జగన్ పాదయాత్రపై వ్యంగ్యాస్ర్తాలు సంధించారు ఏపీ మంత్రి జవహర్. వాక్ విత్ జగన్ అంటే జైలుకేనని విమర్శించారు. వైఎస్ జగన్ వెయ్యి కిలో మీటర్లు కాదు కదా.. లక్ష కిలోమీటర్లు నడిచినా సీఎం కాలేరన్నారు మంత్రి జవహర్. అంతటితో ఆగక అసలు ప్రజలు వైఎస్ జగన్ వెంట ఎందుకు నడవాలని ప్రశ్నించారు. వైఎస్ జగన్ సీఎం పీఠంకు దగ్గర అవుతున్నానని అనుకుంటూ భ్రమపడుతున్నాడని ఎద్దేవ చేశారు. వైఎస్ జగన్ మోకాళ్ల …
Read More »మోకాళ్లపై నడిచినా.. జగన్ సీఎం కాలేడు..!!
వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేస్తున్న పాదయాత్రపై ఆంధ్రప్రదేశ్ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాగా, ఇవాళ మంత్రి అచ్చెన్నాయుడు శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ.. వై ఎస్ జగన్ కాళ్లతో కాదు కదా..! మోకాళ్లపై నడిచినా కూడా ఈ జన్మలో సీఎం కాలేడని, టీడీపీపై ఆరోపణలు తప్ప జగన్కు వేరే పని లేదన్నారు. తమ ప్రభుత్వంలో 250 జనాభా …
Read More »వరి సాగు చేసే రైతులు.. సోమరిపోతులట..!!
వరిసాగు చేసే రైతులు సోమరిపోతులట. ఈ మాటలు అన్నది ఎవరో కాదండి బాబోయ్.. ఏకంగా మంత్రి హోదాలో ఉన్న దేవినేని ఉమా. ఇక అసలు విషయానికొస్తే.. ఏపీ నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమా రైతులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జిల్లా నందిగామలో జరిగిన వ్యవసాయ పంటల కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతూ.. వరిపంట సోమరిపోతు పంట,వరి లాగే సుబాబుల్ కూడా సోమరిపోతూ పంటే,గతిలేక సుబాబుల్ పంట …
Read More »మంత్రి హరీష్ రావుకు ఎమ్మెల్యే దయాకర్ రావు మనవి ..
తెలంగాణ రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తొర్రూర్ మండల కేంద్రంలోని పెద్ద చెరువు, గుర్తూర్ రామసముద్రం చెరువుల సామర్థ్యాన్ని పెంచి మినీ ట్యాంక్ బండ్గా అభివృద్ధి పరిచేందుకు నిధులు కేటాయించాలని పాలకుర్తి అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు.. మంత్రి హరీశ్ రావుకు వినతిపత్రం అందజేశారు.
Read More »విపక్షాలను పిచ్చికుక్కలు కరిచాయి-మంత్రి జగదీశ్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర విద్యుత్, ఎస్సీ సంక్షేమ మంత్రి జగదీశ్ రెడ్డి విపక్షాలపై ఫైర్ అయ్యారు. విపక్షాలను పిచ్చి కుక్కలు కరిచాయని వ్యాఖ్యానించారు. రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సోమా భరత్ కుమార్ ఘన సన్మానం జరిగింది. హాజరైన మంత్రి జగదీష్ రెడ్డి, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, అగ్రోస్ చైర్మన్ లింగంపల్లి కిషన్ రావు, లోకసభ సభ్యులు బూరా నర్సయ్య గౌడ్, స్థానిక శాసనసబ్యులు …
Read More »టీఆర్ఎస్ లోకి రేవంత్ రెడ్డి ..?
తెలంగాణ రాష్ట్ర టీడీపీ పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఇటీవల టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న సంగతి తెల్సిందే .అయితే రేవంత్ రెడ్డి అంతకు ముందు టీడీపీ పార్టీ నుండి టీఆర్ఎస్ పార్టీలో చేరతా అని తనతో సంప్రదింపులు జరిపారు అని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ సంచలన వ్యాఖ్యలు …
Read More »అభివృద్ధి ముక్కుమూసుకుని పోవాల్సిందేనా ”మంత్రి పుల్లన్న”.!!
ఆంధ్రప్రదేశ్కు అభివృద్ధిని పరిచయం చేసిందే మేము అంటూ చెప్పుకు తిరిగే ముఖ్యమంత్రి చంద్రబాబు.. మాటల మరాఠీయేనని మరోసారి రుజువైంది. 2014 ఎన్నికల్లో అభివృద్ధికి మరిన్ని మెరుగులు దిద్దుతామని, అప్పుడే ఓటు నమోదు చేసుకున్న ఓటరు నుంచి కురువృద్ధుల అవసరాలను ఆసరాగా చేసుకుని అమలు కాని హామీలను గుప్పించి.. గద్దెనెక్కిన చంద్రబాబు.. అధికారపీటమెక్కిన వెంటనే తన వక్రబుద్ధిని చూపించారు. ఇందుకు నిదర్శనంగా రాష్ట్రవ్యాప్తంగా కుంటుపడిన అభివృద్ధే. మంత్రి పుల్లారెడ్డి ఇలాఖాలో అయితే …
Read More »ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా మంత్రి కేటీఆర్ ..
తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా అధికారక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు .ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కేంద్ర ఉక్కు మంత్రి చౌదరి బీరేంద్రసింగ్ ను కోరారు. గనుల కేటాయింపుపై కేంద్రమంత్రి అధ్యక్షతన ఢిల్లీలోని ఉద్యోగ్ భవన్ లో సమావేశం జరిగింది. సమావేశంలో మంత్రి కేటీఆర్, ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక …
Read More »జలీల్ ఖాన్ కు మరో తమ్ముడు దొరికాడు ..
సహజంగా క్యాన్సర్ ఎందుకు వస్తుంది అనారోగ్య పరిస్థితుల వలన వస్తుంది .అయితే ఆయన పేరుకు ఆరోగ్య శాఖ మంత్రి..కానీ క్యాన్సర్ ఎందుకు వస్తుందో ఒక మంచి కారణం చెప్పాడు.అయితే సదరు మంత్రి చేసిన వ్యాఖ్యలపై దేశం అంతటా విమర్శల జల్లు కురుస్తుంది .అస్సాం రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి అయిన హిమంత బిస్వా శర్మ నిన్న బుధవారం నూతనఉపాధ్యాయులకు నియామక పత్రాలను అందించే కార్యక్రమానికి హాజరై మాట్లాడుతూ గత జన్మలో …
Read More »యాసంగి పంటకు నాగార్జునసాగర్ నీళ్ళు …
తెలంగాణ రాష్ట్రంలో యాసంగి పంటకు సాగు కోసం నాగార్జున సాగర్ అయకట్టు కింద వచ్చే నెల డిసెంబర్ పదో తారీఖున నుండి నీటిని విడుదల చేయనున్నట్లు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తెలిపారు .అందులో భాగంగా రాష్ట్రంలో ఖమ్మం ,నల్గొండ జిల్లాల ప్రజాప్రతినిధుల సమావేశంలో జరిగిన చర్చల్లో నిర్ణయించారు .నిన్న శుక్రవారం అసెంబ్లీ ఆవరణంలో జరిగిన నీటి విడుదలపై సమీక్షా సమావేశం నిర్వహించారు .ఈ …
Read More »