Home / Tag Archives: prajasankalpa yatra

Tag Archives: prajasankalpa yatra

వైసీపీ నవరత్నంతో రాష్ట్రవ్యాప్తంగా 16లక్షల మంది విద్యార్ధుల జీవితాల్లో వెలుగులు

రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ప్రభుత్వ తీరుతో ఇబ్బందులు పడుతున్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్‌ బకాయిలు కోట్లలో పేరుకు పోవడంతో కాలేజీలకు సకాలంలో జమ కావడం లేదు. నిధులు విడుదల చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా ఎంతోమంది విద్యార్థులకు కాలేజీల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు. దీంతో ఎంతోమంది నిరుద్యోగులకు 2017 – 18 సంవత్సరానికి రావాల్సిన ఫీజు రీయింబర్స్ మెంట్‌ బకాయిలు చివరి దఫా కాలేజీలకు అందలేదు. పీజీ చదువుతున్న …

Read More »

రేపు వైజాగ్ లో స్వాతంత్ర వేడుకల్లో జగన్.!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌తిప‌క్ష నేత‌, వైసీపీ పార్టీ అధ్య‌క్షులు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి విశాఖ జిల్లాలో స్వాతంత్ర దిన వేడుక‌ల్లో పాల్గొంటారు అని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి .విశాఖ జిల్లాలో ప్ర‌జాసంక‌ల్ప యాత్ర నిర్వ‌హిస్తున్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి న‌ర్సీప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గంలో నాతవరం మండలంలోని ఎర్ర‌వ‌రం జంక్ష‌న్ వ‌ద్ద జ‌రిగే వేడుక‌ల్లో జాతీయ ప‌తాకాన్ని ఆవిష్క‌రిస్తారు. రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రూ, విశాఖ జిల్లా వాసులంతా స్వాతంత్ర దినోత్స‌వాన్ని ఘ‌నంగా నిర్వ‌హించుకునేందుకు వీలుగా బుధ‌వారం …

Read More »

జగన్ కు అస్వస్థత ..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత రెండు వందల ఇరవై ఎనిమిది రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా జగన్ ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు .ఈ క్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు .దీంతో ఆయన తీవ్రమైన జలుబు ,జ్వరంతో బాధపడుతున్నారు ..

Read More »

ఈ నెల 11న వైసీపీలోకి మాజీ మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఈ నెల 11న మాజీ మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి వైసీపీలో చేరనున్నారు.ఇప్పటికే గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు వైసీపీలో చేరేందుకు సిద్ధమవగా తాజాగా మానుగుంట చేరిక రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.అయితే ఈ విషయాన్ని మహీధర్‌రెడ్డి స్వయంగా తెలిపారు . ప్రస్తుతం మానుగుంట మహీధర్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగుతున్నారు.ఈ క్రమంలోనే గత …

Read More »

జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి

ఎన్నికలు సమీపిస్తున్న వేల ఏపీలో వైసీపీలోకి రోజురోజుకు వలసలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజక వర్గానికి చెందిన యువ నాయకుడు బైరెడ్డి సిద్ధార్ద్‌ రెడ్డి ఇవాళ వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో అయన వైసీపీలో చేరారు.ఈ సందర్భంగా జగన్ ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, నందికొట్కూరు నియోజకవర్గంలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం, వారి కోరికే …

Read More »

జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలో చేరిన ఇద్ద‌రు టీడీపీ నేత‌లు, 45 మంది కార్య‌క‌ర్త‌లు..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఇడుపుల పాయ నుంచి ప్రారంభ‌మైన వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర క‌డ‌ప జిల్లా మొద‌లుకొని క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, ప్ర‌కాశం, గుంటూరు, కృష్ణా, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల్లో పూర్తి చేసుక‌ని ప్ర‌స్తుతం తూర్పు గోదావ‌రి జిల్లాలో కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. అయితే, ఈ జిల్లాలో కూడా …

Read More »

జ‌గ‌న్ వ‌ద్ద‌కు ఏడుస్తూ వ‌చ్చిన వృద్ధురాలు..! ఏం చెప్పిందో తెలుసా..??

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్రధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర చేస్తూ ఏ ప్రాంతానికి వెళ్లినా ప్ర‌జ‌లు బ్ర‌హ్మ ర‌థం ప‌డుతున్నారు. అంతేకాకుండా, చంద్ర‌బాబు సర్కార్ వ‌ల్ల తాము ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను జ‌గ‌న్‌కు చెప్పుకుని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రికొంద‌రు అర్జీల రూపంలో వారి స‌మ‌స్య‌ల‌ను జ‌గ‌న్‌కు తెలుపుకుంటున్నారు. …

Read More »

చిన్నారికి అక్షరాభ్యాసం చేయిస్తూ.. ‘వైఎస్’ అని రాయించిన జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజసంకల్ప యాత్ర పేరుతో పాదయత్ర   చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ పాదయాత్ర ఇవాల్టికి 197 వ రోజుకి చేరుకుంది.ప్రస్తుతం జగన్ తూర్పు గోదావరి జిల్లాలో పదయ్త చేస్తున్నారు.ఈ సందర్భంగా జగన్ ని కలిసేందుకు అభిమానులు, కార్యకర్తలు, పార్టీ నేతలు తరలివచ్చారు. ఈ సందర్భంగా జగన్ తో పలువురు సెల్ఫీలు దిగారు. గెద్దాడలో పర్యటించిన జగన్, ఓ చిన్నారికి అక్షరాభ్యాసం కూడా …

Read More »

చంద్ర‌బాబుకు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించిన జ‌గ‌న్‌..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్ర‌జా స‌మ‌స్య‌లు ప‌రిష్కార‌మే ధ్యేయంగా చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్ర‌జ‌ల ఆద‌రాభిమానాల న‌డుమ విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. వైఎస్ఆర్ క‌డ‌ప జిల్లా ఇడుపుల‌పాయ నుంచి జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌ను ప్రారంభించారు. వైఎస్ జ‌గ‌న్ ఇప్ప‌టి వ‌ర‌కు త‌న పాద‌యాత్ర‌ను వైఎస్ఆర్ క‌డ‌ప, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, ప్ర‌కాశం, ఒంగోలు, గుంటూరు, కృష్ణా, ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాల్లో …

Read More »

లక్ష మంది ఒకేసారి రాజమండ్రి వంతెన పైకి రావడంతో..ఒక్కసారిగా రైల్వే బ్రిడ్జి ఊగిపోయింది..!!

వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర పశ్చిమ గోదావరి జిల్లా ముగించుకొని తూర్పు గోదావరి జిల్లా, రాజమండ్రిలోకి అశేష జనవాహిని మధ్య విజయవంతంగా ప్రవేశించింది.ఈ సందర్భంగా తూర్పుగోదావరిలోకి ప్రవేశించే సమయంలో గోదావరి వంతెన రోడ్ కం రైల్వే బ్రిడ్జి జనసంద్రంతో ఊగిపోయింది.జగన్ కు తూర్పు గోదావరి జిల్లా నాయకులూ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. see also;300 ప‌డ‌వ‌ల‌తో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat