తెలుగు ఇండస్ట్రీ లో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లులో పూజా హెగ్డే ఒకరు.ఆమె అందం, నటనతో మంచి ఫాలోయింగ్ కూడా తెచ్చుకుంది.ఒక లైలా కోసం చిత్రంతో తెలుగులో అరంగేట్రం చేసిన పూజా..ఆ తరువాత వరుణ్ తేజ్ సరసన ముకుందలో నటించింది.కాని ఈ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర నిలవలేకపోయాయి.అనంతరం 2017 లో అల్లు అర్జున్ తో దువ్వాడ జగన్నాధం మరియు బెల్లంకొండ శ్రీనివాస్ తో సాక్ష్యంలో నటించగా అవి కూడా ఫ్లాప్ …
Read More »మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు భారీ ఏర్పాట్లు..ముఖ్య అతిథులుగా టాప్ హీరోలు..?
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న చిత్రం మహర్షి.ప్రస్తతం ఈ చిత్రం షూటింగ్ పూర్తి కావడంతో చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ ఈవెంట్ మే 1వ తేదిన చిత్ర యూనిట్ నిర్వహించనున్నారు.ఈ ఈవెంట్ ఒక స్పెషల్ కూడా ఉంది ఎందుకంటే దీనికి ముఖ్య అతిధులుగా టాలీవుడ్ స్టార్స్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వస్తున్నారనే …
Read More »