చిలకలూరిపేట శాసనసభ్యురాలు శ్రీమతి విడదల రజిని కారుపై టీడీపీ ఉగ్రమూకలు దాడికి పాల్పడ్డారు. బండరాళ్లు కత్తులు, రాడ్లుతో రెచ్చిపోయారు. కోటప్పకొండ తిరునాళ్ల సందర్భంగా ఎమ్మెల్యే స్వగ్రామంలో పురుషోత్తమ పట్టణంలో వైసీపీ కార్యకర్తలు 5 భారీ విద్యుత్ ప్రభలను ఏర్పాటు చేశారు. ఆయా ప్రభలన్నింటిని గురువారం రాత్రికి కోటప్పకొండకు చేర్చారు. ప్రభలు సురక్షితంగా కొండకు చేరేవరకు ఎమ్మెల్యే భర్త కుమారస్వామి, మరిది విడదల గోపి తదిరతులు దగ్గరుండి పర్యవేక్షించారు. రాత్రి 12 …
Read More »