Home / Tag Archives: lokesh (page 20)

Tag Archives: lokesh

మరోసారి తత్తరపడ్డ నారా లోకేష్‌..మా పార్టీ గెలవదు!

ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు మంత్రి లోకేష్‌ మరోసారి తన ప్రసంగంలో నోరుజారాడు.మంగళగిరి నుండి టికెట్‌ ఆశించిన ఆ పార్టీ నాయకుడు గంజి చిరంజీవిని బుజ్జగించడానికి వచ్చిన లోకేష్‌ విలేకరులతో మాట్లాడుతూ మరోసారి తడపడ్డాడు.మంగళగిరిలో మన పార్టీ టీడీపీ 1980వ సంవత్సరం నుంచి ఇక్కడ గెలవలేదని,మరి ఇక్కడ నేను గెలవాలో లేదో ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు.వాస్తవానికి ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీ 1982లో స్థాపించారు,కాని లోకేష్ మాత్రం 1980 నుండి మంగళగిరిలో …

Read More »

బాబుకు గంటా షాక్..అవసరమైతే పార్టీ మారైనా సరే ఎమ్మెల్యేగానే పోటీ చేస్తా

ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు నిన్నటి నుండి టీడీపీకి అందుబాటులో లేరని తెలుస్తుంది.దీనికంతటకి కారణం ఏమిటంటే ఆయన సీటుకే ఎసరు పెట్టడమే.గంటా ప్రాతినిథ్యం వహిస్తున్న భీమిలి స్థానంలో చంద్రబాబు కొడుకు లోకేష్ ను పోటీ చేయించడానికి ప్రయత్నించడంతో గంటా కంగుతిన్నారు.మరోవైపు జేడీ టీడీపీలో చేరుతున్నారనే వార్తలు రావడంతో గంటాను మరింత కలవరపెడుతున్నాయి.ఎందుకంటే ఈ స్థానం నుండి లోకేష్ లేదా జేడీ ని నిలబెట్టాలని బాబు అనుకోవడంతో గంటా శ్రీనివాసరావు అలిగారు. …

Read More »

ఐటీ గ్రిడ్స్‌ సంస్థ బోల్తా పడడంతో.. అజ్ఞాతంలోకి చిట్టి నాయుడు

ఐటీ గ్రిడ్స్‌ సంస్థ..ఈ పేరు వినగానే టక్కున గుర్తుకొచ్చేది ఓటర్ స్కాం.అయితే ఆ సంస్థ మూతబడడంతో మన చిట్టి నాయుడు బుర్ర పనిచేయడం లేదట. మంగళవారం నాడు వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా సీఎం చంద్రబాబు,లోకేష్ పై వ్యంగ్యాస్త్రాలు వదిలారు. ‘ఐటీ గ్రిడ్ క్లోజయినప్పటి నుంచి చిట్టి నాయుడు మెదడులో అమర్చిన ‘చిప్’ సిగ్నల్స్ తీసుకోవడం లేదట. ‘ఎర్రర్’ చూపిస్తోంది. అందుకే వారం రోజులుగా అజ్ణాతంలోకి పంపించాడు పెద్ద …

Read More »

తొల‌గిన ముసుగు..టీడీపీలోకి సీబీఐ మాజీ జేడీ

మ‌రో ముఖ్య‌మైన వ్య‌క్తి ముసుగు తొల‌గింద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. సీబీఐ జేడీ హోదాలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రించార‌నే ఆరోప‌ణ‌లు ఎదుర్కున్న‌ లక్ష్మీనారాయణ తాజాగా తెలుగుదేశం పార్టీలో చేరతారనే ప్రచారం జోరందుకుంది. స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఐపీఎస్‌ అధికారి, సీబీఐ మాజీ జేడీ ప‌చ్చ పార్టీ గూటికి చేరనున్నార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన అనంత‌రం ల‌క్ష్మీనారాయ‌ణ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించిన రైతు సమస్యలు, ఇతర అంశాలపై అధ్యయనం …

Read More »

సినిమా ప్రమోషన్ వేగవంతం చేసిన వర్మ.. అడ్డుకునేందుకు తెలుగుతమ్ముళ్ల ప్రయత్నాలు

స్త్రీలందరికీ తమ తోటిస్త్రీకి జరిగిన అన్యాయాన్ని చూపించడమే ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ ఉద్ధేశ్యం అంటున్నాడు ఆ సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ చిత్రానికి సంబంధించిన ప్‌తమోష‌న్ కార్య‌క్ర‌మాల‌ని వేగ‌వంతం చేశాడు. ఇప్పటికే ఓ ట్రైల‌ర్ విడుద‌ల చేసి సంచ‌ల‌నాలు సృష్టించిన వ‌ర్మ తాజాగా మ‌రో ట్రైలర్ విడుద‌ల చేశారు. వాడు నా పిల్ల‌లు క‌లిసి నన్ను చంపేశారు అనే క్యాప్ష‌న్‌తో ట్రైల‌ర్ మొద‌లై ల‌క్ష్మీ పార్వ‌తిని ఎన్టీఆర్ కుటుంబ …

Read More »

నువ్వు నపుంసక ముఖ్యమంత్రివి. కొడుకుకోసం నీచమైన గడ్డి కరుస్తున్నావ్.. థూ నీ బతుకు

గత తొమ్మిదేళ్లుగా ఏం జరిగినా జగనే చేశాడు.. లేదా ఇది వైఎస్సార్సీపీ కుట్ర అనటం టీడీపీ శ్రేణులకు చంద్రబాబుకు పరిపాటిగా మారింది.. జగన్ పులివెందుల రౌడీ, జగన్ రౌడీయిజం చేస్తాడంటూ లేనిపోని పుకార్లు సృష్టించారు.. ఇన్ని చేసినా జగన్ ఏరోజూ చౌకబారు విమర్శలపై స్పందించలేదు.. ఒక నికార్సైన నాయకునిగా భరించాడు.. అసలు రాష్ట్రంలో ప్రతి ఒక్కటీ ఆయన చేస్తే ఇంకా చంద్రబాబు ఎవరు.. అంటూ ఓ వ్యక్తి రాసిన లేఖ …

Read More »

అక్రమంగా అయినా గెలవాలి.. టెక్నాలజీని అడ్డుపెట్టుకుని దుర్మార్గ రాజకీయం చేస్తున్న టీడీపీ

వచ్చే ఎన్నికల్లో గెలుపే తెలుగుదేశం పార్టీ అన్ని రకాల అక్రమాలకు తెరలేపిందని వైసీపీ విమర్శిస్తోంది. ఐదేళ్లుగా ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలి ఎన్నికల్లో పెద్ద ఎత్తున డబ్బు ఎర చూపి ఓట్లు దండుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంతటితో ఆగక ఏకంగా వైయ‌స్ఆర్‌సీపీకి అనుకూలంగా ఉన్నవారి ఓట్లను తొలగించి లబ్ధి పొందే దిగజారుడు పనులకు దిగింది టీడీపీ. కొంతకాలంగా అధికార పార్టీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా సర్వేల పేరుతో ప్రజాభిప్రాయాన్ని సేకరించి వైసీపీ మద్దతుదారుల …

Read More »

బ్రేకింగ్.. డేటా లీకేజ్ వెనుక బ్లూ ఫ్రాగ్.. అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు

ఏపీ ప్రభుత్వాన్ని కుదిపేస్తున్న డేటా లీకేజ్ కు విశాఖ నగరం కేంద్రంగా మారిందట.. విశాఖ నగరాన్ని ఐటీ హబ్‌ చేసేస్తామని చెబుతున్న చంద్రబాబు, లోక్‌శ్‌ లు విశాఖనే డేటా లీకేజీ కేంద్రంగా చేశారన్న వాదనలకు వినిపిస్తున్నాయి. విశాఖ కేంద్రంగానే డేటా అక్రమ వినియోగం కోసం కొన్నాళ్లుగా ప్రణాళికలు వేసినట్టు తెలుస్తోంది. తాజాగా కలకలం రేపిన తెలుగుదేశం పార్టీ సేవామిత్ర యాప్‌ వ్యవహారం వెనుక హైదరాబాద్‌ ఐటీ గ్రిడ్స్‌ కంపెనీతో పాటు …

Read More »

అశోక్ ను పట్టుకొస్తే వాళ్లిద్దరి పేర్లు చెప్పేస్తాడా.. మొత్తం స్కాం బయటకొచ్చే అవకాశం..

ఏపీ ప్రజల వ్యక్తిగత డేటా చోరీ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ యాప్‌ తయారీ సంస్థ ఐటీ గ్రిడ్స్‌ డైరెక్టర్‌ దాకవరం అశోక్‌ పరారైనట్లు తెలుస్తోంది. సంస్థ సర్వర్ల నుంచి కీలక సమాచారం డిలీట్‌ చేయడంతోపాటు మూడు హార్డ్ డిస్క్ లతో అశోక్‌ పరారీలో ఉన్నారని భావిస్తున్నారు. దీంతో అశోక్‌ కోసం గాలిస్తున్న సైబరాబాద్‌ పోలీసులు అతను డిలీట్‌ చేసిన సమాచారం రిట్రీవ్‌ చేయడంకోసం సైబర్‌ ఫోరెన్సిక్‌ నిపుణుల సహకారం …

Read More »

ఆపార్టీకి తెలిసిన “బూతు మేనేజ్మెంట్” వైసీపీకి తెలియట్లేదా.. తప్పుడు ప్రక్రియను ప్రణాళికా బద్ధంగా ఎలా చేస్తున్నారు..

గుంటూరులో స్పా అనే సర్వే సంస్థ పేరుతో నేరుగా టిడిపి కార్యకర్తలే ఓట్లు తొలగిస్తుండడంతో జనం వాళ్ళని సాఫ్ట్ వేర్ తో సహా పట్టుకున్నారు. వాళ్ళకి ప్రస్తుతం డేటా చోరిపై వార్తలు వస్తున్న వీళ్ళకి లింక్ ఉందనే అనుమానాలొస్తున్నాయి. ఒకవైపు మండుటెండల్లో కూడా ప్రతిపక్షనేత జగన్ మోహన్ రెడ్డి సభకు జనం తండోపతండాలుగా వస్తుంటే టీడీపీ మేధావులు మాత్రం ఈ జనాభిమానం ఎంత ఉన్నా వైసీపీకి ఓట్లరూపం దాల్చదు అంటున్నారు.. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat