Home / Tag Archives: navarthnalu

Tag Archives: navarthnalu

నవరత్నాల్లో మరో హామీ…లక్షల మంది ఎకౌంట్లో రేపే 20,000 జమ

ఏపీలో ఇప్పటికే అమ్మ ఒడి, నాడు- నేడు వంటి పథకాలు విద్యార్థుల కోసం అమలు చేస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం ఇప్పుడు మరో కొత్త పథకం అమలు చేయబోతోంది. రేపు జగనన్న వసతి దీవెన కార్యక్రమం ప్రారంభించబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్న వైయస్‌ఆర్‌ జగనన్న వసతిదీవెన పథకాన్ని విజయనగరం నుంచి సీఎం జగన్ ఈనెల 24న లాంఛనంగా ప్రారంభించనున్నారు. నవరత్నాల్లో మరో హామీని అమలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి …

Read More »

ఏపీలో నవరత్నాల అమలుపై దరువు ఎక్స్ క్లూజివ్ సర్వే..!

నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మే 30వ తేదీన ప్రమాణ స్వీకారం చేసి 50రోజుల పాలన పూర్తైన సందర్భంగా దరువు మీడియా సర్వే నిర్వహించింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న ప్రభుత్వ పధకాలు, కొత్త సీఎం జగన్ పనితీరు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వ్యవహరిస్తున్న తీరు, గ్రామ వలంటీర్లు, రాజధాని నిర్మాణం, పోలవరం నిర్మాణం, పక్క రాష్ట్రం తెలంగాణతో, కేంద్రంతో సీఎం వ్యవహరిస్తున్న …

Read More »

రోజాకు మరోక అత్యంత కీలకమైన బాధ్యత అప్పగించిన..వైఎస్ జగన్

చిత్తూరు జిల్లా నగరి వైసీపీ ఎమ్మెల్యే, సినీనటి రోజాకు ఏపీఐఐసీ చైర్మన్ పదవిని వైసీపీ అధినేత నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇది జస్ట్ కొసరు మాత్రమే, అసలు పదవి ఇంకోటి సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. అవును.. రోజా కోసం జగన్ ప్రత్యేకంగా ఓ కొత్త పదవిని సృష్టించే పనిలో ఉన్నారట. సీఎం జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నవరత్నాలు అమలు బాధ్యతను రోజాకు …

Read More »

రాయచోటిలో నిన్ను నమ్మం బాబూ అంటున్న మహిళలు..!

మ‌రో తొమ్మిది రోజుల్లో ఏపీలో అసెంబ్లీ, పార్ల‌మెంట్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న విష‌యం విదిత‌మే. అయితే అదే గ‌త 5 సంవ‌త్స‌రాలుగా టీడీపీ ప్ర‌భుత్వం అస‌మ‌ర్థ పాలన చేస్తుంద‌ని, దాంతో ప్ర‌జ‌ల జీవితాలు అత‌లాకుత‌ల‌మ‌వుతున్నాయ‌ని, ఏపీలో ఇప్పుడు అంతులేని స‌మ‌స్య‌లు తాండ‌వం చేస్తున్నా పాల‌కులు ప‌ట్టించుకోలేద‌ని నిన్ను న‌మ్మం బాబు అంటూ వైసీపీ నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇందులో బాగాంగానే కడప జిల్లా రాయచోటి మండలం యండపల్లి గ్రామం పూసల కాలనీలో …

Read More »

వైఎస్ జగన్ నవరత్నాలు ఏపీ ప్రజల జీవితాలను మార్చబోతున్నాయా..!

ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాలు,రాష్ట్ర విభజన కష్టాలు.. ఒకవైపు .. చంద్రబాబు చేస్తున్న పాలన మరోవైపు .. ఈ రెండింటి మద్యలో ఆంధ్రప్రదేశ్‌లోని సామాన్య ప్రజానికాన్ని ఆదుకునేందుకు, వారికి ఆపన్నహస్తం అందించేందుకు వైఎస్‌ జగన్‌ ప్రకటించిన సంక్షేమపథకాలు ఎండమావిలో పన్నీటి జల్లులా…కష్టాల కడలిలో చుక్కానిలా ఇప్పుడు కొండంత అండ దొరికినట్టయింది.ఒక్కో పథకం ఒక్కో రత్నంలా జనంమోహంలో వెలుగునింపుతోంది.జగన్ ఇచ్చిన భరోసాతో ప్రతిఒక్కరిలో ఆశలు నింపుతోంది.భరోసా …

Read More »

ప్రతి అవ్వా నా మనవడు చెప్పాడని.. ప్రతి తల్లి నా కొడుకు చెప్పాడని ..వైఎస్ జగన్

ఏపీ ప్రతి పక్షనేత వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతంది. ఈ పాదయాత్రలో రైతులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో జగన్‌ను కలిసేందుకు వస్తున్నారు. ఉద్యోగ సంఘాల వారు కూడా కలిసి వినతిపత్రాలు ఇస్తున్నారు. అంతేగాక ముసలి వారు కూడ ఎక్కువగా జగన్ తో వారి సమస్యలను వివరిస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం కలికిరి మండలంలోని చెరువుముందరపల్లె వద్ద జగన్ మాట్లడుతూ..వచ్చే ఎన్నికల్లో …

Read More »

తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే మాట చెప్పిన జగన్ ….

ఇటీవల జరిగిన వైసీపీ పార్టీ ప్లీనరీలో ఏపీ వైసీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ చేసిన వాగ్దదానాలు హాట్ టాపిక్‌గా మారాయి. ‘మీ కోసం నా తొమ్మిది వాగ్దానాలు ‘అన్న వస్తున్నాడు – నవరత్నాలు తెస్తున్నాడు” అని చాటి చెప్పాలని ఆయన పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ప్రజాసంకల్పయాత్రలో భాగంగా జగన్‌ చిత్తూరు జిల్లాలో కొనసాగుతుంది. ఈ విధంగా జగన్ మాట్లాడుతూ..చంద్రబాబు హయాంలో ప్రతి సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందన్నారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat