భారత జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా ప్రముఖులు ఘన నివాళులు అర్పించారు. ప్రధానమంత్రి నరేందర్ మోదీ రాజ్ ఘాట్ వద్ద గాంధీజీకి ఘన నివాళులు అర్పించారు.ప్రధాని మోదీతో పాటు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్,ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు,లోక్ సభ స్పీకర్ ఓ బిర్లా,కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ,కేంద్ర మంత్రులు ,సీనియర్ నేతలు నివాళులర్పించారు.
Read More »నేడు మన భారత జాతిపిత, పూజ్య బాపూజీ మహాత్మాగాంధీ 150వ జయంతి
నేడు మన భారత జాతిపిత, పూజ్య బాపూజీ మహాత్మాగాంధీ 150వ జయంతి..ముందుగా ఆ మహాత్ముడికి నమస్సుమాంజలి ఘటిస్తున్నాము.. మహాత్మాగాంధీ..చిన్నప్పుటి నుంచి చదువుకుంటున్నాం..గాంధీజీ గుజరాత్ లోని పోర్ బందర్ లో జన్మించారు..పై చదువుల నిమిత్తం విదేశాలకు వెళ్లారు..దక్షిణాఫ్రికాలో బారిష్టర్గా పని చేశారు..అక్కడ నల్లజాతీయులపై శ్వేత జాతీయుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడారు..తిరిగి భారత్కు వచ్చి భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు..అహింస, సత్యాగ్రహాలే ఆయుధాలుగా తెల్లవాడిపై పోరాడారు…సహాయ నిరాకరణ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా …
Read More »