రానున్న దీపావళి నాటికి రాష్ట్రవ్యాప్తంగా మంచినీరందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.ఇవాళ కంటివెలుగు కార్యక్రమాన్ని మెదక్ జిల్లా, మల్కాపూర్ గ్రామంలో ప్రారంభించారు.ఈ సందర్బంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ మాట్లాడారు.దేశం మొత్తంలో ఏ రాష్ట్రం కూడా పెట్టని ..60 వేల కోట్లు నీటిపారుదలశాఖలో ఖర్చు పెట్టామని అన్నారు.లక్ష 70 వేల కోట్లు ఒక్క సంవత్సరానికి ఖర్చు పెడుతున్నామని అన్నారు.రైతులకు 24 గంటల ఇస్తున్నామన్న కేసీఆర్..త్వరలోనే మంచి నీటిని అందిస్తామని చెప్పారు.కృష్ణా, …
Read More »కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల అభివృద్దే లక్ష్యం..కేసీఆర్
కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల అభివృద్దే లక్ష్యమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.ఇవాళ సీ ఎం కేసీఆర్ మెదక్ జిల్లాలో మెదక్ జిల్లా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయ భవనాల నిర్మాణానికి కుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసి బహిరంగసభలో సీఎం మాట్లాడుతూ..”దేశంలో ఎక్కడలేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు.ప్రపంచంలో ఎక్కడలేని విధంగా రైతన్నకు ఎకరాకు ఎనిమిది వేలు ఆర్థిక సాయమిస్తున్నం.కాళేశ్వరం నీళ్ళు ఈ ఏడాది చివర మెదక్ …
Read More »నేడు మెదక్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన..
గులాబీ దళపతి,రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ జిల్లా పర్యటన ఖరారు అయింది. ఇవాళ మెదక్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. నూతన జిల్లాల ఏర్పాటు అనంతరం మొదటి సారిగా మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా టీఆర్ఎస్ శ్రేణులు సీఎం పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏర్పాట్లు చేశారు. నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్రావు రెండ్రోజులుగా పట్టణంలోనే మకాం వేసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. బహిరంగ సభ కోసం జిల్లా …
Read More »60ఏళ్ల కలను నిజం చేసిన సీఎం కేసీఆర్ ..!!
తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా కేంద్రం కావాలని 60ఏళ్ల కోరిక అ జిల్లా ప్రజాలది అని.. అది నిజం చేసి చూపించిన ఘనత సీఎం కేసీఆర్ గారిదే అని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు.సిద్దిపేట జిల్లా కేంద్రంలో అయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నో ప్రభుత్వాల పోయాయి.. అక్కడి ప్రజలు ఎన్నో ఉద్యమాలు ,ఆందోళను చేసిన ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని.. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత 2016 …
Read More »