Home / Tag Archives: kotha prabhaker reddy

Tag Archives: kotha prabhaker reddy

మాన‌వ‌త్వం చాటుకున్న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి

మనసున్న మహారాజు మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మరోసారి మాన‌వత్వం చాటుకున్నారు..వివరాల్లోకి వెలితే..ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు హైద‌రాబాద్ నుంచి దుబ్బాక కి వెళ్తున్నారు. మార్గమధ్యంలో ఓ కారు అదుపుత‌ప్పి బోల్తా కొట్టింది. ఈ ప్ర‌మాదాన్ని చూసిన ఎంపీ గారు కారు ఆపి, క్ష‌త‌గాత్రుల వ‌ద్ద‌కు వెళ్లారు. ప్ర‌మాదం జ‌రిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. వారిలో మ‌నోధైర్యం నింపారు. అనంత‌రం క్ష‌త‌గాత్రుల‌ను ద‌గ్గ‌రుండి ద‌వాఖాన‌కు …

Read More »

రైతు హితమే సీఎం కేసీఆర్ లక్ష్యం

రైతు హితమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ గారు పని చేస్తున్నారని పార్లమెంట్ సభ్యులు సిద్దిపేట జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు పేర్కొన్నారు ..గజ్వేల్ లో జరిగిన ఆత్మ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారితో కలిసి ఎంపి గారు పాల్గొన్నారు.. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాకారమైన తర్వాతనే సీఎం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో రైతు …

Read More »

దుబ్బాక ఓ మంచి ఉద్యమ నేతను కోల్పోయింది

దుబ్బాక ఓ మంచి ఉద్యమ నేతను కోల్పోయిందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. శుక్రవారం దుబ్బాకలోని తెలంగాణ విగ్రహం వద్ద దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ప్రథమ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సోలిపేట చిత్రపటానికి ఎంపీ, సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సుజాత, కుటుంబీకులు పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ ప్రభాకర్‌ రెడ్డి మాట్లాడుతూ..బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పోరాడిన సోలిపేట రామలింగారెడ్డి …

Read More »

కాళేశ్వ‌రం ప్రాజెక్టు వ‌ద్ద మెగా టూరిజం ప్రాజెక్టు అభివృద్ధి చేయండి

తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన కాళేశ్వ‌రం ప్రాజెక్టు వ‌ద్ద మెగా టూరిజం ప్రాజెక్టు అభివృద్ధి చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని టీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డి పేర్కొన్నారు. లోక్‌స‌భ‌లో 377 నిబంధ‌న కింద ఈ అంశాన్ని ఎంపీ ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ‌ద్ద కొన్ని స‌దుపాయాలు క‌ల్పిస్తే టూరిజం స్పాట్‌గా అభివృద్ధి చెందుతుంద‌న్నారు. కాళేశ్వరం ఆల‌యం నుంచి ల‌క్ష్మీ బ‌రాజ్ వ‌ర‌కు 22 కిలోమీట‌ర్ల మేర బ్యాక్ వాట‌ర్ …

Read More »

రైతుగా మారిన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి

వరి వేదజల్లే సాగు పద్దతితో రైతులకు అనేక లాభాలు ఉన్నాయని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. మండలంలోని వడ్డేపల్లి గ్రామంలో రైతు రాయగారి శ్రీనివాస్ చెందిన వరి వెదజల్లే సాగును పరిశీలించేందుకు వచ్చిన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి రైతుగా మారి పోలంలో వరి వేదజల్లే విత్తనాలు పోశారు. పోలం చూట్టు కలియతిరిగి మొలక వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతి ష్టాత్మకంగా చేపట్టిన …

Read More »

పార్ల‌మెంట్ స్టాండింగ్ క‌మిటీల్లో టీఆర్ఎస్ ఎంపీలు

పార్ల‌మెంట్‌లో వివిధ‌ స్టాండింగ్ క‌మిటీలను పున‌ర్నియ‌మించారు. ఈ పున‌ర్నియామ‌కాల్లో ప‌లువురు టీఆర్ఎస్ ఎంపీల‌కు చోటు ల‌భించింది. ప‌రిశ్ర‌‌మ‌ల స్టాండింగ్ క‌మిటీ చైర్మ‌న్‌గా రాజ్య‌స‌భ స‌భ్యుడు కే కేశ‌వ‌రావు నియ‌మితుల‌య్యారు. ఎంపీ సంతోష్‌కుమార్‌ను రైల్వే స్టాండింగ్ క‌మిటీలో స‌భ్యుడిగా నియ‌మించారు. సైన్స్ అండ్ టెక్నాల‌జీ, ఎన్విరాన్‌మెంట్‌, ఫారెస్ట్స్‌ అండ్ క్లైమేట్ చేంజ్ క‌మిటీలో స‌భ్యుడిగా కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డికి స్థానం క‌ల్పించారు. కె‌ప్టెన్ ల‌క్మీకాంత‌రావును డిఫెన్స్ క‌మిటీ స‌భ్యుడిగా నియ‌మించారు. సిబ్బంది, …

Read More »

ప్లకార్డులతో టీఆర్‌ఎస్ ఎంపీలు నిరసన

పార్లమెంట్ ఆవరణలో టీఆర్‌ఎస్ ఎంపీలు ఆందోళన చేస్తున్నారు. మహాత్మాగాంధీ విగ్రహం దగ్గర ప్లకార్డులతో టీఆర్‌ఎస్ ఎంపీలు నిరసనకు దిగారు. రాష్ర్టానికి రావాల్సిన నిధులు, జీఎస్టీ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఉభయసభల్లో టీఆర్‌ఎస్ ఎంపీలు వాయిదా తీర్మానం ఇచ్చారు. వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన నిధులు, ఆర్థిక సంఘం బకాయిలు, గ్రామీణాభివృద్ధి నిధులు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఆర్థికమాంద్యం ప్రభావం దేశంపై లేదని చెప్తున్న కేంద్ర ప్రభుత్వం.. …

Read More »

ఇదేందీ కార్పోరేట్ స్కూలా..

ఇదేందే కార్పోరేట్ పాఠశాల నా… !! ఇంత బాగుంది….. కాదే ఇది జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల నే… నో అడ్మిషన్లు అని బోర్డు పెట్టి..మంచి విద్యా బోధన అందించే రాష్ట్రంలో ఆదర్శంగా నిలిచింది.. ఇదేం అనుకుంటూన్నారా ..సిద్దిపేట లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు గారు, ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ప్రశాంత్ నగర్ లో పర్యటిస్తున్న సందర్భంలో కారులో వెళ్తూ ఇందిరా నగర్ పాఠశాల …

Read More »

దేశంలో పెట్టుబడులకు కేంద్రంగా తెలంగాణ

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గంలో మంత్రులు ఈటల రాజేందర్, మల్లారెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. సుల్తాన్‌పూర్‌లో ఎస్‌ఎంటీ(సహజానంద మెడికల్ టెక్నాలజీస్) మెడికల్ డివైజ్ పార్క్‌కు మంత్రులు, ఎంపీ భూమి పూజ చేశారు. 20 ఎకరాల్లో 250 కోట్ల పెట్టుబడితో ఈ పరిశ్రమ ఏర్పాటు చేయనున్నారు. ఇందులో మెడికల్ స్టంట్ల తయారీ చేస్తారు. ఇది ఆసియాలోనే అతిపెద్ద స్టంట్ల కేంద్రంగా నిలవనుంది. ఈ విషయమై సంస్థ యాజమాన్యం టీఆర్‌ఎస్ …

Read More »

సంగారెడ్డి జిల్లాలో మంత్రి హారీష్ రావు పర్యటన..

తెలంగాణ రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నియోజకవర్గంలో ఇస్నాపూర్ చౌరస్తా వద్ద దాదాపు 12.63 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన జాతీయ రహదారి విస్తరణ పనులకు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖామంత్రి తన్నీరు హరీష్ రావు శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి. పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిగార్లు .. స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు..

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat