నీరవ్ మోదీ ప్రస్తుతం ఎక్కడ చూసిన కానీ వినపడుతున్న పేరు .ఏకంగా పన్నెండు వేల కోట్లకు పైగా సొమ్మును ప్రముఖ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు కు ఏకనామం పెట్టి విదేశాలకు చెక్కేశాడు.అంతే కాకుండా సీబీఐ మొదలు ఈడీ వరకు ,కింది స్థాయి కోర్టుల నుండి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం వరకు ఎన్ని నోటీసులు పంపిన కానీ నీరవ్ మోదీ అక్కడ నుండి ససేమేరా రానంటూ మక్కు పంటు …
Read More »మరో బిగ్ స్కాం-పంజాబ్ నేషనల్ బ్యాంకు సంచలనాత్మక నిర్ణయం..
యావత్తు దేశంలోనే అతి పెద్ద బ్యాంకు స్కాం పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభ కోణం.తాజాగా ఈ బ్యాంకు కుంభ కోణం గురించి ఒక సంచలనాత్మక నిర్ణయాన్ని ప్రకటించింది.అందులో భాగంగా ఇప్పటివరకు అనుకుంటున్నా పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల స్కాం తో పాటుగా ఏకంగా పదమూడు వందల కోట్ల రూపాయలు అక్రమ లావాదేవీలు జరిగాయి అని తాజాగా ప్రకటించింది. See Also:నటి శ్రీదేవికి గుండెపోటు కాదు.. రూ.50 కోట్లు కోసం …
Read More »