సూపర్ స్టార్ మహేష్ బాబు..హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తున్న చిత్రం ‘మహర్షి’.ఈ చిత్రానికి గాను యూనిట్ మొన్ననే భారీగా ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా చేసారు.ఇది మహేష్ కి 25వ సినిమా కావడంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించగా..దిల్ రాజు,అశ్వినీదత్,పీవీపీ నిర్మిస్తున్నారు. ఇక కధలోకి వస్తే ఈ చిత్రంలో మహేష్ పేరు రిషీ..డిగ్రీ పూర్తి చేసుకొని అమెరికా వెళ్తాడు.అక్కడ ఒక సాఫ్ట్ వేర్ కంపెనీకి సీయిఓగా వ్యవహరిస్తారు.ఈ …
Read More »ఈ చిత్రం వల్లే మహేష్,పూరీ మధ్య విభేదాలు వచ్చాయా..?
నిన్న సూపర్ స్టార్ మహేష్ బాబు తన 25వ చిత్రం అయిన ‘మహర్షి’ ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో అత్యంత వైభవంగా జరిగింది. దీనికి గాను విక్టరీ వెంకటేష్,విజయ్ దేవరకొండ గెస్ట్ గా వచ్చారు.ఈ ఈవెంట్ లో మహేష్ మాట్లాడుతూ..తనకి ఇప్పటివరకూ విజయాలు అందించిన ప్రతీ డైరెక్టర్ కు కృతజ్ఞతలు తెలియజేసారు.తనను హీరోగా పరిచయం చేసిన రాఘవేంద్రరావు, గుణశేఖర్, త్రివిక్రమ్, శ్రీనువైట్ల మరియు కొరటాల శివ వరకూ అందరి పేర్లనూ …
Read More »మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విజయ్ దేవరకొండ…
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘మహర్షి’ ఈ నెల 9న విడుదల కానున్న విషయం అందరికి తెలిసిందే.ఈ మేరకు చిత్ర బృందం అన్ని కరస్తులు చేస్తూ ప్రమోషన్లు చేస్తుంది.ఇప్పటికే ఒక్కొకటిగా పాటలు కూడా విడుదల చేస్తున్నారు.అయితే ఈ చిత్రానికి గాను ఈరోజు సాయంత్రం 6గంటలకు హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.అయితే ఈ ఈవెంట్ కి గాను యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ వస్తున్నారని …
Read More »మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు భారీ ఏర్పాట్లు..ముఖ్య అతిథులుగా టాప్ హీరోలు..?
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న చిత్రం మహర్షి.ప్రస్తతం ఈ చిత్రం షూటింగ్ పూర్తి కావడంతో చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ ఈవెంట్ మే 1వ తేదిన చిత్ర యూనిట్ నిర్వహించనున్నారు.ఈ ఈవెంట్ ఒక స్పెషల్ కూడా ఉంది ఎందుకంటే దీనికి ముఖ్య అతిధులుగా టాలీవుడ్ స్టార్స్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వస్తున్నారనే …
Read More »మహేష్ సుకుమార్ కి నో చెప్పడానికి కారణం ఇదేనా?ఆ నిర్మాత నమ్రతని కలిశారట..!
టాలీవుడ్ స్టార్ మహేష్ బాబు మహర్షి తర్వాత సుకుమార్ తో సినిమా చెయ్యాలి.వీరిద్దరి కాంబినేషన్ ఐతే సినిమా హిట్ అవ్తుందని అందరూ భావిస్తున్న సమయంలో మహేష్ బాబు సుకుమార్ ప్రాజెక్ట్ కాన్సిల్ అని ప్రకటించారు.ఇది ప్రకటించిన ముందురోజే అల్లు అర్జున్, సుకుమార్ హ్యాట్రిక్ కాంబినేషన్ కు ప్రకటన జరిగింది.దీంతో టాలీవుడ్ అంతా చర్చనీయాంశంగా మారింది. సుకుమార్ రంగస్థలం చిత్రం తరువాత మైత్రి మూవీస్ నిర్మాణంలో సుకుమార్, మహేష్ బాబు కాంబినేషన్ …
Read More »అమెరికాకు మకాం మార్చబోతున్న సూపర్ స్టార్..!
మహేష్బాబు మారిపోయాడు. ప్రస్తుతం సెట్స్పై ఉన్న సినిమాను చూస్తుంటే ఈ మాట మీరే అంటారు. భరత్ అనే నేను చిత్రం విడుదలై వంద రోజులు దాటకుండానే మరో సినిమా మొదలు పెట్టడమే కాకుండా.. మొదటి షెడ్యూల్ను కూడా పూర్తి చేసేశాడు. అయితే, ఈ మధ్య కాలంలో సూపర్ స్టార్ కెరీర్లో ఇలా ఎప్పుడు జరగలేదు. మహేష్ నటిస్తున్న 25వ సినిమా షూటింగ్ 24 రోజుల క్రితం డెహ్రాడూన్లో మొదలైంది. ఏకధాటిగా …
Read More »అచ్చం ఎన్టీఆర్లానే.. మహేష్ కూడా..!
సూపర్ స్టార్ మహేష్బాబు తన 25వనిమా కోసం కొత్త ప్రయోగాలను చేస్తున్నారు. ఈ చిత్రాన్ని వంశీపైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు, అశ్వనీదత్లు నిర్మిస్తున్నారు. అంతేకాకుండా, ఈ చిత్రంలో మహేష్ బాబు రెండు విభిన్నమైన కొత్త లుక్లో కనిపించనున్న విషయం తెలిసిందే. వాటిలో ఒకటి స్టూడెంట్ లుక్. ఈ లుక్ కోసం మహేష్ బాబు ఇప్పటికే కొంత బరువు తగ్గగా.. ఫిట్ నెస్ కోసం ఇప్పటి నుంచే కసరత్తులు మొదలు పెట్టారు. …
Read More »బాలీవుడ్కు టీలీవుడ్ సూపర్ స్టార్..!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మొత్తానికి భరత్ అనే నేను చిత్రంతో మళ్లీ పికప్ అయ్యాడు. వచ్చే సినిమాతో అసలైన బాక్సాఫీస్ రుచిని చూపించేందుకు రెడీ అవుతున్నాడు. అందులో భాగంగానే వంశీ పైడపల్లి డైరెక్షన్లో మహష్ 25వ సినిమాలో నటించనున్నాడు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా..? అని మహేష్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. see also:పవన్ కల్యాణ్ మాజీ భార్య…రేణూ దేశాయ్ రెండో వివాహం..వరుడు ఇతనే అంట …
Read More »స్టార్ భార్యల మధ్య ఛాలెంజ్ వార్..!
స్టార్ భార్యల మధ్య ఛాలెంజ్ వార్..! అవును ఇప్పుడు ఇదే టాలీవుడ్లో ట్రెండ్ అవుతోంది. కాగా, కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ ఇటీవల ఫిట్నెస్ పై అవగాహన పెంచేందుకు హమ్ ఫిట్తో ఇండియా ఫిట్ అనే పేరుతో కొత్త ట్రెండ్కు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు అది కాస్తా టాలీవుడ్కు పాకింది. ఇప్పటికే ఈ ట్రెండ్లో భాగంగా టాలీవుడ్కు చెందిన పలువురు స్టార్ హీరోలు సైతం ఒకరికి మరొకరు …
Read More »జగన్ పాదయాత్ర స్ఫూర్తితోనే పాట -టీడీపీ నేతల గుండెల్లో రైళ్ళు ..!
భరత్ అనే నేను టాలీవుడ్ సూపర్ స్టార్ ,స్టార్ హీరో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ .ప్రముఖ దర్శకుడు కొరటాల శివ నేతృత్వంలో దానయ్య డీవివి నిర్మాతగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరాలను అందించగా ఇప్పటివరకు మూడు పాటల లిరిక్స్ ను విడుదల చేశారు.వీటిలో ఒకదానికి ఒకటి మించి అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.ఈ నేపథ్యంలో తాజాగా వచ్చాడయ్యో సామీ అనే పాట లిరిక్స్ విడుదలైన గంటలోనే నాలుగు …
Read More »