ఉపాద్యాయురాలు అంటే సాక్షాత్తూ ఆ భగవంతుడుతో సమానమంటారు. కానీ బెంగళూరులో కామంతో కళ్లు మూసుకుపోయిన నలుగురు విద్యార్థులు దారుణానికి పాల్పడ్డారు. తమకు విద్యాబుద్ధులు నేర్పించిన ఉపాధ్యాయురాలినే దారుణంగా రేప్ చేసి ఆ తర్వాత హత్య చేశారు.దీంతో వీరికి కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే… బెంగళూరు నగర శివారు బసవనపురలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో 29 ఏళ్ల ఉపాధ్యాయురాలు విజ్ఞాన శాస్త్రాన్ని బోధిస్తుండేవారు. ఈ క్రమంలో ఆమె …
Read More »ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలుడిపై అత్యాచారం..! ఎందుకు చేశారంటే.!!
అదేంటి అబ్బాయిని అమ్మాయి రేప్ చేయడమేంటి అనుకుంటున్నారా..?. అవునండి మీరు చదివింది నిజమే. నిజంగానే ఓ పదేళ్ల బాలుడిని మరో 16 ఏళ్ల అమ్మాయి రేప్ చేసింది. ఆవేశం ఆపుకోలేన ఓ 16 ఏళ్ల అమ్మాయి పాల్పడిన ఈ అఘాయిత్యం ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ పట్టణ పరిధిలోగల కుల్హౌలీ అనే గ్రామంలో చోటుచేసుకుంది. కాగా, కుల్హౌలీ గ్రామంలో ఉండే ఓ 16 ఏళ్ల అమ్మాయి తన పక్కింట్లో ఉంటున్న పదేళ్ల బాలుడిపై …
Read More »భర్తకు చెప్పలేని విషయాన్ని డాక్టర్కు చెప్తే.. ఏం చేశాడంటే..!!
ప్రపంచంలో ఎక్కువ గౌరవాన్ని పొందే వృత్తి ఏమిటంటే.. ఆలోచన లేకుండా వచ్చే సమాధానం వైద్య వృత్తి. ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక సమయంలో వైద్యుడ్ని సంప్రదించాల్సిందే. తమకు వైద్యం చేసిన డాక్టర్ను కృతజ్ఞతతో తలుచుకోవడం కూడా సర్వసాధరణమే. వైద్యం చేసినందుకుగాను ఆ సదరు డాక్టరు డబ్బును, గౌరవాన్ని పొందుతాడు కూడా. అయితే, తమిళనాడు రాజధాని చెన్నైలో అందుకు విరుద్దంగా జరిగింది. వైద్యం నిమిత్తం వచ్చిన ఓ మహిళను …
Read More »20 వేలు కోసం ..ముగ్గురు రేప్ చేశారని చేప్పిన మహిళ….ఎవరు ఇస్తామన్నారు…?
దేశంలో రేప్ కు గురైనా మహిళలు ఏవ్వరికైనా చెప్పాలంటేనే కొంచెం జంకుతున్నారు. కొంతమంది ధైర్యం చేసి కేసులు వేస్తున్నారు. కాని ఓ మహిళ తనను ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేశారంటూ కొత్త ట్విస్ట్ తో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి.. ఆ క్షణం నుంచే రంగంలోకి దిగారు. దర్యాప్తు మొదలు పెట్టారు. అయితే ఈ గ్యాంగ్రేప్నకు సంబంధించిన ఏ ఒక్క సమచారం కూడా వారి …
Read More »బాబోయ్… పోలీసు ఇన్స్పెక్టరు భార్యపై అత్యాచారం
దేశంలో ఎక్కడ చూసిన మహిళలపై అత్యాచారలు జరుగుతున్నాయి. తాజాగా సస్పెండైన పోలీసు అధికారి జైలులో ఉండగా…ఇంట్లో ఒంటరిగా ఉన్న అతని భార్యపై కుటుంబ స్నేహితుడే అత్యాచారం జరిపిన దారుణ ఘటన ముంబయి నగరంలోని కల్యాణ్ ప్రాంతంలో వెలుగుచూసింది. ముంబయి నగరానికి చెందిన ఓ పోలీసు ఇన్స్పెక్టరు కేసులో చిక్కి సస్పెండ్ అవ్వడంతోపాటు జైలుకు వెళ్లాడు. భర్త ఏడాదిపాటు జైలులో ఉండగా అతని భార్య ఒంటరిగా ఉంటోంది. దీన్ని అవకాశంగా తీసుకున్న …
Read More »రాత్రి కాగానే మరదలు నిద్రపోతుండగా బావ
దేశంలో కామంధులు విచ్చలవిడిగా పెరిగిపోతున్నారు. ఎక్కడో ఒక్క చోట ఖచ్చితంగా మహిళలపై దారుణంగా అత్యాచారలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా రోడ్డు ప్రమాదంలో అత్త మరణించడంతో అంత్యక్రియల్లో పాల్గొనేందుకు అత్తింటికి వచ్చిన అల్లుడు స్వయానా మరదలిపైనే అత్యాచారం జరిపిన దారుణ ఘటన ముంబయి నగరంలోని ఖర్ ప్రాంతంలో వెలుగుచూసింది. గుజరాత్ రాష్ట్రంలోని రాజ్ కోట్ కు చెందిన 24 ఏళ్ల యువకుడు అత్త రోడ్డుప్రమాదంలో మరణించిందని భార్యతో కలిసి ముంబయి నగరంలోని …
Read More »విశాఖలో మరో దారుణం..నగ్నఫొటోలతో బెదిరించి.. బాలికలపై
జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు మైనర్ బాలికలపై ముగ్గురు యువకులు అత్యాచారం జరిపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. అరకులోయ మండలం వెన్నెల పంచాయితీకి చెందిన ముగ్గురు యువకులు అదే గ్రామానికి చెందిన బాలికల నగ్న ఫోటోలు తీసి బెదిరించి అత్యాచారం జరిపారు. ఈ విషయం బాలికలు కుటుంబ సభ్యులకు తెలపడంతో వారు అరకులోయ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు యువకులపై కేసు నమోదు …
Read More »పోలీసులు షాక్…గతజన్మలో ఆమె నాభార్య అంటూ అత్యాచారం
గత జన్మలో నువ్వు నా భార్యవి అంటూఓ సాధువు మహిళని అత్యాచారం చేయడం వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని థానేకి చెందిన సాయిలాల్ జెధియా అనే వ్యక్తి తాను దైవస్వరూపాన్నంటూ కొన్నాళ్లుగా ప్రజలను మోసం చేస్తుండేవాడు. మంత్రాలతో క్యాన్సర్ వంటి రోగాలను నయం చేస్తానంటూ ప్రజల నుంచి లక్షల్లో డబ్బు దోచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఓ మహిళ సాయిలాల్ వద్దకు సాయం కోసం వెళ్లింది. కానీ అతను గత జన్మలో నువ్వు …
Read More »కాళ్లు కట్టేసి..నోట్లో గుడ్డలు కుక్కి…మృగం కన్నా దారుణంగా..!
అభం శుభం తెలియని పదేళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి అత్యంత పాశవికంగా అత్యాచారం జరిపి.. హతమార్చిన దారుణం మధ్యప్రదేశ్లో వెలుగు చూసింది. మృగంలా మారిన ఆగంతుకుడు బాలిక కాళ్లు కట్టేసి.. నోట్లో గుడ్డలు కుక్కి.. పశువాంఛ తీర్చుకున్న తర్వాత ఆమెను చంపేసి పొలాల్లో పడేశాడు. బాలిక మృతదేహంపై అనేకచోట్ల పళ్లతో కొరికిన గాట్లున్నట్లు పోలీసులు తెలిపారు. దేవాస్ జిల్లా సుంద్రెల్ గ్రామానికి చెందిన బాలిక శుక్రవారం సాయంత్రం తన తండ్రి …
Read More »నాపై అత్యాచారానికి పాల్పడిన వాళ్లని నడిరోడ్డుపై ఉరితీయండి
తనపై అత్యాచారానికి పాల్పడిన వాళ్లని నడిరోడ్డుపై ఉరితీయాలని భోపాల్ అత్యాచార బాధితురాలు డిమాండ్ చేసింది. ఆదివారం ఆమె ఓ మీడియాతో మాట్లాడుతూ…. ‘రేపిస్టులను వదిలిపెట్టొద్దు. వారిని నడిరోడ్డుపై ఉరి తీయండి. నాకు జరిగిన అన్యాయం గురించి ఫిర్యాదు చేసేందుకు వెళ్తే పోలీసులు సహకరించలేదు సరికదా హేళనచేసి మాట్లాడారు. ఆ ఘటన జరిగిన ప్రాంతం తమ పరిధిలోకి రాదంటూ పోలీస్ స్టేషన్ల చుట్టూ నన్ను తిప్పించారని ఆ బాధిత యువతి ఆవేదన …
Read More »