ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు చేయిస్తున్న డ్రామాలు హాస్యాస్పదంగా మారుతున్నాయి. నిన్న తొలిరోజు ఉల్లి ధరలు కొండెక్కాయంటూ..బాబు, లోకేష్లతో సహా టీడీపీ ఎమ్మెల్యేలంతా ఉల్లిగడ్డల దండలు వేసుకుని అసెంబ్లీ వరకు ర్యాలీగా వచ్చి ఉల్లి ధరలపై సిల్లీ డ్రామాలు ఆడారు. వాస్తవానికి దేశమంతటా ఉల్లిధరలు కొండెక్కాయి…ఉల్లిధరలు ఆకాశాన్ని తాకుతుంటే కేంద్రంలోని మోదీ సర్కార్ చోద్యం చూస్తుంది. ఈ ఉల్లిధరల తగ్గింపు రాష్ట్రాల చేతిలో లేదు. …
Read More »