Home / Tag Archives: politics (page 188)

Tag Archives: politics

చిరంజీవిలానే.. ప‌వ‌న్ కూడా..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్ర‌స్తుతం 212వ రోజు తూర్పు గోదావ‌రి జిల్లా అన‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గంలో కొన‌సాగుతోంది. కొన‌సాగిస్తున్నారు. అన్ని వ‌ర్గాలు ప్ర‌జ‌లు వైఎస్ జ‌గన్‌ను క‌లిసి వారి వారి స‌మ‌స్య‌ల‌ను చెప్పుకుంటున్నారు. 15 నెల‌లుగా త‌మ‌కు జీతాలు ఇవ్వ‌కుండా.. చంద్ర‌బాబు స‌ర్కార్ వేధింపుల‌కు గురి చేస్తుంద‌ని ఆయుష్ ఉద్యోగులు, పారామెడిక‌ల్ సిబ్బంది, లైసెన్సులు మంజూరు …

Read More »

జ‌గ‌నే.. మా కుటుంబానికి ముఖ్యం..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లపై పోరాటంలో భాగంగా ఏపీ వ్యాప్తంగా చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్ర‌స్తుతం తొమ్మిది జిల్లాల్లో పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం తూర్పుగోదావ‌రి జిల్లాలో కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. అయితే, 212వ రోజు పాద‌యాత్ర చేస్తున్న జ‌గ‌న్‌ను త‌మ బిడ్డ‌కు అన్న‌ప్రాస‌న చేయించాల‌ని బిక్క‌వోలుకు చెందిన త‌ల్లిదండ్రులు కోరారు. వారు అడిగిన వెంట‌నే వైఎస్ జ‌గ‌న్ …

Read More »

వైసీపీయేత‌ర పార్టీల‌కు షాక్‌.. వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే..!

ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర నేటితో 212 రోజుకు చేరుకుంది. కాగా, జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌ను తూర్పు గోదావ‌రి జిల్లా అన‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గంలో కొన‌సాగిస్తున్న విష‌యం తెలిసిందే. తూర్పు గోదావ‌రి జిల్లాలోని అన్ని నియోజ‌క‌వ‌ర్గాల ప్ర‌జ‌లు వైఎస్ జ‌గ‌న్‌ను క‌లిసి చంద్ర‌బాబు స‌ర్కార్ వ‌ల్ల తాము ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను జ‌గ‌న్‌కు …

Read More »

అన్న క్యాంటీన్ల ప్రారంభ తొలి రోజే రూ.250 కోట్ల కుంభ‌కోణం..!

ఏ పనైనా.. దానికి ఓ పేరు పెట్ట‌డం.. దాని మాటున విరాళాలు దండుకోవ‌డం ప‌చ్చ‌నేత‌ల‌కు తెలిసిన‌ట్టు మ‌రొక‌రికి తెలియ‌దంటారు సీనియ‌ర్ రాజ‌కీయ విశ్లేష‌కులు. గ‌తంలో అమ‌రావ‌తి నిర్మాణం పేరిట హుండీలు, ఇప్పుడు అన్న క్యాంటీన్ల మాటున విరాళాల దందాలే ఇందుకు నిద‌ర్శ‌న మ‌ని, గ‌తంలో హుండీ సొమ్ము ఏమైందో ఆ సైకిల్ సార్‌కే తెలియాల‌ని గుస‌గుస‌లు ఏపీలో వినిపిస్తున్నాయి. ఇప్పుడు విరాళాల క‌థ‌కు ఎవ‌రు స్ర్కీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వ‌మో అర్థం కావ‌డం …

Read More »

జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలో చేరిన వంద మంది టీడీపీ, కాంగ్రెస్ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన పాద‌యాత్ర‌లో చిన్నారులు సైతం అడుగులు వేస్తున్నారు. ప్ర‌త్యేక హోదా వైఎస్ జ‌గ‌న్‌తోనే సాధ్య‌మంటూ ప్ల‌కార్డుల‌ను ప్ర‌ద‌ర్శిస్తున్నారు. వైఎస్ జ‌గ‌న్ వ‌స్తేనే పేద‌ల‌కు మేలు జ‌రుగుతుంద‌ని ప్ర‌జ‌లంతా నిన‌దిస్తున్నారు. వైఎస్ జ‌గ‌న్ వెంట వేలాదిగా అడుగులు వేస్తున్నారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు వ‌స్తున్న స్పంద‌న మాట‌ల్లో చెప్ప‌లేనిదంటున్నారు ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల ప్ర‌జ‌లు. పాద‌యాత్ర జ‌రుగుతున్న ప్రాంతాల్లోజ‌గ‌న్ …

Read More »

టీడీపీ అధికారంలోకి వచ్చాక బనగానపల్లెలో ఒక్కటే 14 మంది తహసీల్దార్లు బదిలీ..ఎందుకో తెలుసా

కోవెలకుంట్ల పట్టణంలోని వీఆర్, ఎన్‌ఆర్‌ పంక్షన్‌ హాలులో నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే వైసీపీ బనగానపల్లె నియోజకవర్గ ఇన్‌చార్జ్ కాటసాని రామిరెడ్డి అధ్యక్షతన వైసీపీ పార్టీ కోవెలకుంట్ల మండల బూత్‌ కమిటీ కన్వీనర్లు, సభ్యులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముందు రిటైర్డ్‌ జాయింట్‌ కమిషనర్‌(స్టేట్‌ ట్యాక్స్‌) నరసింహం.. కాటసాని సమక్షంలో వైసీపీలో చేరారు.ఈ సందర్భంగా కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయనిమాజీ …

Read More »

వైఎస్ జ‌గ‌న్.. నిన్న‌టి పాద‌యాత్ర‌లో ఎవ‌రూ చూడ‌ని అద్భుతం..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు ఏపీ వ్యాప్తంగా ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. చిన్నారుల నుంచి నిరుద్యోగుల వ‌ర‌కు వారి వారి స‌మ‌స్య‌ల‌ను జ‌గ‌న్‌కు చెప్పుకుని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. చిన్నారులైతే తాము వెళ్లే పాఠ‌శాల‌ల గ‌దులు బాగా లేవ‌ని, రైతులు, డ్వాక్రా మహిళ‌లైతే రుణ‌మాఫీ చేస్తానంటూ చంద్ర‌బాబు ఇచ్చిన హామీ ఇంకా అమ‌లు కాలేద‌ని జ‌గ‌న్‌తో …

Read More »

సీఎం కార్యాల‌యంలో.. రంగస్థ‌లం సీన్ రిపీట్‌..!

రంగ‌స్థ‌లం సినిమా చూశారా…? ఆ సినిమాలో ఫణీంద్ర భూపతి (జ‌గ‌ప‌తి బాబు) రంగ‌స్థ‌లం గ్రామ స‌ర్పంచ్‌గా 30 ఏళ్లుగా కొన‌సాగుతుంటాడు. స‌ర్పంచ్ ఎన్నిక‌లు వ‌చ్చిన ప్ర‌తీ సారీ.. త‌న‌కు వ్య‌తిరేకంగా నామినేష‌న్ వేసిన వారిని.. అలాగే, రంగ‌స్థ‌లం గ్రామంలో త‌న‌కు ఎదురు తిరిగిన వారిపై ఫ‌ణీంద్ర భూప‌తి త‌న మ‌నుషుల చేత దాడులు చేయిస్తుంటాడు. చివ‌ర‌కు స‌ర్పంచ్‌గా ఏక‌గ్రీవ‌మ‌వుతుంటాడు. అయితే, ఒకానొక స‌మ‌యంలో తన‌కు వ్య‌తిరేకంగా నామినేష‌న్ వేసిన వారిపై …

Read More »

జ‌గ‌న్‌కు జై కొట్టి.. పాద‌యాత్ర‌లో న‌డిచిన బుల్లితెర న‌టుడు..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు ఏపీ వ్యాప్తంగా ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్న విష‌యం తెలిసిందే. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై, అలాగే, చంద్ర‌బాబు స‌ర్కార్ అవినీతిపై పోరాటంలో భాగంగా వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర చేస్తూ.. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను స్వ‌యంగా తెలుసుకుంటున్నారు. పాద‌యాత్ర చేసుకుంటూ జ‌గ‌న్ ఏ ప్రాంతానికి వెళ్లినా.. ఆ ప్రాంత ప్ర‌జ‌లు జ‌గ‌న్‌కు హార‌తులు ప‌డుతున్నారు. అంతేకాకుండా, …

Read More »

జ‌గ‌న్ పాద‌యాత్ర ఇచ్చాపురం చేరుకునే లోపు..?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌రో స‌రికొత్త చరిత్ర‌ను సృష్టించే దిశ‌గా కొన‌సాగుతోంది. కాగా, వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటంలో భాగంగా ఇడుపులపాయ నుంచి ప్రారంభించిన పాద‌యాత్ర ప్ర‌స్తుతం తూర్పుగోదావ‌రి జిల్లాలో కొన‌సాగుతోంది. అయితే, వైఎస్ జ‌గ‌న్ ఇప్ప‌టి వ‌ర‌కు తొమ్మిది జిల్లాల్లో పాద‌యాత్ర‌ను పూర్తి చేసిన విష‌యం తెలిసిందే. వాన‌, ఎండ‌, చ‌లిని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat