టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్ అయింది. జింబాబ్వేతో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్ ను పాకిస్థాన్ జట్టు 2-1తో కైవసం చేసుకుంది. ఈ సిరీస్ లో భాగంగా చివరదైన మూడో టీ20లో పాకిస్థాన్ జింబాబ్వే జట్టుపై ఇరవై నాలుగు పరుగుల తేడాతో గెలుపొందింది. అయితే మొదట మహ్మద్ రిజ్వాన్ (91*),కెప్టెన్ బాబర్ ఆజమ్ (52)రాణించడంతో పాకిస్థాన్ మొత్తం ఇరవై ఓవర్లను పూర్తి చేసి మూడు వికెట్లకు 165 …
Read More »రికార్డు సృష్టించిన పాక్
దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో పాకిస్థాన్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 203/5 పరుగులు చేసింది. 204 పరుగుల భారీ లక్ష్యాన్ని పాక్.. 18 ఓవర్లలో 1 వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ 59 బంతుల్లో 122 పరుగులతో చెలరేగాడు. టీ20ల్లో పాకిస్థాన్కు అత్యధిక రన్ ఛేజింగ్ ఇదే కావడం విశేషం. ఈ విజయంతో 4 …
Read More »పాక్ కు షాక్
ప్రపంచంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోన్న పాకిస్తాన్ కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఆ దేశాన్ని గ్రే లిస్టులో కొనసాగిస్తున్నట్లు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) వెల్లడించింది. టెర్రర్ ఫైనాన్సింగ్ ను తనిఖీ చేయడంలో పాక్ విఫలమైందని, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో సమర్థవంతమైన వ్యవస్థ లేదని ఉగ్రవాదుల మనీ లాండరింగ్ వ్యవహారం తనిఖీ చేయడంలో పాక్ నుంచి తీవ్రమైన లోపాలు ఉన్నాయని .FATF విమర్శించింది.
Read More »14ఏళ్ల బాలికను వివాహాం చేసుకున్న 50 ఏళ్ల ఎంపీ
14ఏళ్ల బాలికను యాభై ఏళ్ల ఎంపీ వివాహం చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. పాకిస్తాన్ కు చెందిన జమియత్ ఉడేమా ఎ ఇస్లాం నేత సలాహుద్దీన్ అయాబీ అనే ఎంపీ.. తాజాగా మైనర్ బాలికను పెళ్లి చేసుకున్నాడు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో అది దేశవ్యాప్తంగా సంచలనమైంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు MPపై కేసు నమోదు చేశారు. కాగా పాక్ చట్టాల ప్రకారం 16 ఏళ్ల కంటే తక్కువ వయసున్నవారిని …
Read More »టీ20 క్రికెట్లో పాకిస్తాన్ రికార్డు
టీ20 క్రికెట్లో పాకిస్తాన్ రికార్డు సృష్టించింది. నిన్న సౌతాఫ్రికాపై గెలిచిన పాక్.. టీ20 ఫార్మాట్ లో 100 విజయాలు నమోదు చేసిన తొలి అంతర్జాతీయ జట్టుగా నిలిచింది. పాక్ మొత్తం 164 టీ20లు ఆడగా 100 మ్యాచులు గెలిచింది. 59 మ్యాచుల్లో ఓడగా 3 టై అయ్యాయి. రెండింట్లో ఫలితం తేలలేదు. పాక్ తర్వాత భారత్ (88), సౌతాఫ్రికా (72), ఆస్ట్రేలియా (69) న్యూజిలాండ్ (67) ఉన్నాయి. ఇక పాక్ …
Read More »రోహిత్శర్మ అరుదైన ఘనతకు మూడేళ్లు!
డిసెంబరు 13, 2017.. టీమిండియా స్టార్ బ్యాట్స్మన్ రోహిత్శర్మ జీవితంలో మర్చిపోలేని రోజు. మొహాలీ స్టేడియంలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో రోహిత్ చెలరేగిపోయాడు. అజేయ డబుల్ సెంచరీ (208)తో కదం తొక్కాడు. ఫలితంగా వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఈ ఘనతకు నేటితో మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ‘స్టార్స్పోర్ట్స్’ ట్వీట్ చేయగా, రోహిత్ బదులిస్తూ.. మరిన్ని సెంచరీలు వస్తాయని బదులిచ్చాడు. వన్డే క్రికెట్లో మొత్తం …
Read More »అంతర్జాతీయ క్రికెట్కు ఉమర్ గుల్ గుడ్బై
పాకిస్థాన్ వెటరన్ పేసర్ ఉమర్ గుల్ క్రికెట్కు గుడ్బై చెప్పాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకొంటున్నట్టు 36 ఏళ్ల గుల్ ప్రకటించాడు. రిటైర్మెంట్ అనంతరం కోచ్గా రెండో ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు. త్వరలో జరగనున్న జాతీయ టీ20 కప్.. ఆటగాడిగా అతడికి ఆఖరిది. 2003లో జింబాబ్వేతో వన్డే మ్యాచ్తో అరంగేట్రం చేసిన ఉమర్.. అదే ఏడాది టెస్ట్ జ ట్టులోనూ చోటు దక్కించుకున్నాడు. 2016లో ఇంగ్లండ్పై చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. …
Read More »పాక్ పౌరసత్వం కావాలంటున్న డారెన్ సామీ
వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సామీ పాకిస్తాన్ దేశపు పౌరసత్వం కావాలని దరఖాస్తు చేసుకున్నాడు. ఈ మేరకు పాక్ సూపర్ లీగ్ ప్రాంఛైకీ పెషావర్ జల్మీ ఓనర్ జావిద్ ఆప్రిదీ ,పాకిస్తాన్ అధ్యక్షుడికి ఆ దరఖాస్తును అందజేశాడు. త్వరలోనే ఈ దరఖాస్తుకు ఆమోదం లభించే అవకాశం ఉంది. ఒకవేళ ఆమోదం లభిస్తే సామీ పాకిస్తాన్ దేశస్తుడవుతాడు. అయితే పాక్ తరపున క్రికెట్ ఆడటానికి ఆసక్తి చూపించిన క్రికెటర్లలో సామీ మొదటివాడవ్వడం …
Read More »ఇదే రోజున దాయాదులపై అద్భుతం..అది కుంబ్లేకే అంకితం !
భారత్ క్రికెట్ చరిత్రలో ఈరోజు మర్చిపోలేనిది అని చెప్పాలి. అందులో ప్రత్యేకించి ఇది అనీల్ కుంబ్లే కి సొంతమని చెప్పాలి. ఎందుకంటే సరిగ్గా 21 ఏళ్లకు ముందు పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ ఈ బౌలర్ అద్భుతం సృష్టించాడు. ఇది కుంబ్లేకు చిరస్మరణీయంగా మిగిలిపోతుంది. ఇక అసలు విషయానికి వస్తే 1999 జనవరిలో పాకిస్తాన్ ఇండియా టూర్ కు వచ్చింది. అందులో రెండు మ్యాచ్ లు పాకిస్తాన్ ఘోరంగా ఓడిపోయింది. …
Read More »పాక్ జైలు నుండి విడుదలైన మత్సకారులను కలిసిన సీఎం జగన్.. పలు వరాలు !
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాక్ జైలు నుండి విడుదలైన మత్సకారులను కలిసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పాక్ సరిహద్దుల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది?అని అడగగా మత్స్యకారులు మాకు ఫిషింగ్ హార్బర్ నిర్మించి ఇస్తే ఇక్కడే మేం మా కుటుంబాలతో కలిసి ఉంటామని మేము వేటకు వెళ్లిన తర్వాత పట్టే చేపలను బట్టి మాకు కూలీ ఇస్తారు అని అన్నారు. మా ప్రాంతంలో సముద్ర తీరం ఉంది కాని …
Read More »