్ రాష్ట్రంలో నెలకొన్న అస్థిర పరిస్థితులు, హింసాత్మక ఘటనలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్లమెంటులో నోరువిప్పాలని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర డిమాండ్ చేశారు.మణిపూర్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా చోటుచేసుకున్న,జరుగుతున్న నేరాలు,ఘోరాలను తీవ్రంగా ఖండిస్తూ బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటు ఆవరణలో ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ, మణిపూర్ రాష్ట్రంలో నెలకొన్న అస్థిర,అసహజ పరిస్థితుల పట్ల యావత్ దేశం విస్తుపోతున్నదని ఆవేదన చెందారు.మహిళల్ని నగ్నంగా ఊరేగించడం,యువకులను …

Read More »

తెలంగాణలో కాంగ్రెస్ కి అధికారం కష్టమా..?

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం అసాధ్యం. 50శాతం సీట్లలో అసలు గెలుపు ఊసే లేదు..’ ఈ మాటలన్నది ఎవరో కాదు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్‌ కనుగోలు స్వయంగా ఈ వ్యాఖ్యలు చేశారు. తద్వారా తెలంగాణలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్‌ పార్టీ పెట్టుకున్న ఆశల పొంగుపై నీళ్లు చల్లారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ గెలుపు కష్టమేనంటూ ఆ పార్టీ వాస్తవ పరిస్థితిపై కుండబద్దలు కొట్టారు. 50 శాతానికిపైగా …

Read More »

వీఆర్ఏ లకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్

నిన్న మొన్నటి వరకూ గ్రామ రెవెన్యూ సహాయకులుగా ఉన్నవారంతా సీఎం కేసీఆర్‌ పెద్ద మనసుతో ప్రభుత్వ ఉద్యోగులుగా మారిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా 20,555 మంది వీఆర్‌ఏలను తెలంగాణ సర్కారు క్రమబద్ధీకరించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశం మేరకు సోమవారం రెవెన్యూశాఖ జీవో నంబర్‌ 81ను విడుదల చేసింది. ఈ ఉత్తర్వులను సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా వీఆర్‌ఏ జేఏసీ నేతలకు అందజేశారు. విద్యార్హతల ఆధారంగా వీఆర్‌ఏలకు ప్రభుత్వం మూడు క్యాటగిరీల్లో పేస్కేల్‌ను వర్తింపజేసింది. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat