ఐపీఎల్ లో మరో కొత్త రికార్డు నమోదైంది. ఆర్సీబీ ఓపెనర్లు కోహ్లి, డుప్లెసిస్ ఒక సీజన్లో అత్యధికంగా 50+ భాగస్వామ్యాలు నెలకొల్పిన జోడీగా నిలిచారు. ఈ సీజన్లో వీరిద్దరూ కలిసి 8 సార్లు 50కి పైగా పార్టనర్షిప్ను నమోదు చేశారు. గతంలో ఒక సీజన్లో కోహ్లి-డివిలియర్స్ (2016), డుప్లెసిస్-గైక్వాడ్(2021), బెయిర్ స్టో-వార్నర్(2019)లు ఏడేసి సార్లు 50+ పరుగులు చేశారు.
Read More »ఆర్సీబీ ఎందుకు ఓడిపోతుంది..?
ఐపీఎల్ సీజన్ మొదలైన ప్రతిసారి క్రీడాభిమానులు,నెటిజన్ల్ ఆర్సీబీని ట్రోల్ చేసే పదం ఈసాల కప్ నమ్డే. అసలు ఐపీఎల్ సీజన్ లో లీగ్ దశలో బాగానే ఆడి ప్లే ఆఫ్స్ కి ఎందుకు వెళ్లడంలేదు.అసలు కారణం ఏంటో తెలుసుకుందాం.. ఐపీఎల్ ప్రతి సీజన్ లో దురదృష్టం వెంటాడుతోంది. టాప్ క్లాస్ ప్లేయర్లు ఉండి, వారు రాణిస్తున్నా టైటిల్ సాధించట్లేదు. ఈ సీజన్లో డుప్లెసిస్ 730, విరాట్ కోహ్లి 3 639, …
Read More »పాపం కోహ్లీ
ఐపీఎల్ సీజన్ లో ముఖ్యంగా ఈ సీజన్ లో తమ జట్టు విజయం కోసం సర్వశక్తులు ఒడ్డిన విరాట్ కోహ్లిని చూసి ఫ్యాన్స్ బాధపడుతున్నారు. తప్పక గెలవాల్సిన రెండు మ్యాచుల్లో రెండు సెంచరీలు చేసినా జట్టు గట్టెక్కలేకపోయింది. దీంతో ఈసారైనా టైటిల్ గెలుద్దామనుకున్న కోహ్లి ఆశలు సమాధి అయ్యాయి. ఈ సీజన్లో కోహ్లి 14 మ్యాచుల్లో 53 సగటుతో 639 రన్స్ చేశాడు. నిన్న ఆర్సీబీ ఓడిపోవడంతో కోహ్లి దిగాలుగా …
Read More »రికార్డు సృష్టించిన కోహ్లీ,డుప్లెసిస్
2023ఐపీఎల్ సీజన్ లో రాయల్స్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు జట్టుకు చెందిన ఓపెనింగ్ జోడీ విరాట్ కోహ్లి, డుప్లెసిస్ సరికొత్త రికార్డు సృష్టించారు. మొత్తం ఈ సీజన్ లో 939 రన్స్ భాగస్వామ్యంతో ఏ టీమ్ కూ అందనంత ఎత్తులో ఉన్నారు. 2016లో కోహ్లి, డివిలియర్స్ జోడీ కూడా 939 రన్స్ సాధించగా, ఆ రికార్డు ఇప్పుడు సమం అయ్యింది. డేవిడ్ వార్నర్, జానీ బెయిర్(791-SRH), డుప్లిసెస్, రుతురాజ్ గైక్వాడ్(756-CSK) …
Read More »శుభ్ మన్ గిల్ కి ముంబై ఫ్యాన్స్ ఆఫర్
ఈ ఐపీఎల్ సీజన్ లో ఆర్సీబీ ప్లేఆఫ్స్ ఆశలపై నీళ్లు చల్లి, తమను క్వాలిఫై చేసినందుకు ముంబై ఫ్యాన్స్.. శుభ్ మన్ గిల్ థ్యాంక్స్ చెబుతున్నారు. టీమిండియా లెజండ్రీ ఆటగాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారాతో గిల్ డేట్ చేశాడన్న రూమర్లను గుర్తు చేస్తూ.. ‘ముంబైని గెలిపించావ్. అందుకు సరా ను పెళ్లి చేసుకో. ఇదే మేం నీకిచ్చే గిఫ్ట్. క్రికెట్ దేవుడికి నువ్వే సరైన అల్లుడివి’ …
Read More »ఐపీఎల్ లో చెత్త రికార్డు
తాజా ఐపీఎల్ లో పంజాబ్ తో జరిగిన మ్యాచ్లో ముంబై బౌలర్ ఆర్చర్ దారుణంగా విఫలమయ్యారు. 4 ఓవర్లలో వికెట్ తీయకుండా ఏకంగా 56 పరుగులు సమర్పించుకున్నాడు. ఇన్నింగ్స్ 19వ ఓవర్లో 3 సిక్సులతో ఏకంగా 27 పరుగులు ఇచ్చాడు. ఐపీఎల్ లో ఒక మ్యాచ్ లో వికెట్ లేకుండా అత్యధిక పరుగులు ఇవ్వడం ఆర్చర్క ఇదే తొలిసారి. ఈ చెత్త రికార్డును ఆర్చర్ మూటగట్టుకున్నాడు. బెహండార్ఫ్ ను కాదని …
Read More »విరాట్ కోహ్లి ఐపీఎల్ లో అరుదైన రికార్డు
టీమిండియా మాజీ కెప్టెన్.. స్టార్ ఆటగాడు.. పరుగుల మిషన్ విరాట్ కోహ్లి ఐపీఎల్ లో మరెవరికీ సాధ్యం కాని అరుదైన రికార్డును అందుకున్నాడు. నిన్నటి మ్యాచ్ లో లక్నోపై హాఫ్ సెంచరీ చేసిన సంగతి తెల్సిందే. దీంతో ఐపీఎల్ లో ప్రస్తుతం ఆడుతున్న 9 యాక్టివ్ టీమ్స్ పై అర్థ సెంచరీలు నమోదు చేసిన ఘనత దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్ కు ముందు కోహ్లి.. లక్నోతో మినహా మిగిలిన 8 …
Read More »సచిన్ పై షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు
టీమిండియా మాజీ కెప్టెన్ .. లెజండ్రీ ఆటగాడు.. సచిన్ టెండుల్కర్ గొప్ప బ్యాటర్ అనడంలో సందేహం లేదు.. కానీ కెప్టెన్ గా నిరూపించుకోలేకపోయాడని పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ అన్నారు. అతను ఫెయిల్డ్ కెప్టెన్ అని వ్యాఖ్యానించారు. కెప్టెన్సీ నుంచి వైదొలిగాక మరింత బాగా ఆడాడని గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు కోహ్లి కూడా నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నాక పరుగులు చేస్తున్నాడని పేర్కొన్నారు. ఒకానొక సమయంలో సచిన్ మాదిరే జట్టు …
Read More »శుభమన్ గిల్ క్రష్ ఎవరో తెలుసా..?
టీమిండియా స్టార్ బ్యాటర్ శుభ్ మన్ గిల్ తనకిష్టమైన సెలబ్రిటీ గురించి సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఓ నెటిజన్ సెలబ్రిటీ క్రష్ గురించి అడిగాడు ఓ నెటిజన్ .. దీనికి సమాధానంగా శుభమన్ గిల్ మాట్లాడుతూ టాలీవుడ్ బ్యూటీ, నేషనల్ క్రష్ రష్మికా మందన్న పేరును గిల్ చెప్పడంతో అంతా అవాక్కయ్యారు. బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ పేరు చెప్తారని భావించి ప్రశ్నించిన నెటిజన్లకు గిల్ షాక్ …
Read More »ఓటమి పై రోహిత్ సంచలన వ్యాఖ్యలు
బోర్డర్ -గవాస్కర్ టెస్ట్ సిరీస్ లో భాగంగా ఇండోర్ వేదికగా జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఘోర పరాజయం పాలైన సంగతి తెల్సిందే. టీమిండియా ఓటమిపై కెప్టెన్ రోహిత్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. రోహిత్ మాట్లాడుతూ ” ఆస్ట్రేలియాతో జరిగిన 3వ టెస్టు తొలి ఇన్నింగ్స్ మా జట్టు బ్యాటింగ్ అస్సలు బాగోలేదు. తొలి ఇన్నింగ్స్ లో ఎక్కువ రన్స్ చేయడం ఎంత ముఖ్యమో బాగా …
Read More »