ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సీనియర్ సినీ నటుడు, వైసీపీ నాయకుడు మోహన్బాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తనను క్రమశిక్షణలేని వ్యక్తి అని చంద్రబాబు నోట రావడం ఆశ్చరాన్ని కలిగించిదని అన్నారు. క్రమశిక్షణ, స్నేహం అనే పదానికి అర్థం తెలియని వ్యక్తి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు మాత్రమే అని విమర్శించారు. ఈ మేరకు సోమవారం ఆయన ట్విటర్ వేదికగా తన అసంతృప్తి వ్యక్తంచేశారు. ‘చంద్రబాబు …
Read More »దాదాసాహెబ్ ఫాల్కే దాదా సాహెబ్ ఫాల్కే సౌత్ అవార్డ్స్ – 2019…విజేతలు వీరే…!
భారతీయ చలనచిత్ర పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే 150 జయంతి సందర్బంగా దాదాసాహెబ్ ఫాల్కే సౌత్ 2019 అవార్డ్స్ ప్రదానోత్సవ కార్యక్రమం హైదరాబాద్లో గ్రాండ్గా జరిగింది. ఈ అవార్డుల కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్రాజన్ విచ్చేయగా, టాలీవుడ్, కోలీవుడ్ నుంచి పలువురు హీరోలు, హీరోయిన్లు, సినీ ప్రముఖులు, పలువురు టెక్నీషియన్లు హాజరయ్యారు. ఈ సందర్భగా విజేతలకు అవార్డుడు ప్రదానం చేసిన గవర్నర్ సౌందర్ రాజన్ ఈ సందర్భంగా …
Read More »వాజ్ పేయి మృతిపట్ల ప్రముఖుల నివాళులు
భారత రత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఇవాళ సాయంత్రం ఎయిమ్స్లో తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే.. ఈ సందర్బంగా పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ‘‘మన మాజీ ప్రధాన మంత్రి, నిజమైన భారతీయ రాజనీతిజ్ఞుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి పరమపదించినట్లు వినడం చాలా విచారకరం. ఆయన నాయకత్వ లక్షణాలు, దూరదృష్టి, పరిణతి, వాగ్ధాటి ఆయనను తనదైన సొంత జట్టులో నిలిపాయి. మృదు స్వభావి అయిన …
Read More »జగన్ బాటలో యువహీరో మనోజ్ ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాటలో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ యువ హీరో ,మంచు మోహన్ మోహన్ బాబు తనయుడు ,యువహీరో మంచు మనోజ్ కుమార్ నడవనున్నారా ..?అంటే ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టి అర్ధమవుతుంది.గత నాలుగు ఏండ్లుగా వైసీపీ శ్రేణులు జగన్ నాయకత్వంలో రాష్ట్రానికి విభజన చట్టం ప్రకారం రావాల్సిన ప్రత్యేక హోదా …
Read More »ఎక్కువచేస్తే హీరోయిన్ల తొకలను కత్తిరిస్తాం ..శివాజీ రాజా సంచలన వ్యాఖ్యలు
మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ )అధ్యక్షుడు ,సీనియర్ నటుడు శివాజీ రాజా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏప్రిల్ 28న అమెరికాలో డల్లాస్ నగరంలో మా సిల్వర్ జుబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.తమ అసోసియేషన్ కు అన్ని వేళల అండగా ఉంటూ సాయసహకరాలను అందిస్తున్ననాగార్జున , బాలకృష్ణ,చిరంజీవి,మోహన్ బాబు ,వెంకటేష్ ,మహేష్ బాబు గార్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అయితే తమ అసోసియేషన్ కు …
Read More »‘ఒకడేమో..అది అంటాడు..ఇంకొకడేమో ఇది అనే మోహన్ బాబు పలికిన డైలాగ్స్ హల్ చల్
తాజాగా విడుదలైన ‘గాయత్రి’ సినిమాలో మోహన్ బాబు పలికిన డైలాగ్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ర్టాల్లో హాట్ టాపిక్ గా మారింది. ‘ఒకడేమో బీకామ్లో ఫిజిక్స్ చదివానంటాడు.. ఇంకొకడేమో నా పెన్షన్ తీసుకుంటున్నావ్, నా రోడ్ల మీద నడుస్తున్నావ్, ఓటు నాకే వేయాలంటాడు, ఇంకోడేమో సార్వభౌమాధికారం అని పలకలేక భౌభౌఅంటాడు..’ అంటూ టీడీపీ నేతలను లక్ష్యంగా చేసుకునే మోహన్ బాబు తన సినిమాలో ఈ డైలాగ్ పెట్టించారనే ప్రచారం గట్టిగా …
Read More »అద్భుతం..! అచ్చం వైఎస్ఆర్లానే..!! : మంచు మోహన్బాబు
సినీ నటుడు మంచు మోహన్బాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగనపై ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాకుండా చంద్రబాబు నాకు మిత్రుడు కాదు.. అంతకు మించిన బంధువూ కాదు. మేం ఇకపై కలవము కూడాను. అంటూ మంచు మోహన్బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. see also : ఎంపీ టీజీ వెంకటేశ్ బండారం మొత్తాన్ని రాష్ట్రపతికి పక్క ఆధారాలతో ….వైసీపీ ఎంపీ వియసాయిరెడ్డి అయితే, ఇటీవల …
Read More »రాజకీయ నాయకులను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన…మోహన్ బాబు
టాలీవుడ్ సినీ నటుడు అగ్ర హీరో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు రాజకీయ నాయకులను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకుల్లో 95 శాతం మంది రాస్కెల్స్ అని వ్యాఖ్యానించారు. ప్రజలకు హామీలిచ్చి మోసం చేయడం పొలిటీషియన్లకు అలవాటుగా మారిందని ఆయన చెప్పారు. రాజకీయ నాయకులు మాట నిలబడి ఉంటే దేశం ఇంకా మంచి స్థితిలో ఉండేదని అభిప్రాయపడ్డారు. ఇండియా టుడే కాంక్లేవ్లో మాట్లాడుతూ మోహన్ బాబు ఈ …
Read More »అనసూయ జర్నలిస్ట్ గా సైన్
నటుడు మంచు మోహన్ బాబు ప్రస్తుతం గాయత్రి అనే సినిమా షూటింగ్లో బిజీగా వున్న సంగతి తెలిసిందే. మదన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో హీరో మంచు విష్ణు కూడా నటిస్తున్నాడు. తాజాగా అందిన సమచారం ప్రకారం ఈ సినిమాలో జబర్ధస్ యాంకర్ అనసూయ ఓ ప్రధాన పాత్ర పోషిస్తోందని తెలుస్తోంది. ఇప్పటికే క్షణం, సోగ్గాడే చిన్నినాయన, విన్నర్ లాంటి సినిమాల్లో తళుక్కుమన్న అనసూయ ఇటీవలే ‘సచ్చిందిగా గొర్రె’ అనే …
Read More »టాలీవుడ్ షాకింగ్..మోహన్ బాబు ఇంట్లో విషాదం..!
టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. శ్రీవిద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్టీ కోశాధికారి.. స్వయానా మోహన్ బాబు బావమరిది.. మేడసాని వెంకటాద్రినాయుడు సోమవారం రాత్రి గుండె పోటుతో మరణించారు. ఈయన వయసు 55 ఏళ్లు. చంద్రగిరి మండలం నారావారిపల్లెకు చెందిన ఈయన, మోహన్బాబు చెల్లెలు విజయలక్ష్మిని పెళ్లి చేసుకున్నారు. అంతే కాదు మోహన్బాబు నటించిన కొన్ని సినిమాలకు నిర్మాత గానూ వ్యవహరించి సినిమాల పట్ల తన మక్కువ …
Read More »