కేంద్రలో మోదీ సర్కార్ తీసుకువచ్చిన ఎన్నార్సీ,. సీఏఏ., ఎన్పీఆర్ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ముస్లింములు, వివిధ సామాజిక సంస్థలు, వివిధ జాతీయ. ప్రాంతీయ పార్టీలు పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి ఎన్నార్సీని ఒప్పుకునేది లేదని ప్రకటించారు. అయితే ఎన్నార్సీ, సీఏఏలను పైకి వ్యతిరేకిస్తున్న టీడీపీ నేతలు ఈ విషయంపై పెద్దగా మాట్లాడడం లేదు. రీసెంట్గా పార్లమెంట్లో ఎన్నార్సీని వ్యతిరేకిస్తూ వైసీపీ ఎంపీలు …
Read More »అసెంబ్లీ వేదికగా చంద్రబాబు ఇజ్జత్ తీసిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్..!
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ కమీషన్ బిల్లుపై చర్చ సందర్భంగా తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది.. చంద్రబాబుతో సహా టీడీపీ ఎమ్మెల్యేలు అమరావతిపై చర్చకు పట్టుబట్టారు…జై అమరావతి నినాదాలతో సభను హోరెత్తించారు. టీడీపీ సభ్యుల ఆందోళనలు కొనసాగుతుండగానే స్పీకర్ తమ్మినేని సీతారాం మంత్రి అనిల్కుమార్ యాదవ్కు మాట్లాడే అవకాశం ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి అనిల్కుమార్ మాట్లాడుతూ…చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షా…నవ్వడం ఓ రోగం.. నవ్వకపోవడం ఒక …
Read More »జనసేనానికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన మంత్రి అనిల్కుమార్ యాదవ్..!
రాయలసీమలో ఆత్మీయ యాత్ర చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ జగన్ రెడ్డి జగన్ రెడ్డి అంటూ పదే పదే ఏపీ సీఎం జగన్ మతం గురించి, కులం గురించి ప్రశ్నిస్తున్నారు. జగన్ ఇలా చేస్తే..లేదా అలా చేస్తే.. ముఖ్యమంత్రి గారు అని పిలుస్తానని..అప్పటివరకు జగన్ రెడ్డి అనే పిలుస్తానని పవన్ తనదైన స్టైల్లో తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా పవన్ విమర్శలపై మంత్రి అనిల్కుమార్ యాదవ్ మండిపడ్డారు. తనకు …
Read More »బాబు, లోకేష్లపై వైసీపీ మంత్రి అనిల్కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు..!
టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న విమర్శలకు సమాధానంగా ఏపీ మంత్రులు చేస్తున్న విమర్శలు ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చే క్రమంలో ఏపీ మంత్రులు చేస్తున్న పరుష వ్యాఖ్యలను టీడీపీ రాజకీయంగా ఉపయోగించుకుంటోంది. టీడీపీకి రాజీనామా చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లహభనేని వంశీతో మొదలైన విమర్శల పర్వాన్ని మంత్రి కొడాలి నాని కొనసాగిస్తున్నారు. చంద్రబాబు, లోకేష్లపై పరుష పదజాలంతో విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే కొడాలి నాని చేస్తున్న …
Read More »శ్రీశైలం డ్యాంపై అందోళన వద్దు
శ్రీశైలం ప్రాజెక్టు డ్యామ్ తీవ్ర ప్రమాదంలో ఉంది. డ్యాంకు ఏమన్నా సమస్య వస్తే వచ్చే వరద ప్రభావంతో ఏపీ సగం మునుగుతుంది అని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ వ్యాఖ్యానించిన సంగతి విదితమే. అయితే ఈ వార్తలపై రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ” శ్రీశైలం డ్యాం కు ఎలాంటి ముప్పు లేదు. ప్రాజెక్టు భద్రతపై ఇరిగేషన్ శాఖ …
Read More »చంద్రబాబుకు చుక్కలు చూపించిన వైసీపీ మంత్రి..!
గత ఐదేళ్ల చంద్రబాబు హయాంలో పోలవరంతో సహా రాష్ట్రంలో మొదలైన అన్ని ప్రాజెక్టుల నిర్మాణంలో భారీగా అవినీతి జరిగిందని భావించిన జగన్ సర్కార్ పాత టెండర్లు రద్దు చేసి, మళ్లీ కొత్తగా రివర్స్ టెండరింగ్కు వెళ్లిన విషయం తెలిసిందే. పోలవరం ప్రధాన డ్యామ్, హైడల్ ప్రాజెక్టుతో సహా వెలిగొండ వంటి అన్ని ప్రాజెక్టు నిర్మాణపనుల్లో ప్రభుత్వం రివర్స్ టెండరింగ్కు వెళ్లింది. అయితే ఈ రివర్స్ టెండరింగ్పై చంద్రబాబు, దేవినేని ఉమతో …
Read More »నా కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు జగనన్నకు సైనికుడిగానే ఉంటా..!
‘వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్’ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. మంగళవారం నెల్లూరులోని విక్రమసింహపురి యూనివర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రైతు భరోసా లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. రైతు భరోసా చెక్కులు అందించిన తర్వాత ఏర్పాటు చేసి బహిరంగసభలో సీఎం వైఎస్ జగన్తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రసంగించారు. రైతు భరోసా కార్యక్రమం ప్రారంభోత్సవంలో అనిల్కుమార్యాదవ్ ఉద్వేగంగా మాట్లాడారు. ‘మన జిల్లాలో …
Read More »పోలవరం ఎత్తు తగ్గిస్తున్నామని విష ప్రచారం చేస్తున్నారు
పోలవరం ప్రాజెక్టు హెడ్వర్క్సు, జల విద్యుత్ కేంద్రం పనుల రివర్స్ టెండరింగ్తో రూ. 780 కోట్లు ఆదాచేసి చరిత్ర సృష్టించామని రాష్ట్ర జలవనరుల శాఖామంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. దివంగత మహానేత డా. వైఎస్సార్ మానసపుత్రిక అయిన పోలవరం ప్రాజెక్టును గడువులోగా తాము పూర్తి చేస్తామన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి చంద్రబాబు హయాంలో ఇష్టానుసారంగా టెండర్లు ఇచ్చారని అనిల్ ఆరోపించారు. తమప్రభుత్వం కచ్చితంగా పారదర్శకంగా ముందుకు వెళ్తుంటే ప్రతిపక్ష …
Read More »పేపర్లీక్ అంటూ పచ్చ ఛానళ్ల అసత్య ప్రచారం…మంత్రి అనిల్ కుమార్ ఫైర్..!
వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా 1.26 లక్షల గ్రామవాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పూర్తిగా పారదర్శకంగా, ఎక్కడా అవకతవకలకు ఆస్కారం లేకుండా.. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించి..ఫలితాలు విడుదల చేసింది. అయితే గత ఐదేళ్లలో యువతకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేని బాబు ఇప్పుడు విషం కక్కుతున్నాడు. .ప్రభుత్వం ఒకేసారి లక్ష పాతిక వేలకు పైగా ఉద్యోగాలు ఇవ్వడాన్ని …
Read More »బ్రేకింగ్..రాజమండ్రి సెంట్రల్ జైలుకు టీడీపీ పెయిడ్ ఆర్టిస్ట్…!
ఏపీలో ప్రతిపక్ష టీడీపీ సోషల్ మీడియా టీమ్ గత కొద్ది రోజులుగా పెయిడ్ ఆర్టిస్టులను వివిధ వర్గాల ప్రజలుగా వేషం కట్టించి…సీఎం జగన్,, వైసీపీ మంత్రులను కించపరుస్తూ పలు వీడియోలు రిలీజ్ చేస్తోంది. కొద్ది రోజుల క్రితం ఓ మహిళ ఆరోగ్య శ్రీ వర్తించలేదంటూ సీఎం జగన్ కించపరుస్తూ మాట్లాడిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. అయితే ఆ వీడియోలో ఆర్టిస్టులకు మేకప్ వేస్తున్న దృశ్యాలు కనపడడంతో టీడీపీ …
Read More »