2014 నుంచి 2019వరకూ తెలుగుదేశం పాలనలో రాష్ట్రంలో భారీఎత్తున అవినీతి జరిగిందని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు డేరంగుల ఉదయ కిరణ్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన గురువారం లోకాయుక్తను ఆశ్రయించారు. టీడీపీ హయాంలో జరిగిన అవినీతిపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు, ఆయన క్యాబినేట్ లోని రాష్ట్ర మంత్రులు, అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేల్లో చాలామంది అందినకాడికి దోచుకుని వేలకోట్ల రూపాయల …
Read More »ఏపీ లోకాయుక్తగా జస్టిస్ పి. లక్ష్మణ్ రెడ్డి ప్రమాణ స్వీకారం..హాజరైన సీఎం జగన్..!
ఏపీలో వైయస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అవినీతి నిరోధానికి సీఎం జగన్ తీసుకుంటున్న చర్యల్లో భాగంగా లోకాయుక్త పదవికి జస్టిస్ పి. లక్ష్మణ్ రెడ్డిని నియమించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇవాళ ఏపీ లోకాయుక్తగా జస్టిస్ పి.లక్ష్మణ్రెడ్డి పదవీ స్వీకార ప్రమాణం చేశారు. ఇవాళ విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉదయం 11 గంటలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆయనచే ప్రమాణ స్వీకారం చేశారు. ఐదేళ్ల పాటు …
Read More »