Home / Tag Archives: laxman

Tag Archives: laxman

బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై సంచలన వ్యాఖ్యలు

బీజేపీలో నా సేవలను ఎలా ఉపయోగించుకుంటారో బండి సంజయ్‌, లక్ష్మణ్‌లకే తెలియాలని ఆ పార్టీ ముఖ్యనేత, మాజీ ఎంపీ విజయశాంతి అన్నారు. రాష్ట్ర నాయకత్వం తనను సైలెంట్‌లో ఉంచిందని వ్యాఖ్యానించారు. బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. పార్టీ బాధ్యతలు ఇచ్చినపుడే ఏమైనా చేయగలమని.. బాధ్యతలు ఇవ్వకుండా ఏం చేయగలమని విజయశాంతి ప్రశ్నించారు. తనదెప్పుడూ రాములమ్మ పాత్రేనని.. ఉద్యమకారిణిగా అందరి …

Read More »

Darling ప్రభాస్ తో Bollywood స్టార్ హీరోయిన్ రోమాన్స్

రాధే శ్యామ్ మూవీ హిట్ అవ్వడంతో మంచి జోష్ లో ఉన్నాడు పాన్ ఇండియా హీరో .. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. తాజాగా ప్రభాస్ కథానాయకుడిగా భారీ స్థాయిలో బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న చిత్రం ఆదిపురుష్ . ఇందులో బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో సోనాల్ చౌహన్ అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తుంది. ఈ విషయం గురించి చిత్రం యూనిట్ ప్రకటించింది. అయితే ఈ మూవీలో …

Read More »

నీ బుల్లెట్టు బండెక్కి వచ్చెత్తపా!-మోహన బోగరాజ్ స్పెషల్

పట్టుచీరె కట్టుకొని.. టిక్కీబొట్టు పెట్టుకొని.. వడ్డాణం సుట్టుకొని.. దిష్టిసుక్క దిద్దుకొని.. అందంగా ముస్తాబై.. కట్టుకోబోయేవాడి కోసం ఎదురుచూస్తుంది ఒక అచ్చమైన పల్లెటూరి అమ్మాయి. ఇన్నాళ్ల తన స్వేచ్ఛా ప్రపంచం గురించీ.. పెండ్లయ్యాక బతకాల్సిన కొత్త ప్రపంచం గురించీ.. ‘బుల్లెట్టు బండి మీద కూర్చొని చెప్తా రా’.. అంటూ పెండ్లికొడుకును పిలుస్తుంటే.. ఎంత ముచ్చటగా ఉంటుందో! ఆ దృశ్యాన్ని చూపించే పాటే.. ‘బుల్లెట్టు బండెక్కి వచ్చెత్తపా’. మోహన భోగరాజు స్వరం ఆ …

Read More »

బీజేపీపై మంత్రి ఎర్రబెల్లి ఫైర్

బీజేపీ ఓ చెత్త పార్టీ అని, వరంగల్‌కు అభివృద్ధి వరాలు కురిపించేందుకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేశారని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు.  విలేకర్ల సమావేశంలో దయాకర్‌రావు మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని బీజేపీ అడుగడుగునా అడ్డంకులు సృష్టించే యత్నం చేస్తోందని విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి ఇచ్చిన హామీ ఒక్కటీ నిలబెట్టుకోలేదన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న …

Read More »

ఆసుపత్రిలో బీజేపీ నేత లక్ష్మణ్

తెలంగాణ బీజేపీ సీనియర్ నేత, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు కరోనా పరీక్ష చేయించుకొని ఐసోలేషన్లో ఉండాలని లక్ష్మణ్ సూచించారు.

Read More »

తెలంగాణ బీజేపీ రథసారధి ఎవరు..?

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధినేతగా ఉన్న మాజీ ఎమ్మెల్యే డా. కే లక్ష్మణ్ ను త్వరలోనే ఈ పదవీ నుండి తప్పించనున్నారా..?. ఈ పదవీలో కొత్తవార్ని నియమించనున్నారా..?. అంటే అవుననే అంటున్నాయి ఆ పార్టీ జాతీయ వర్గాలు. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ పార్టీ అధినేతగా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. మరో వారం పదిరోజుల్లో ఎవరనేది బీజేపీ జాతీయ అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ అధినేత ఎవరన్నదే ప్రకటిస్తారు అని …

Read More »

తెలంగాణ కేంద్రానికిచ్చింది అక్షరాల రూ.2.70లక్షల కోట్లు

తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఆరేళ్లల్లో లక్ష యాబై వేల కోట్లు ఇచ్చింది తెలంగాణ బీజేపీకి చెందిన నేతలు వ్యాఖ్యానిస్తున్న సంగతి విదితమే. అయితే ఈ వార్తలపై తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ టైమ్స్ నౌ సమ్మిట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ” తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులపై రాష్ట్ర బీజేపీ నేతలతో పాటుగా సాక్షాత్తు …

Read More »

మహిళ నాయకురాలితో కల్సి టీబీజేపీ నేత సెక్స్ రాకెట్

తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీకి చెందిన నేత ఆ పార్టీకి చెందిన ఒక మహిళ నాయకురాలితో కలిసి సెక్స్ రాకెట్ నడిపిస్తున్నాడని ఒక మహిళ సంచలన వ్యాఖ్యలు చేసింది. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి,ప్రముఖ న్యాయ వాది అయిన రఘునందన్ రావు వలన నాకు ప్రాణహాని ఉంది. ఆయన తనను శారీరకంగా .. మానసికంగా వేధిస్తున్నాడని ఒక మహిళ (47)సంచలన ఆరోపణలు చేసింది. మంగళవారం హైదరాబాద్లోని ప్రెస్ క్లబ్ …

Read More »

బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ సంచలన నిర్ణయం

తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కే లక్ష్మణ్ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే సార్వత్రిక,ఎంపీ,జెడ్పీ,పంచాయతీ ప్రస్తుతం మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో లక్ష్మణ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆయన మీడియాతో మాట్లాడుతూ” తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీతో కల్సి పనిచేసేందుకు తాము సిద్ద్ఝంగా ఉన్నట్లు ప్రకటించి సంచలనం క్రియేట్ చేశారు. ప్రధానమంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం యొక్క అవినీతి రహిత పాలనను …

Read More »

దమ్ముంటే రమ్మంటున్న మాజీ మంత్రి డీకే అరుణ

తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకురాలు, మాజీ మంత్రి డీకే అరుణ రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఇందిరా పార్క్ దగ్గర రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలు చేయాలనే లక్ష్యంతో మహిళా సంకల్ప దీక్షను చేపట్టిన సంగతి విదితమే. నిన్న ఆ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ నిమ్మరసం ఇవ్వడంతో ఈ దీక్ష ముగిసింది. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ” రాష్ట్రంలో వెంటనే మద్యపానం నిషేధం అమలు చేయాలి. మహిళలపై జరుగుతున్న …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat