గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా ఎమ్ఎమ్. కీరవాణి తన టీమ్తో జూబ్లీహిల్స్లో మొక్కలు నాటారు. ఎంపీ సంతోష్ కీరవాణికి ఈ ఛాలెంజ్ఇచ్చారు. అనంతరం కీరవాణి మొక్కలు నాటమని డైరెక్టర్లు మణిశర్మ, వందేమాతరం శ్రీనివాస్, సింగర్ సునీతకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇస్తూ రిక్వెస్ట్ చేశారు. కీరవాణితో పాటు బిగ్బాస్ విన్నర్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్, మోహనా బోగరాజు తదితరులు ఉన్నారు.
Read More »ట్విట్టర్ ఇండియా ట్రెండ్స్ లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ జోరు
ట్విట్టర్లో దూసుకెళ్తోన్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ట్విట్టర్ ఇండియా ట్రెండ్స్ లో 2 వ స్థానంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్. ఇవాళ ఒక్కరోజే 70 వేలా ట్వీట్లతో దూసుకెళ్తోన్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్. ఫలించిన రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ మూడేళ్ళ కృషి. సెలబ్రిటీలు, వివిధ వర్గాల ప్రజల్లో గ్రీనరీ ఆవశ్యకతపై విశేష అవగాహన తీసుకొస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజనరీ ఎంపీ జోగినపల్లి …
Read More »ఎమ్మెల్యే రోజా గ్రీన్ ఛాలెంజ్.. మొక్కలు నాటిన మంత్రి అనిల్కుమార్..!
టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా విశేష స్పందన వస్తుంది. కేంద్ర మంత్రులు, కోహ్లీ, సింధూ, కీర్తి సురేష్, కాజల్ వంటి సినీ సెలబ్రిటీలు, పలువురు రాజకీయ నాయకులు, ఐఏఏస్, ఐపీఎస్ అధికారుల దగ్గర నుంచి సామాన్యుల వరకు ఈ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొన్ని మొక్కలు నాటున్నారు. తాజాగా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా విసిరిన గ్రీన్ఛాలెంజ్ను స్వీకరించిన ఏపీ మంత్రి …
Read More »గ్రీన్ ఛాలెంజ్ను స్వీకరించి మొక్కలు నాటిన మంత్రి జగదీష్ రెడ్డి…!
టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున స్పందన వస్తుంది. కేంద్రమంత్రులు, వివిధ రాజకీయ పార్టీలనేతలు, విరాట్ కోహ్లి, పివి సింధూ వంటి వంటి దిగ్గజ క్రీడాకారులు, బాలీవుడ్, టాలీవుడ్ సినీ సెలబ్రిటీలతో పాటు పలువురు ఐఏయస్, ఐపీయస్ అధికారుల దగ్గర నుంచి…విద్యార్థిని, విద్యార్థులు, మహిళలు, వివిధ సామాజిక సంస్థలు, భాగస్వామ్యంతో ఈ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం హరిత ఉద్యమంలా …
Read More »పూరి నగరంలో జగన్నాథుని సైకత శిల్పం
అంతర్జాతీయ సైకతశిల్పి సుదర్శన్ పట్నాయక్ కొత్త సంవత్సర వేళ పచ్చదనాన్ని పెంచండి అంటూ పచ్చదనంతో కూడిన సైకతశిల్పాన్ని రూపొందించారు.మొక్కలు నాటండి…పచ్చదనాన్ని పెంచండి అంటూ సామాజిక సందేశంతో కూడిన సైకతశిల్పాన్ని సుదర్శన్ పట్నాయక్ బీచ్ లో రూపొందించారు.పర్యావరణ పరిరక్షణకు పెద్ద సంఖ్యలో మొక్కలు నాటండి అంటూ సుదర్శన్ తన సైకత శిల్పం ద్వార ప్రజలకు సందేశాన్ని అందించారు.దీంతోపాటు బీచ్ లో జగన్నాథుని సైకత శిల్పాన్ని తయారు చేశారు.కొత్త సంవత్సర వేళ పూరి …
Read More »