పాకిస్తాన్, ఇండియా మధ్యలో ఎలాంటి సమరమైనా సరే ఎంత ఊపు ఉంటుందో అందరికి తెలిసిన విషయమే. అలాంటిది క్రికెట్ విషయానికి వస్తే భారత్ దేశమే కాదు యావత్ ప్రపంచమే దీనికి ముందుండి భారత్ గెలవాలనే చూస్తారు. ఇప్పటివరకు అయితే ఇప్పటివరకు జరిగిన అన్నీ మ్యాచ్ లలో భారత్ నే ఘనవిజయం సాధించింది. ఇంక అదంతా పక్కన పెడితే ప్రస్తుతం ఆసియా ఎమర్జింగ్ కప్ అండర్-23 లో సెమీస్ లో భారత్, …
Read More »ప్రశాంత్ ను తీసుకొచ్చేందుకు సహాకరిస్తా-మంత్రి కేటీఆర్
ఏపీలోని వైజాగ్ కు చెందిన ప్రశాంత్ ,దరీలాల్ అనే ఇద్దరు యువకులు పాకిస్థాన్ దేశంలోని బహవల్ పూర్ లోని ఎడారిలో దాక్కొన్నట్లు ఈ నెల పద్నాలుగో తారీఖున రాత్రి దాదాపు ఎనిమిది గంటల సమయంలో ఆ ప్రాంతానికి చెందిన గూడచారి చోళిస్థాన్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరి వద్ద ఎలాంటి ధ్రువీకరణ పత్రాలేమి లేకపోవడంతో ఆ దేశ కంట్రోల్ ఆఫ్ ఎంట్రీ యాక్ట్ కింద కేసు నమోదు …
Read More »మృతిరాలిపై అత్యాచారం
వినడానికి అసహ్యాంగా ఉన్న ఇది నిజం. రోజు ఈ ప్రపంచంలో ఎక్కడో ఒకచోట .. ఏ మూలానో స్కూల్ కెళ్లే పసిపాప దగ్గర నుంచి పండు ముసలి వరకు ఎవరిపైనో ఒకరిపై అత్యాచార సంఘటనలు మనం పేపర్లో.. టీవీల్లో చూస్తున్నాము. అయితే ఇది అతిదారుణమైన సంఘటన. కాస్త ఆలస్యంగా వచ్చిన ఈ సంఘటన పాకిస్థాన్ దేశంలో ఒక ప్రముఖ నగరంలో జరిగింది. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు” ఈ సంఘటన …
Read More »పాక్ బౌలర్ కి చుక్కలు చూపించిన కెప్టెన్..!
ఆస్ట్రేలియా, పాకిస్తాన్ మధ్య నేడు సిడ్నీ వేదికగా మొదటి టీ20 మ్యాచ్ జరిగింది. కాని చివరికి వర్షం కారణంగా రద్దు అయింది. అయితే ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా ఆదిలోనే పాకిస్తాన్ కీలక వికెట్స్ ని పడగొట్టింది.ఆ తరువాత బాబర్ ఆజం తన పదునైన ఆటతో స్కోర్ ని ముందుకు తీసుకెళ్ళాడు. చివరికి 15 ఓవర్ల వద్ద వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోయింది. అప్పటికి పాక్ స్కోర్ …
Read More »ట్రైన్ లో భారీ పేలుడు..62మంది సజీవ దహనం
గురువారం నాడు పాకిస్తాన్ లోని ఒక ట్రైన్ లో పేలుడు సంభవించడంతో సుమారు 62 మంది మరణించగా మరికొందరు గాయాలపాలయ్యారు. ఈ ఘటన తేజ్గామ్ ఎక్ష్ప్రెస్స్ లో చోటుచేసుకుంది. ట్రైన్ కరాచీ నుండి రావల్పిండి వెళ్తుండగా ఈ ఘటన సంభవించింది. పాకిస్తాన్ రైల్వే అధికారి చెప్పిన ప్రకారం ఇందులో గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు చెలరేగాయని, అదే సమయంలో కొందరు ప్రయాణికులకు వంట వండుతున్నారని తెలిపారు. సిలిండర్ పేలడంతో రెండు …
Read More »గంభీర్ కు నెటిజన్లు ఫిదా
టీమిండియా మాజీ ఓపెనర్,సీనియర్ ఆటగాడు,ప్రస్తుత కేంద్ర అధికార బీజేపీ పార్టీ ఎంపీ గౌతమ్ గంభీర్ తన ఔధార్యాన్ని చాటుకున్నారు. ఇందులో భాగంగా గుండె జబ్బుతో బాధపడుతున్న పాకిస్థాన్ కి చెందిన ఏడేళ్ల చిన్నారైన ఒమైనా అలీకి వీసా లభించడంలో గంభీర్ సాయపడ్డాడు. ఒమైనాకు సాయం చేసేందుకు ముందుకురావాలని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖకు గంభీర్ లేఖ రాశారు. గంభీర్ రాసిన లేఖపై స్పందించిన కేంద్ర మంత్రి జైశంకర్ స్పందిస్తూ …
Read More »ఉగ్రవాదుల కీలుబొమ్మగా ఇమ్రాన్ ఖాన్
ప్రపంచమే గర్వించదగ్గ గొప్ప క్రికెటర్ స్థాయి నుంచి పాకిస్థాన్ దేశపు సైన్యం, ఉగ్రవాదుల చేతుల్లో కీలుబొమ్మ అనే స్థాయికి దిగజారిపోయాడు అని మాజీ క్రికెటర్, పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ పై విమర్శల వర్షం కురిపించారు టీమిండియా మాజీ ఆటగాడు మహ్మాద్ కైఫ్. ఇటీవల జరిగిన ఐరాస సర్వప్రతినిధి సభలో ఇమ్రాన్ ఖాన్ ప్రసంగించిన తీరును గమనిస్తే ఒక గొప్ప ఆటగాడి నుంచి పాక్ సైన్యం, ఉగ్రవాదుల చేతుల్లో కీలుబొమ్మ …
Read More »ఇమ్రాన్ ఖాన్ పై దాదా ఫైర్
పాకిస్థాన్ ప్రస్తుత ప్రధాని ,మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ పై టీమిండియా మాజీ కెప్టెన్,బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఫైర్ అయ్యారు. యూఎన్ జనరల్ అసెంబ్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఇమ్రాన్ ఖాన్ కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. వీటిపై దాదా స్పందిస్తూ యూఎన్ జనరల్ అసెంబ్లీలో పాక్ ప్రధానిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఒక క్రికెటర్ గా అతనేంటో యావత్తు ప్రపంచానికి తెలుసునన్నారు. కానీ …
Read More »పాక్ గడ్డపై గంగూలీ గర్జించింది…..ప్రతి భారతీయుడు మీసం మెలేసింది..ఈ రోజే..!
క్రికెట్ అభిమానులు ఎవరైనా ఈరోజును మర్చిపోలేరు. ఎందుకంటే ఈరోజుకు ఒక ప్రత్యేకత ఉంది. యావత్ ప్రపంచం గర్వించదగ్గ రోజు ఇది. పాక్ గడ్డపై గంగూలీ గర్జించడంతో ప్రతి భారతీయుడు మీసం మెలేసారు. అలా టీమిండియా పాకిస్తాన్ పై కాలర్ ఎగరేసి నేటికి 22ఏళ్ళు పూర్తయ్యాయి. భారత్, పాకిస్తాన్ మధ్య 1989-90లో కొన్ని అనివార్య కారణాల వల్ల ఇండియా పాక్ పర్యటనకు దూరంగా ఉంది. ఆ తరువాత దాదాపు 8ఏళ్ల తరువాత …
Read More »మోదీనే టార్గెట్..ఉరీ తరహాలో మరో కుట్ర..!
పాకిస్తాన్ వేదికగా పనిచేస్తున్న జైష్-ఎ-అహ్మద్ ఉగ్రవాద సంస్థ భారత్ లో విధ్వంసక చర్యలు చేపట్టాలని నిర్ణయించుకుంది. ముఖ్యంగా వాళ్ళ టార్గెట్ భారత ప్రధాని, అమిత్ షా మరియు అజిత్ డోభాల్ అని తెలుస్తుంది. ఈ ముగ్గురినే లక్ష్యంగా చేసుకొని పక్కా ప్రణాళిక సిద్దం చేసుకొని ఉరీ తరహాలో మరో విధ్వంసం సృష్టించినున్నారు. దేశమంతట పెద్ద నగరాల్లో కల్లోలాలు సృష్టించాలని చూస్తున్నారని నిఘా వర్గాల సమాచారం రావడంతో కేంద్ర హోంశాఖ అప్రమత్తం …
Read More »