పచ్చమీడియా ఎంత జాకీలు వేసి లేపినా…నారావారి పుత్రరత్నం, టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ పాదయాత్రకు ప్రజల్లో అనుకున్నంత స్పందన రావడం లేదు..దీంతో తనను తాను మాస్ లీడర్ గా ప్రజెంట్ చేసుకోవాలనే తాపత్రయంతో లోకేష్ మా అమ్మను అవమానించిన వారిని వదిలేదు లేదు.. వైసీపీ నేతలతో ఉచ్చపోయించి వారిని రోడ్ల మీద కట్ డ్రాయర్లతో తిప్పుతా అంటూ..ఊరమాస్ డైలాగులతో రెచ్చిపోతున్నాడు..టీడీపీ అధికారంలోకి రాగానే వల్లభనేని వంశీ, కొడాలి నాని వంటి …
Read More »చంద్రబాబుకు ఐటీ అధికారుల నోటీసులు..చినబాబు చేతివాటం బట్టబయలు.!
టీడీపీ హయాంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు చేతికి మట్టి అంటకుండా అమరావతి నిర్మాణాల పేరుతో కాంట్రాక్ట్ సంస్థల నుంచి బోగస్ కంపెనీ పేరుతో నిధులు మళ్లించి ప్రతిగా వందల కోట్లు కమీషన్లు నొక్కేసిన సంగతి తెలిసిందే. గతంలోనే చంద్రబాబు పీఏ శ్రీనివాస్ సహకారంతో చంద్రబాబు వేల కోట్లు మనీలాండరింగ్ ద్వారా విదేశాలకు తరలించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. కానీ వ్యవస్థలను తెలివిగా మేనేజ్ చేసే చంద్రబాబు ఆ స్కామ్ లో దొరక్కకుండా …
Read More »యువతిపై టీడీపీ నాయకుడు రేప్..ఇప్పుడు నోరెత్తవేం పవనూ..!
ఏపీలో వాలంటీర్లు అసాంఘిక శక్తులుగా మారారని, వారు మహిళల వ్యక్తిగత వివరాలు సేకరిస్తున్నారని, రాష్ట్రంలో మహిళల అదృశ్యానికి వాలంటీర్లే కారణమంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహియాత్రలో వీరావేశంతో తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. దీనికి కారణం వాలంటీర్ల వల్ల క్షేత్ర స్థాయిలో జగన్ సర్కార్ అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు అందుతున్నాయి..అసలు జగన్ ప్రచారం చేయకపోయినా..వాలంటీర్ల వ్యవస్థ చాలు వైసీపీ మళ్లీ అధికారంలోకి రావడానికి అంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు …
Read More »లోకేష్ సులభ్ కాంప్లెక్స్…ఇక్కడ అందరికీ ఉచ్చ పోయించబడును..కట్ డ్రాయర్ లు అమ్మబడును..!
నారావారి పుత్రరత్నం, టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ యుగగళం పాదయాత్రం ఉమ్మడి క్రృష్ణా, గుంటూరు జిల్లాలో “కమ్మ”గా సాగుతోంది. కొడాలి నాని అడ్డా గుడివాడ గడ్డపై అడుగుపెట్టిన లోకేష్ బూతులకు దిగారు. మా అమ్మను అసెంబ్లీకి లాగి, అవమానించిన వాడిని గుడ్డలూడదీసి, కట్ డ్రాయిర్ మీద గుడివాడ రోడ్ల మీద తిప్పుతా, ఉచ్చపోయిస్తా అంటూ మంగమ్మ శపథం చేశాడు. అయితే లోకేష్ కామెంట్లపై వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో సెటైర్లు …
Read More »కుప్పం ఇక బాబోరికి ఏమాత్రం సేఫ్ కాదు…అత్తారింటికి షిఫ్ట్ అవ్వాల్సిందేనా..?
టీడీపీ అధినేత చంద్రబాబుకు సొంత ఇలాకా కుప్పంలో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి చంద్రమౌళి చంద్రబాబుకు గట్టిపోటీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యారు లేకుంటే…ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబుకు చుక్కలు కనపడేవి..అయితే ఈసారి వైనాట్ 175 , వైనాట్ కుప్పం అంటూ వైసీపీ అధినేత జగన్ ఆదేశాల మేరకు కుప్పంపై జిల్లా మంత్రి పెద్దిరెడ్డి ఫోకస్ పెట్టారు. దీంతో కుప్పం …
Read More »టీడీపీ మానిఫెస్టో తో వైసీపీ గుండెల్లో భయం మొదలైంది
ఏపీ మాజీ ముఖ్యమంత్రి… టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల జరిగిన మహానాడులో ప్రకటించిన మానిఫెస్టో తో వైసీపీ నేతలు గింగిరాలు తిరుగుతున్నారని, అందుకే చంద్రబాబు, లోకేష్ పై పిచ్చి వాగుడు వాగుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నారు. మంగళవారం ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ మాయల పకీర్ కారుమూరి నాగేశ్వరరావు తన పని సక్రమంగా చేయకుండా కారుకూతలు కూస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ మానిఫెస్టో …
Read More »ROJA: ప్రజలు లోకేశ్ ను పిచ్చివాడిలా చూస్తున్నారు: మంత్రి రోజా
ROJA: ప్రజలు నారా లోకేశ్ ను పిచ్చివాడిలా చూస్తున్నారని మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. పిచ్చివాడిలా ప్రవర్తిస్తున్నారని ప్రజలే అతని చూసి పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలే కాదు….పార్టీ కార్యకర్తలు , నేతలు కూడా అక్కడి నుంచి పారిపోతున్నారని విమర్శించారు. పాదయాత్రలో కనీసం 20 మంది కూడా లేరని….అది పెయిల్యూర్ యాత్ర అని రోజా మండిపడ్డారు. ప్రజలను అడిగితే వాస్తవాలు చెబుతారు గానీ….ఎవరో యాంకర్ ను పెట్టుకంటే …
Read More »LOKESH: నారా లోకేశ్ యువగళం పాదయాత్ర
LOKESH: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టనున్న యువగళం పాదయాత్ర…..నిభందనలకు లోబడే పాదయాత్ర జరగాలని చిత్తూరు జిల్లా ఎస్పీ సూచించారు. లోకేశ్ పాదయాత్రకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ఎస్పీ రిషాంత్ స్పష్టం చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదని ఎస్పీ రిషాంత్ సూచించారు. ఇదిలా ఉండగా ఈనెల 27 నుంచి లోకేశ్ పాదయాత్ర ప్రారంభం కానుందన్నారు.
Read More »ఇది కుప్పమా? పులివెందులా?: మంత్రి రోజా
ప్రతిపక్ష నేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం ప్రజలు సీఎం జగన్కు బ్రహ్మరథం పడుతున్నారని మంత్రి ఆర్కే రోజా అన్నారు. ‘వైఎస్ఆర్ చేయూత’ నిధులు విడుదల కార్యక్రమంలో కుప్పంలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి జగన్ ముఖ్యఅతిథిగా హాజరై లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా నిధులను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి రోజా మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, నారా లోకేశ్ కుప్పంలో వీధివీధి తిరిగినా మున్సిపల్ ఎన్నికల్లో టీడీపిని ప్రజలు ఓడించారని …
Read More »ఏపీ టీడీపీ నేత ఇంట్లో పడిన దొంగలు-కాళ్లు చేతులు కట్టేసి మరి…?
ఏపీలోని బాపట్ల జిల్లా పర్చూరులో దోపిడీ దొంగలు స్వైరవిహారం చేశారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీకి చెందిన నేత రామ సుబ్బారావు ఇంట్లోకి ఆరుగురు దొంగలు చొరబడి కాళ్లు, చేతులు కట్టేసి దోపిడీకి పాల్పడ్డారు. కత్తులతో బెదిరించి మూడు ఏటీఎం కార్డులు, సెల్ఫోన్లు లాక్కున్న దొంగలు ఏటీఎం పిన్ నెంబర్లను సైతం తీసుకున్నారు. 14 సవర్ల బంగారం, రూ. 20 వేలు చోరీ చేసి పారిపోయారు.. దీంతో బాధితుడు …
Read More »