తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మరో నేత పార్టీకి గుడ్బై చెప్పారు. ఈ సందర్భంగా పత్రికా ప్రకటన విడుదల చేస్తూ రాష్ట్రంలోని పరిణామాలపై ఘాటుగా స్పందించారు. ఖమ్మం జిల్లా, పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రగతి కోసం అహర్నిషలు కష్టపడుతున్న …
Read More »