గుడివాడలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి అడ్డుకుంటున్నారని వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొడాలి నాని ఆరోపించారు. కేవలం 10 మంది వ్యాపారుల ప్రయోజనాల కోసం లక్షలాది మందికి ఉపయోగపడే రైల్వే గేట్లపై ఫ్లై ఓవర్ల నిర్మాణాన్నిఅడ్డుకోవడం దారుణమని విమర్శించారు. గుడివాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో నాని మాట్లాడారు. అన్న ఎన్టీఆర్ రెండుసార్లు ప్రాతినిధ్యం వహించిన గుడివాడలో అభివృద్ధి పనులను అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేశారు. …
Read More »వచ్చే ఎన్నికల్లో కీలకపాత్ర పోషించనున్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు.. వెన్నుపోటును వివరంగా
రాజకీయాలలో ఎవరు, ఎక్కడ ఉంటారో చెప్పలేని పరిస్థితి.. అవును.. ప్రకాశం జిల్లా రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో దగ్గుబాటి కుటుంబం పేరు అందరికీ సుపరిచితమే. ఎన్టీఆర్ అల్లుడిగా చంద్రబాబు నాయుడు పగ్గాలు అందుకొనే కీలక సమయంలోనూ కీలకంగా వ్యవహరించిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు. అయన భార్య ఎన్టీఆర్ కూతురు పురంధేశ్వరి ప్రస్తుతం బీజేపీలో కీలకంగా ఉన్నారు. అయితే ఇప్పుడు వీరి కుమారుడు, ఎన్టీఆర్ కు మనుమడు హితేష్ కూడా రాజకీయాల్లోకి అరంగేట్రం …
Read More »జగన్, పురందేశ్వరిలపై వైరల్ న్యూస్..!! నిజమెంత..??
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రజల ఆదరాభిమానాల నడుమ విజయవంతంగా కొనసాగుతోంతి. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా ఇలా ఇప్పటికే ఎనిమిది జిల్లాల్లో పూర్తి చేసుకున్న జగన్ ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం పశ్చిమ గోదావరి నియోజకవర్గంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. జగన్ తన పాదయాత్ర ద్వారా ఏ …
Read More »చంద్రబాబు రూ.3 లక్షలా 30 వేల కోట్ల అవినీతిని ఏకిపారేసిన మాజీ కేంద్రమంత్రి..!!
ఏపీ సీఎం చంద్రబాబు, తన పార్టనర్ పవన్ కల్యాణ్తో కలిసి కేంద్రం ఇచ్చిన నిధులను పక్కదారి పట్టించి, ఆ నిధుల గుట్టు ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో లెక్కలు తేలుస్తానంటూ పవన్ కల్యాణ్ జేఎఫ్సీ ఏర్పాటు చేసి ప్రజలను మోసం చేస్తున్నారని మాజీ కేంద్రమంత్రి పురందేశ్వరి అన్నారు. కాగా, ఇవాళ మాజీ కేంద్రమంత్రి పురందేశ్వరి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర విడిపోయేటప్పుడు ఏపీ అప్పు రూ.96వేల కోట్లు ఉంటే.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు …
Read More »ఏపీ సీఎం చంద్రబాబుకు మాజీ కేంద్ర మంత్రి పురందేశ్వరి గట్టి ఝలక్ ..
ఏపీ బీజేపీ సీనియర్ నాయకురాలు పురందీశ్వరి ఏపీ ప్రభుత్వ వైఖరిపై మరోసారి ఫైరయ్యారు. రాష్ర్ట ప్రభుత్వం తప్పుచేసి.. ఆ తప్పులను కేంద్ర ప్రభుత్వంపై నెట్టేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పలాసలో బీజేపీ బూత్ కమిటీ మహా సమ్మేళనం నిర్వహించిన అనంతరం ప్రత్యేకంగా మీడియాతో మాట్లాడుతూ ఇటు పార్టీ, అటు బీజేపీ సంబంధాల గురించి స్పందించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని పురందీశ్వరి స్పష్టం చేశారు. పోలవరం పనుల్లో …
Read More »”జగన్ని ఎదిరించి.. నేను అక్కడ పోటీ చేయను”
బీజేపికి చెందిన ఓ మహిళా నాయకురాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఎన్నికల్లో పోటీ చేయాలంటేనే వెనకడుగు వేస్తోంది. అయితే, గతంలో తనకు కడప జిల్లా రాజకీయాలు పెద్దగా తెలీయకపోయినా.. బీజేపీ నేతల సూచన మేరకు 2004 సాదారణ ఎన్నికల్లో రాజంపేట నుంచి పోటీచేసి ఓటమిని చవిచూసింది బీజేపీ మహిళా నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి. అయితే, 2004 సాదారణ ఎన్నికల్లో దగ్గుబాటి పురందేశ్వరి …
Read More »