Home / Tag Archives: padayatra (page 43)

Tag Archives: padayatra

జ‌గ‌న్ పాద‌యాత్ర కోసం.. ప‌ల్లె ప్ర‌జ‌లంతా ఏం చేసారో తెలుసా..?

ఏపీ ప్రజల కోసం, ప్రగతి కోసం ప్రజా సంకల్ప యాత్ర చేప‌ట్టిన వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కోసం 13 జిల్లాల్లో పాదయాత్ర చేసే జననేతకు స్వాగతం పలికేందుకు జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర గతిని మలుపుతిప్పే మహాక్రతువులో తాము సైతం భాగస్వాములం అవుతామని స్పష్టంచేస్తున్నారు. ఇక మ‌హ‌నేత వైఎస్ త‌న‌యుడుగా రాష్ట్రంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పాత్ర‌ను స‌మ‌ర్ధ‌వంతంగా నిర్వ‌హిస్తున్నారు. దీంతో నాడు ప్ర‌జ‌ల కోసం క‌నీ …

Read More »

జ‌గ‌న్ పాద‌యాత్ర ప్రారంభానికి ముందు.. విజ‌య‌మ్మ‌, ష‌ర్మిల ఏంచేశారో తెలుసా..?

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభ‌మైన విష‌యం తెలిసిదే. అయితే ప్ర‌జా సంక‌ల్ప యాత్ర స్టార్ట్ అవ‌డానికి ముందు ఇడుపులపాయ‌లోని వైఎస్ఆర్ ఘాట్ వ‌ద్దకి చేరుకునే ముందు ఒక‌ ఆశ‌క్తిక‌ర ఘ‌ట‌న చోటు చేసుకుంది. అస‌లు విష‌యం ఏంటంటే పాద‌యాత్ర ప్రారంభానికి ముందు జ‌గ‌న్‌ని ప్రేమతో ముద్దాడారు తల్లి విజయమ్మ. పాదయాత్ర విజయవంతంగా కొనసాగాలని కుమారుడిని ఆశీర్వదించారు. ఆ తర్వాత షర్మిల తన …

Read More »

పాద‌యాత్ర జ‌రిగిన‌న్ని రోజ‌లు.. జ‌గ‌న్ నిద్రించేది అక్క‌డేనా..?

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర ప్రారంభమైంది. ఇడుపులపాయలో వైఎస్ సమాధికి నివాళులర్పించిన జగన్ ప్రజాసంకల్ప యాత్రను ప్రారంభించారు. మధ్యాహ్నం, రాత్రి టెంట్లలోనే జగన్ బస చేసేలా వైసీపీ నేతలు ఏర్పాట్లు చేశారు. ఇడుపులపాయలో ప్రారంభమైన జగన్ యాత్ర ఇచ్ఛాపురం వరకూ దాదాపు మూడు వేల కిలోమీటర్ల మేరకు సాగనుంది. 2019 అధికారమే లక్ష్యంగా ఈ యాత్రను చేపట్టనున్న జగన్ రోజుకు 14 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తారు. …

Read More »

పాదయాత్రలో వైఎస్‌ జగన్‌ తొలి అడుగు… అశేషమైన జనవాహినితో కిక్కిరిసిపోయిన ఇడుపులపాయ

ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు, ప్రజలతో మమేకమై.. ఎన్నికల నాటికి ప్రజలు దిద్దిన మేనిఫెస్టోను తీసుకొచ్చేందుకు వైసీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చరిత్రాత్మకమైన ‘ప్రజాసంకల్ప యాత్ర’ ప్రారంభించారు. జనసంద్రమైన ఇడుపులపాయలో ప్రజలతో మమేకమై.. పార్టీ నేతలు వెంటరాగా.. వైఎస్‌ జగన్‌ తొలి అడుగులు వేశారు. ప్రజలను పలుకరిస్తూ.. కార్యకర్తలతో ముచ్చటిస్తూ.. ఆయన ‘ప్రజా సంకల్ప’ యాత్రను కొనసాగిస్తున్నారు. అంతకుముందు పులివెందులలో తన నివాసంలో తల్లి విజయమ్మ నుంచి ఆశీస్సులు …

Read More »

వైఎస్‌ జగన్‌ పాదయాత్ర ప్రారంభం …సమరశంఖం పూరిస్తూ యాత్ర

వైసీపీ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయ నుంచి చెపట్టే ప్రజా సంకల్ప యాత్రకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. దివంగత సీఎం డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత ఆయన కోసం మరణించిన వారి కుటుంబాలను పరామర్శించడానికి జగన్‌ జరిపిన ఓదార్పు యాత్ర రాజకీయ వర్గాల్లో పెద్ద సంచలనమే అయ్యింది. …

Read More »

జగన్ ను బెదిరిస్తున్న అచ్చెన్నాయుడు….వెనుక అర్ధమేంటో?

‘ఆవు చేలో మేస్తే దూడగట్టున మేస్తుందా’ అన్న సామెతను మంత్రులు నిజం చేస్తున్నారు. మేమిచ్చే పెన్షన్ తీసుకుంటూ, రేషన్ తీసుకుంటూ మాకే వ్యతిరేకం చేస్తారా’ అంటూ నంద్యాల ఉపఎన్నిక సందర్భంగా చంద్రబాబానాయుడు ఓటర్లను బెదిరించిన సంగతి అందరికీ తెలిసిందే. అదే వరసలో తాజాగా మంత్రి   అచ్చెన్నాయడు కూడా జగన్ ను అచ్చంగా అదే విధంగా బెదిరిస్తున్నారు. శ్రీకాకుళంలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, ‘తమ ప్రభుత్వం వేసిన సీసీ రోడ్లపైనే జగన్ …

Read More »

వాట్ అమ్మా ఎల్లో బ్యాచ్‌.. జ‌గ‌న్ పేరు మార్చుకున్నాడా..?

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత వై ఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌జ‌ల క‌ష్టాల్ని స్వ‌యంగా తెలుసుకోవ‌డం కోసం ఆరు నెల‌ల పాటు సుధీర్ఘ పాద యాత్ర చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఇక అందులో భాగంగానే జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ‌నివారం ఉదయం శ్రీవారి నైవేద్యం సమయంలో ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. జగన్‌ను తిరుమల వేద పండితులు ఆశీర్వదించారు. అయితే ఈ నెల 6వ తేదీ నుంచి …

Read More »

జగన్ పాదయాత్రను స్వాగతిస్తున్న….సిపిఎం

ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అదినేత జగన్ పాదయాత్రను స్వాగతిస్తున్నామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు చెప్పారు.ప్రజలకు ఉపయోగపడే పాదయాత్రలు ఎవరు చేసినా తాము ఆహ్వానిస్తామని ఆయన అన్నారు.అందులో భాగంగానే జగన్ యాత్రను కూడా చూస్తున్నామని ఆయన అన్నారు.ఈ పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలు మరింతగా వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును దోపిడీదారుల కేటగిరీలో లెక్కకట్టాల్సి వస్తోందని మధు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని పలువురు మంత్రులు, వారి …

Read More »

వైఎస్ జగన్‌ను చూస్తే టీడీపీకి భయమేందుకో

ఏపీ ప్రతిపక్ష నేత ,వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ కు విచారణ నుంచి ఆరు నెలల మినహాయింపు ఇవ్వడానికి కోర్టు అంగీకరించకపోయినా, ఆయన పాదయాత్రకు ఎలాంటి ఆటంకం ఉండదని ఆ పార్టీ ప్రకటించింది. పార్టీ అదికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ కోర్టు తీర్పునకు లోబడే పాదయాత్ర కొనసాగుతుందని చెప్పారు.ఎవరుఎన్ని కుట్రలు చేసినా ప్రజల నుంచి ఎవరూ వేరు చేయలేరని అన్నారు. వైఎస్ జగన్‌ను చూస్తే టీడీపీకి భయమేందుకో …

Read More »

జ‌గ‌న్ పాద‌యాత్ర ఆపేస్తాడా.. టీడీపీ బ్యాచ్ ఇది మీకే..!

ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి నవంబర్ 2 నుంచి పాదయాత్ర ప్రారంభించబోతున్నారు. తొలుత ఈ నెల 27 నుంచి ప్రారంభించాలని అనుకున్నారు. కానీ తేదీని వచ్చే నెల2కు మార్చారు. నవంబర్‌ 2 నుంచి ఇడుపులపాయ నుంచి చిత్తూరు మీదుగా ఇచ్ఛాపురం దాకా సాగుతుందని తెలిపారు. ఆరు నెలల్లో మూడువేల కిలోమీటర్లు జరిగే పాదయాత్ర సాగనుంది. ఇక ఆరు నెలల పాటు తనకు వారం వారం కోర్టుకు హాజరు నుంచి మినహాయింపు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat