సెప్టెంబర్ 2.. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. పవన్ పుట్టినరోజు సందర్భంగా నెలరోజులు ముందు నుండే ఫ్యాన్స్ హడావుడి మొదలుపెట్టారు. ఇక నిన్న అయితే మామోలుగా లేదనే చెప్పాలి. అటు కాలేజీలలో ఇటు బయట ఎక్కడ చూసినా అభిమానులు రచ్చ చేస్తున్నారు. బర్త్ డే సెలబ్రేషన్స్ వైభవంగా చేసారు. ఇదే సమయంలో చిన్న చిన్న అల్లర్లు చేస్తూ ప్రజానికానికి ఇబ్బందులు కూడా సృష్టించిన విషయం తెలిసిందే. …
Read More »పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా శాంతిభద్రతలకు ఆటంకం…!
తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రతి విషయానికీ ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయాలని చూస్తాయి. ప్రస్తుతం ఇదే పనిలో పడింది జనసేన పార్టీ. ఎక్కడైనా సందు దొరికితే చాలు అధికారపార్టీ ఐన వైసీపీ పై నిందలు వెయ్యడానికి చూస్తున్నారు. ఇప్పటివరకు వారి ప్రవర్తన ఎలా ఉందనేది పక్కన పెడితే ఈరోజు పవన్ పుట్టినరోజు సందర్భంగా జనసైనికులు ఈరోజును గొడవలకు పునాదిగా మార్చేసారు అనడంలో సందేహం లేదు.బర్త్ డే సెలేబ్రషన్ పేరుతో కాలేజీ …
Read More »టీడీపీ తుడిచిపెట్టుకుపోయే కామెంట్స్ చేసిన మంత్రి అవంతి.. త్వరలో ఉప ఎన్నికలు
తెలుగు రాష్ట్రాల్లో టీడీపీకి దెబ్బమీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే పార్టీ చాలా చోట్ల తుడిచిపెట్టుకుపోయింది. ఈక్రమంలో పోలవరం రివర్స్ టెండరింగ్, రాజధాని నిర్మాణం, వరదల పరిస్థితులపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటలయుద్ధం పెరిగింది. ఇదంతా సీఎం జగన్ విదీశీ పర్యటనలో ఉన్నపుడు జరిగింది. టీడీపీ నేతలు వరుస విమర్శలతో ప్రభుత్వంపై దాడి చేస్తున్నారు. మరో వైపు వైసీపీ కూడా అంతే స్థాయిలో వాటిని తిప్పికొడుతోంది. అయితే తాజాగా మంత్రి …
Read More »మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకల్లో మరోసారి అర్ధం పర్ధం లేకుండా మాట్లాడిన జనసేనాని
తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు మరోసారి అర్ధ రహితంగా మారాయి. తాను ఇంటర్ లో ఫెయిల్ అయినప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని, అన్నయ్య దగ్గర లైసెన్స్డ్ పిస్టల్ ఉందని దాంతో కాల్చుకోవాలనుకున్నానని దాంతో ఇంట్లోవాళ్ళు భయపడి అన్నయ్య ముందుకు తీసుకెళ్లారని, ఆ సమయంలో అన్నయ ఇచ్చిన ఓదార్పుతోనే తాను బ్రతికున్నానని అందుకే తనకు అన్నయ్యంటే స్ఫూర్తి అన్నాడు పవన్.. అయితే అంతటితో ఆగలేదు.. ఇంటర్మీడియట్ పిల్లలు ఆత్మహత్య …
Read More »మొత్తానికి జనసేన సినిమా బాగా వర్కౌట్ అయ్యింది..కత్తి మహేష్
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే. అప్పటి అధికార పార్టీ టీడీపీ దారుణంగా ఓటమిపాలైంది. ఇక జనసేన విషయానికి వస్తే 2014 లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీకి మద్దతు పలికాడు. 2019లో స్వతహాగా పోటీ చేయడం జరిగింది.2019 ఎన్నికలు పవన్ కళ్యాణ్ తన జీవితాంతం మర్చిపోలేడు ఎందుకంటే అంత దారుణంగా ఓడిపోయాడు కాబట్టి. ఆ పార్టీ పోటీ …
Read More »నిన్ను అభిమానించినందుకు సిగ్గు పడుతున్నాం అంటున్న జనసైనికులు.. జగన్ సేన
ఇటీవల పవన్ ఇచ్చిన ఓ అధికార ప్రకటనపై వైసీపీ సోషల్ మీడియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.. దీనికి సంబంధించి వారు పవన్, జగన్ ల రాజకీయ చరిత్రలను ఉటంకించి మరీ పవన్ కు వార్నింగ్ ఇచ్చారు.పవన్ ప్రజారాజ్యం ద్వారా, జగన్ కాంగ్రెస్ ద్వారా ఇద్దరూ 2009లో రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు.. జగన్ రెండుసార్లు ఎంపీగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి 5 ఏళ్ళు ప్రతిపక్ష నేతగా రాణించి 3000 పైచిలుకు …
Read More »సైరా టీజర్ విడుదలకు ముహుర్తం ఖరారు
సీనియర్ నటుడు,మెగాస్టార్ చిరంజీవి కెరియర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాథ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్నాడు. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతి బాబు వంటి టాప్ స్టార్స్ నటిస్తున్నారు. అక్టోబర్ 2న గాంధీ …
Read More »రాజకీయాలు నుండి పవన్ ఔట్..అందుకే సినిమాల్లోకి ?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…ఇండస్ట్రీ పరంగా పవన్ కి ఉన్న ఫాలోయింగ్ చాలా ఎక్కువే..అలాంటిది సినిమాలు మానేసి పూర్తిగా 2019లో రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. ఒకసారి అన్నయ్య చిరంజీవి విషయంలో దెబ్బ తిన్నా ఇంకా బుద్ధి రాలేదని చెప్పాలి. ఎందుకంటే సినిమాలో ఉన్న ఫాలోయింగ్ చూసుకొని రాజకీయాల్లో అడుగుపెడితే ఎలా ఉంటుందో అప్పుడు అన్నయ్య..మొన్న జరిగిన ఎన్నికల్లో పవన్ క్లియర్ గా చూసారు. దీంతో పవన్ రాజకీయాలు మానేసి మల్లా సినిమాల్లోకి …
Read More »జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే అరెస్ట్..?
తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గ జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అరెస్ట్ కాబోతున్నాడు. ఈ మేరకు పోలీసులు రంగం సిద్ధం చేసారు. ప్రస్తుతం రాజోలులో భారీగా పోలీసులు మొహరించారు. జూదగాల్లకు వత్తాసు పలకడం, ప్రభుత్వ ఆస్తులను నష్టపరిచారనే ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేసారు.మలికిపురంలో ఎస్సై కేవీ రామారావు అక్కడ పేకాడుతున్న 9 మందిని స్థానికులను అరెస్ట్ చేసారు.అరెస్ట్ చేసిన తర్వాత కొద్దిసేపటికి జనసేన ఎమ్మేల్యే రాపాక …
Read More »ఓడినా ఇంకా జ్ఞానోదయం కలగలేదా ? ఉన్నది కూడా పోయినట్లుందే..వైసీపీ ఎమ్మెల్యే సెటైర్లు !
వైసీపీ ఎమ్మెల్యే పి.వెంకట సిద్దారెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేసారు. జగన్ గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదని అన్నారు. పోటీ చేసిన రెండు చోట్ల దారుణంగా ఓడిపోయినా ఆయన ముఖ్యమంత్రి జగన్ గురించి మాట్లాడడానికి కూడా సరిపోరని మండిపడ్డారు. ఆ పార్టీ తరుపున ఒకే ఒక వ్యక్తి గెలిచారని ఆయనకు కూడా పవన్ కనీస మర్యాద కూడా ఇవ్వడంలేదని అన్నారు. ఓటమి తరువాత …
Read More »