Home / Tag Archives: Meeting (page 12)

Tag Archives: Meeting

జగన్ ను కలిసిన కుమార మంగళం బిర్లా..పెట్టుబ‌డులు పెట్టనున్నారా?

ఏపీలో వైసీపీ పార్టీ ఘనవిజయం సాధించింది.ఫ్యాన్ గాలికి తెలుగు తమ్ముళ్ళు ఎగిరిపోయారు.ఏపీలో ప్రస్తుతం ఎక్కడ చూసిన ఎవరి నోట విన్నా జగన్ జగన్ అనే వస్తుంది.ఆంధ్రరాష్ట్ర ప్రజలు అంతగా నమ్మినారు కాబట్టే వైసీపీ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించారు.ఈ ఐదేళ్ళ పాలనలో చంద్రబాబు చేసిన అన్యాయాలు,అక్రమాలుకు ప్రజలు తగిన బుద్ధి చెప్పారు.జగన్ గెలిచిన తరువాత ఢిల్లీ వెళ్లి మర్యాదపూర్వకంగా ప్రధాని మోదీని కలిసిన విషయం అందరికి తెలిసిందే.చర్చలు ముగిసిన తరువాత …

Read More »

గల్లా జయదేవ్ కు దిమ్మతిరిగే వార్త..? స్వయాన బావమరిదే!

సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో టాప్ హీరో.తాను ఏదైనా సినిమాలో నటిస్తే తన నటనతో ఆ పాత్రకు ప్రాణం పోస్తాడని చెప్పాలి.హీరోగానే కాకుండా బిజినెస్ పరంగా కూడా మహేష్ ఎప్పుడూ టాప్ లోనే ఉంటాడని చెప్పాలి ఎందుకంటే తాను ఎలాంటి బిజినెస్ లో అడుగు పెట్టిన ఆ వ్యాపారం లభాలలోనే నడుస్తుందని చెప్పాలి.ప్రస్తుతం తాను హైదరాబాద్ లో భారీ ఎత్తున ఏఎంబీ సినిమాస్ పేరుతో ఒక …

Read More »

మొదటి ఆరు నెలలు తిరిగేసరికి జగన్ మంచి ముఖ్యమంత్రి అన్పించుకునేలా పాలన అందిస్తా

వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ఆ పార్టీ శాసనసభాపక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం జరిగిన సమావేశంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు ఆయనను తమ నాయకుడిగా ఎనుకున్నారు. వైఎస్‌ జగన్‌ను తమ నేతగా ఎన్నుకోవడానికి కొత్తగా ఎన్నికైన ఆ పార్టీ ఎమ్మెల్యేలు తాడేపల్లిలోని జగన్‌ క్యాంపు కార్యాలయంలో భేటీ అయిన విషయం తెలిసిందే. సమావేశంలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని శాసనసభపక్ష నేతగా ఎన్నుకుని.. పార్టీ ఎమ్మెల్యేలంతా ఏకవాఖ్య తీర్మానం …

Read More »

ప్రజల డబ్బుతో ప్రత్యేక హెలికాఫ్టర్ లో వెళ్లాల్సిన ప్రాధన్యత ఏముందో చెప్పాలి.!

వైసీపీ ఎంపీ వేణుంబాక విజయసాయి రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు పై విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా వరుస ట్వీట్లతో ఇటీవల విమర్శలు గుప్పిస్తున్న విజయసాయిరెడ్డి కాటన్ దొర జయంతి సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఆయన స్ఫూర్తితో పోలవరం పూర్తి చేస్తామని చెప్పారు. దీనిపై విజయసాయి రెడ్డి స్పందిస్తూ పోలవరం పేరును ప్రస్తావించి కాటన్ దొర ఆత్మ క్షోభించేలా చేయకు చంద్రబాబూ. ఎక్కడో జన్మించిన ఆ మహనీయుడు ఏ సౌకర్యాలు లేని …

Read More »

బాబు ఓట‌మిని ఒప్పుకున్న‌ట్లే…అందుకే స‌మీక్ష‌లో ఈ మాట‌లా?

ఏపీలో జ‌రిగిన అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ ఓట‌మి ఖాయ‌మైందా? ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు ఎందుకు ఓటమికి సంబంధించిన వ్యాఖ్య‌లు చేస్తున్నారు? ఇది ప్ర‌స్తుతం ఏపీలో హాట్ టాపిక్‌గా మారిన అంశం. తెలుగుదేశం పార్టీ గెలుపు గురించి ఉండవల్లిలోని ప్రజావేదికలో సోమవారం టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో చంద్రబాబు నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయ‌న కామెంట్లు ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి. పోలింగ్‌ …

Read More »

ఐ ప్యాక్ కార్యాలయంలో సీఎం.. సీఎం.. అంటూ నినాదాలు..

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ బృందానికి అభినందనలు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ లోని ‘ఐ–ప్యాక్‌’ కార్యాలయాన్ని సందర్శించిన జగన్ ప్రశాంత్‌ కిషోర్, ఆయన బృందం సభ్యులతో కొద్దిసేపు గడిపారు. జగన్‌ ఐప్యాక్‌ కార్యాలయానికి చేరుకోగానే అక్కడి సిబ్బంది అంతా ‘సీఎం.. సీఎం..’ అంటూ స్వాగతం పలికారు. కాబోయే ముఖ్యమంత్రి అంటూ జగన్ ను అభినందించారు. ఈ సందర్భంగా జగన్, ప్రశాంత్‌ కిషోర్‌ …

Read More »

చంద్రబాబుకు ఓటు వేస్తే మన రాష్ట్రం…?జగన్

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేసారు వైసీపీ అధినేత జగన్. పొర‌పాటున కూడా బాబుకు ఓటు వేయకండి ఒకవేళ అలా చేస్తే రాష్ట్రంలో మనకి ఏమీ మిగ‌ల‌వ‌ని ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం ఇప్పుడు ఇసుక‌లారీ రేటు రూ.40,000 ఉంది,బాబు మరోసారి గెలిస్తే ఒక్కసారిగా ల‌క్ష‌రూపాయ‌ల‌కు పెరిగిపోతుందని విమర్శించారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో జరిగిన బహిరంగ స‌భ‌లో జ‌గ‌న్ మాట్లాడారు.నేను అధికారంలోకి రాగానే …

Read More »

చంద్రన్న భజనలతో విసుగెత్తిపోతున్న ప్రజలు, స్పష్టంగా కనిపిస్తున్న ఓటమి భయం

తాజాగా ఎన్నికలు సమీపించడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్న సభకు జనాదరణ కరువవుతోంది. ఎక్కడ సభ పెట్టినా సొంత డబ్బా కొట్టుకోవడంతో పాటు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని, ప్రధాని మోదీని విమర్శించడానికే చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రసంగంలో పదేపదే పార్టీ కార్యకర్తలకు పాదాభివందనమంటూ ప్రాధేయపడుతున్నారు. సీఎం సభలకు జనం పెద్దగా రాకపోవడంతో వెలవెలతున్నాయి. కుర్చీలన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే కష్టం, వైఎస్సార్‌ సీపీ రూలింగ్‌లోకి వస్తే …

Read More »

రాహుల్ సభలో కుర్చీలు ఖాళీ…రాష్ట్ర పార్టీ నేతలకు చివాట్లు

కాంగ్రెస్ పార్టీ నేతలు శనివారం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన అధినేత రాహుల్‌గాంధీ సభ జనం లేక వెలవెలబోయింది. శంషాబాద్‌లో చిన్న స్థలంలోనే సభను ఏర్పాటుచేసినా జనం ఆశించినస్థాయిలో రాలేదు. సభలో వేసిన కుర్చీలు చాలావరకు ఖాళీగా కనిపించాయి. రాహుల్ ప్రసంగానికి స్పందన కరువైంది. రాహుల్‌గాంధీ ప్రధాని మోదీపై ఘాటైన విమర్శలు చేసినా జనం చప్పట్లు కొట్టలేదు. జనం అంతంత మాత్రంగానే రావడం, వచ్చిన జనం నుంచి స్పందన లేకపోవడంతో రాష్ట్ర పార్టీ …

Read More »

నేడు ఢిల్లీకి వైఎస్ జగన్ ‘ఇండియా టుడే’సదస్సులో ప్రసంగం

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ , ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ శుక్రవారం ఢిల్లీ వెళుతున్నారు. ప్రముఖ మీడియా సంస్థ ‘ఇండియా టుడే’ నిర్వహించనున్న సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. ‘ఢిల్లీ పీఠంపై ఎవరు కూర్చుంటారో దక్షిణాది ఎలా నిర్ణయిస్తుంది?’ (‘హౌ ది డెక్కన్‌ విల్‌ డిసైడ్‌ హూ సిట్స్‌ ఇన్‌ ఢిల్లీ) అనే అంశంపై ‘ఇండియా టుడే’ శుక్ర, శనివారాల్లో సదస్సు నిర్వహిస్తోంది. ప్రతిపక్ష నేత …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat