జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి సమన్లు జారీచేసింది. రాంచీలో ఓ భూమి కొనుగోలు వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగిందని పీఎంఎల్ఏ చట్టం కింది కేసు నమోదుచేసింది. దీనికి సంబంధించి ప్రశ్నించేందుకు డిసెంబర్ 12న తమ ముందుకు రావాలని తాఖీదులచ్చింది. అయితే ఇదే కేసులో ఇప్పటికే ఆయనకు ఐదుసార్లు ఈడీ నోటీలిచ్చింది. ఇది ఆరోసారి కావడం విశేషం. రాంచీలోని జోనల్ ఆఫీసులో సోరెన్ను విచారించనున్నామని అధికారులు …
Read More »బాబుకు, రాణా కపూర్కు ఉన్న లింకేంటి.. వేలకోట్లు హవాలా ద్వారా తరలిపోయాయా..?
యస్ బ్యాంకు సంక్షోభం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. హవాలా, మనీలాండరింగ్ ఆరోపణలతో యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణా కపూర్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. కాగా గత టీడీపీ సర్కార్ హయాంలో చంద్రబాబు యస్ బ్యాంకును అడ్డం పెట్టుకుని పెద్ద ఎత్తున మనీలాండరింగ్కు పాల్పడినట్లు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇటీవల వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి యస్ బ్యాంకు సంక్షోభంపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. చంద్రబాబు యస్ బ్యాంకును అడ్డుపెట్టుకొని …
Read More »టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాష్ స్కామ్లపై సుప్రీంకోర్ట్కు వైసీపీ ఎంపీ సంచలన లేఖ..!
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ .మనీలాండరింగ్కు పాల్పడ్డాడా.. భారీగా అక్రమాస్థులు కూడగట్టాడా..హవాలా సొమ్ముతో విదేశాల్లో భారీగా పెట్టుబడులు పెట్టాడా..రవిప్రకాశ్ చుట్టూ మరింత ఉచ్చుబిగుస్తుందా..అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు నిజమే అనిపిస్తున్నాయి. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాష్ స్కామ్లపై విచారణ జరిపించాలని ఏకంగా సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ఫెమా, ఆర్బీఐ రెగ్యూలేషన్స్, మనీలాండరింగ్ తోపాటు ఇన్కమ్ టాక్స్ ఎగ్గొట్టడం ద్వారా రవిప్రకాష్ …
Read More »