విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర స్వామివారు తొలిసారిగా చేపట్టిన హిందూ ధర్మ ప్రచారయాత్ర ఉమ్మడివరంగల్ జిల్లాలో దిగ్విజయవంతంగా కొనసాగుతోంది. ధర్మ ప్రచారయాత్రలో భాగంగా హన్మకొండలోని రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంత రావు నివాసంలో జరుగుతున్న దేవి శరన్నవరాత్రుల ఉత్సవాలలో స్వామివారు స్వయంగా శ్రీ రాజశ్యామల అమ్మవారి పీఠపూజ, అర్చనాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తదనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు ఇచ్చి ఆశీర్వదిస్తున్నారు. …
Read More »ఆ విషయంలో 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు చేయలేనిది..జగన్ చేసి చూపించాడు…సాహో సీఎం సార్..!
తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఓ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపింది. ఈ నిర్ణయం ద్వారా జగన్ ఓ స్పష్టమైన సంకేతాన్ని ప్రజలకు ఇచ్చారు. తాజాగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయం దేశంలోని ముఖ్యమంత్రులు అందరిని ఆశ్చర్యపోయేలా చేస్తుంది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎంపీడీవో సరళ అనే మహిళపై అనుచితంగా మాట్లాడారని తన …
Read More »మాజీ సీఎం చంద్రబాబుకు 22 సూటి ప్రశ్నలు ఒక్కదానికైనా సమాధానం చెప్పగలరా?
మహాత్మా గాంధీ 150వ జయంతి పురస్కరించుకొని.. ఏపీ ప్రభత్వం గ్రామ సచివాలయాలు ప్రారంభించింది. ఈ క్రమంలో చంద్రబాబు పాలనకు జగన్ పాలనకు మధ్య తేడాలు చూపిస్తూ వైసీపీ ఎమ్మెల్యేలు సీదిరి అప్పలరాజు, శెట్టి ఫల్గుణ, శ్రీదేవి, ఎండీ అబ్దుల్ హఫీజ్ ఖాన్లు సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశారు. చంద్రబాబు రాజకీయ ధోరణిని తీవ్రంగా ఎండగట్టారు. ఈప్రకటనలో ఆయనకు పలు ప్రశ్నాస్త్రాలు సంధించారు. 1) గ్రామ సచివాలయాల వ్యవస్ధను ఇవాళ …
Read More »తన కూతురిని హింసిస్తున్నారంటే ఫిర్యాదుచేసిన ఆమె తండ్రి, అదేపార్టీ ఎమ్మెల్యే
బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కోడలు ఐశ్వర్య రాయ్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. తన అత్తమామలు తనపై వేధింపులకు పాల్పడ్డారనిచ ఆడపడుచు మిసా భారతి కూడా తీవ్రంగా గృహహింసకు పాల్పడ్డారని వెల్లడించారు. తనకు తిండికూడా పెట్టకుండా వేధించడంతోపాటు చివరకు తన సంసార జీవితాన్ని నాశనం చేశారని ఆమె మీడియాతో చెప్పారు. భర్త తేజ్ ప్రతాప్, మరిది తేజస్వి ప్రతాప్ యాదవ్ మధ్య విబేధాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని …
Read More »బ్రేకింగ్…చంద్రబాబుకు హైకోర్ట్ నోటీసులు..టీడీపీలో టెన్షన్ టెన్షన్…!
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు హైకోర్ట్ నోటీసులు జారీ చేసింది. 2019 ఎన్నికల్లో చంద్రబాబుకు వరుసగా ఆరోసారి కుప్పం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారంటూ..ఆయన ఎన్నిక రద్దు చేయాలంటూ వైసీపీ అభ్యర్థి కృష్ణ చంద్రమౌళి తరఫున ఎన్నికల ఏజెంట్గా పనిచేసిన అన్నాస్వామి సుబ్రహమ్మణ్యం విద్యాసాగర్ హైకోర్ట్లో పిటీషన్ దాఖలు చేసారు. ఈ మేరకు హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ చంద్రబాబుతో …
Read More »వైసీపీనుంచి గెలవడం పక్కా.. మళ్లీ మంత్రి కావడం పక్కా.. విశాఖలో క్యాడరేమంటుంది..?
టీడీపీని వీడి వైసీపీలో చేరాలనుకుంటున్న తన స్నేహితుడు గంటా శ్రీనివాసరాపు ప్రయత్నాలను మంత్రి అవంతి శ్రీనివాస్ అడ్డుకుంటున్నారనే వాదన వినిపిస్తోంది. ఒకప్పుడు విశాఖ రాజకీయాలను శాసించిన గంటా భవిష్యత్తు అవంతి చేతుల్లోనే ఉందట.. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తే కాస్త అలానే ఉన్నాయి. ఏపీ వైసీపీలో ఇప్పుడు నేతలకు కొదవలేదు. అయితే విశాఖలో పార్టీ పరిస్ధితి భిన్నంగా ఉంది. పేరుకు ఎమ్మెల్యేలున్నా వారిని ముందుడి నడిపించేవారు లేదు. …
Read More »10ఏళ్ల తర్వాత వినియోగంలోకి బస్టాండ్.. పార్కింగ్ ప్లేస్ గా మార్చిన టీడీపీ.. దోపిడీని అరికట్టిన గ్రంధి
భీమవరంలో తాజాగా జరిగిన ఓ సంస్కరణ స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పట్టుదలకు, ఇచ్చినమాట నిలబెట్టే తత్వానికి నిదర్శనంగా నిలుస్తోంది. గత 20సంవత్సరాల క్రితం భీమవరంనుండి చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లే ప్రతీబస్సు టూటౌన్ లోని పాత బస్టాండ్ నుండి వెళ్ళేవి.. సంవత్సరాలు గడిచే కొలిది భీమవరం డెవలప్ అవ్వడం, ఆర్ధికంగా,జనాభా పరంగా సిటీ విస్తీర్ణం పెరిగింది. దీంతో అప్పటి పాలకులు ప్రయాణికులు రద్దీ దృష్ట్యా వన్ టౌన్లో క్రొత్త బస్ …
Read More »నగరాన్ని పేకాట క్లబ్గా మార్చిన ఘనత మీదే చంద్రబాబు..!
విశాఖ జిల్లా అనకాపల్లి నియోజవర్గ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమరానాద్ తనదైన శైలిలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరియు పచ్చ మీడియాపై ధ్వజమెత్తారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి తట్టుకోలేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. నగరాన్ని ఐటీ హబ్ గా మార్చాలని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నారని, దీనికి తగ్గటుగా కృషి చేస్తున్నారని అన్నారు. ఇంత చేస్తుంటే చూస్తూ ఉండలేక కొందరు తప్పుడు ప్రచారాలు …
Read More »తెలంగాణలో మరో ఎన్నికల సమరం
తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ,టీపీసీసీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేయడంతో హుజూర్ నగర్ కు ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో అసెంబ్లీ స్థానికి వచ్చే నెల అక్టోబర్ 21న ఉప ఎన్నిక జరగనున్నదని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ ఆరోరా తెలిపారు. ఆయన ఇంకా మాట్లాడుతూ”ఈ నెల ఇరవై మూడున దీనికి సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. …
Read More »అసెంబ్లీలో మాట్లాడుతూ కంటతడ పెట్టిన ఎమ్మెల్యే
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సంగతి విదితమే. ఈ రోజు ఉదయం మొదలైన బడ్జెట్ సమావేశాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే గొంగిడి సునీత మాట్లాడుతూ అసెంబ్లీలో కంటతడపెట్టారు. ఆమె మాట్లాడుతూ” తన తండ్రి జ్ఞాపకం తెచ్చుకుని .. తన తండ్రి డయాలసిస్ రోగి కావడంతోనే ఆర్థికంగా తాము చితికిపోయామన్నారు. డయాలసిస్ రోగులు,వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రభుత్వం పెన్షన్ ఇచ్చి ఆదుకోవాలని “ఆమె …
Read More »