Home / Tag Archives: nda (page 8)

Tag Archives: nda

మాజీ ప్రధాని అటల్ మృతి గురించి షాకింగ్ ట్విస్ట్..!

భారత దేశపు మాజీ ప్రధానమంత్రి ,భారత రత్న ,బీజేపీ పార్టీ సీనియర్ నేత అయిన అటల్ బీహారి వాజ్ పేయి ఇటీవల మరణించిన సంగతి తెల్సిందే . అయితే వాజ్ పేయి మరణం గురించి బీజేపీపార్టీకి మిత్రపక్ష పార్టీ అయిన శివసేన పలు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ పార్టీ అధికారక పత్రిక అయిన సామ్నా లో ఒక సంపాదకీయంలో పలు అనుమానాలను లేవనెత్తింది.. స్వరాజ్యం అంటే ఏమిటీ అనే …

Read More »

రాజ్యసభ కొత్త డిప్యూటీ చైర్మన్ గా హరివంశ్ నారాయణ్..!

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా ఎన్డీఏ తరపున బరిలోకి దిగిన జేడీయూ నేత హరివంశ్ నారాయణ్ గెలుపొందారు..ఈ రోజు గురువారం రాజ్యసభలో జరిగిన పోలింగ్ లో హరివంశ్ నారాయణ్ కు మొత్తం నూట ఇరవై ఐదు మంది మద్ధతు తెలపారు. నూట ఐదు మంది వ్యతిరేకంగా ఓట్లు వేశారు. హరివంశ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భలియాలో జన్మించారు. డిప్యూటీ చైర్మన్ గా ఎన్నికైన హరివంశ్ కు ప్రధాన మంత్రి నరేందర్ మోదీతో …

Read More »

ప్రధాని మోదీకి బిగ్ షాక్ .!

గత ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో గెలుపొంది ప్రధానిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నరేందర్ మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ నాలుగేళ్ల పాలనపై రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఒక సర్వే చేసినట్లు వార్తలు వస్తున్నాయి .ఈ సర్వేలో గత నాలుగేళ్ల మోదీ పాలనలో ఆర్థిక రంగం మెరుగుపడిందని 31.9 శాతం మంది అభిప్రాయపడితే ఆర్థిక రంగం దివాళా తీసిందని ఏకంగా నలభై శాతం మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అంట . …

Read More »

బీజేపీ పార్టీకి సీనియర్ కేంద్ర మాజీ మంత్రి రాజీనామా ..!

బీజేపీ పార్టీకి చెందిన సీనియర్ మాజీ కేంద్ర మంత్రి ,ఆ పార్టీకి చెందిన మొదటితరం నాయకుడు అయిన యశ్వంత్ సిన్హా బీజేపీ పార్టీకి గుడ్ బాయ్ చెప్పారు .గత నాలుగు ఏండ్లుగా ఎన్డీఏ సర్కారు అధిపతిగా ,ప్రధానమంత్రిగా నరేందర్ మోదీ వ్యవహరిస్తున్న తీరు నచ్చక ఆ పార్టీకి గుడ్ బై చెప్పినట్లు ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మోదీ విధానాలు ,నిర్ణయాలు నచ్చకపోవడం వలనే బీజేపీ …

Read More »

నాపై కోపంతో కేంద్రం 5కోట్ల ఆంధ్రులను అణగదొక్కుతుంది ..!

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు బుధవారం రామవరప్పాడు రింగ్ రోడ్డు వద్ద జరిగిన దేశ మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు .ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు నా మీద కోపంతో ఐదున్నర కోట్ల ప్రజలపై కక్ష తీర్చుకుంటుంది. నేను ఏ తప్పు …

Read More »

భారతరత్న వాజ్ పేయి ను వదలని సోషల్ మీడియా ..!

అటల్ బీహారీ వాజ్ పేయి గతంలో భారతప్రధాన మంత్రిగా పని చేసి దేశ భవిష్యత్తును అన్ని రంగాల్లో ఉరకలేత్తించిన ఆదర్శమైన సీనియర్ నేత .అట్లాంటి మాజీ ప్రధాన మంత్రి చనిపోయారు అంటూ సోషల్ మీడియాలో వార్తలను ప్రచారం చేస్తున్నారు నెటిజన్లు. ప్రస్తుతం కేంద్రంలో అధికార పార్టీ అయిన బీజేపీ పార్టీలో కీలకమైన వ్యక్తుల్లో ఒకరైన అటల్ బీహారీ వాజ్ పేయి (93)మరణించారు అని అంటూ వాట్సాప్ ,ట్విట్టర్ ,ఫేస్బుక్ ఇతర …

Read More »

టీడీపీ సర్కారుకు ఎన్డీఏ సర్కారు షాక్ ..!

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని సర్కారుకు కేంద్రంలో అధికార పార్టీ అయిన బీజేపీ సర్కారు బిగ్ షాక్ ఇచ్చింది.ఈ క్రమంలో రాష్ట్ర ప్రజలకు సంజీవని అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ఖర్చుల నిధులలో మూడు వందల పదకొండు కోట్ల రూపాయలను కోత విధించింది. మొదటిగా నాబార్డు ద్వారా మొత్తం పద్నాలుగు వందల కోట్ల రూపాయలను తీసుకునేందుకు అనుమతి ఇచ్చిన కేంద్రం రెండు …

Read More »

బీజేపీ పార్టీకి బిగ్ షాక్ ..!

భారతీయ జనత పార్టీకి బిగ్ షాక్ తగిలింది.గత సార్వత్రిక ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో కేంద్రంలో అధికారంలోకి వచ్చి ఎన్డీఏ నేతృత్వంలో నరేందర్ మోదీ ప్రధానమంత్రిగా ఉన్నారు.అమిత్ షా బీజేపీ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.ఈ క్రమంలో ఆ పార్టీను గత సార్వత్రిక ఎన్నికలకు కంటే ముందుగా దేశ వ్యాప్తంగా క్షేత్రస్తాయికి బలోపేతం కావడానికి ప్రధాన కారణమైన ఆ పార్టీ ఐటీ సెల్ వ్యవస్థాపకుడు ప్రద్యుత్ బోరా బీజేపీ పార్టీ సభ్యత్వానికి …

Read More »

ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బిగ్ షాక్ ..!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారతప్రధాని ,ఎన్డీఏ ప్రభుత్వాధినేత నరేందర్ మోదీకి బిగ్ షాకిచ్చారు .అందులో భాగంగా ప్రముఖ బైక్ సంస్థ అయిన హ్యర్లీ డేవిడ్ సన్ మోటారు బైకులపై భారత్ దేశం విధించిన దిగుమతి సుంకంపై ట్రంప్ తీవ్ర అసంతృప్తిను వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రధాని మోదీను అనుకరిస్తూ ఆయనను ఎద్దేవా చేశారు . అందులో భాగంగా ట్రంప్ హ్యార్లీ డేవిడ్‌సన్‌ మోటారుబైకులపై భారత్‌ దిగుమతి సుంకం …

Read More »

బడ్జెట్ ప్రవేశపెట్టిన మొదటి రోజే బీజేపీకి బిగ్ షాక్ .

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు 2018-19 ఏడాదికి సంబంధించిన బడ్జెట్ ప్రవేశపెట్టిన మొదటిరోజే ఆ పార్టీకి బిగ్ షాక్ తగిలింది.ఒకవైపు ఆ పార్టీకి చెందిన నేతలు బడ్జెట్ ప్రజాహిత బడ్జెట్ ..రైతు హిత బడ్జెట్ అంటూ ఉదరగోట్టిన కానీ ఏకంగా అధికారంలో ఉన్న రాజస్తాన్ రాష్ట్రంలో మాత్రం ఆ పార్టీకి గట్టి ఝలక్ ఇచ్చారు ప్రజలు . అసలు విషయానికి వస్తే రాష్ట్రంలో బీజేపీ పార్టీకి అత్యంత కీలక …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat