Home / Tag Archives: REASONS

Tag Archives: REASONS

కరోనా అప్డేట్స్..దరువు ఎక్ష్ క్లూజివ్ ఇన్ఫర్మేషన్..తప్పకుండా షేర్ చెయ్యండి !

*అసలు కరోనా వైరస్ అంటే ఏమిటీ? కోవిడ్-19 అనేది ఒక వైరస్ జాతి, ఇది చైనాలోని హుబీ ప్రావిన్స్ లోని వుహాన్‌లో మొదట గుర్తించబడింది, ఇది 2019 డిసెంబర్ నుండి ప్రజలలో మాత్రమే వ్యాపించిన ప్రమాదకరమైన వైరస్. *ఇది ఎలా వ్యాపిస్తుంది మరియు దానియొక్క లక్షణాలు ? కోవిడ్ -19 ప్రధానంగా శ్వాసకోశ బిందువుల ద్వారా వ్యాపిస్తుంది, అనగా వ్యాధి బారిన పడటం, ప్రజలు సాధారణంగా అంటువ్యాధి ఉన్నవారికి ఆరు …

Read More »

ఆ ఒక్క తప్పే ఇప్పుడు వన్డే సిరీస్ కు కుంపటిగా మారిందా..?

న్యూజిలాండ్ టూర్ అనగానే అందరికి ఎక్కడో ఒక్క అనుమానం. మొదట టీ20 సిరీస్ జగరనుంది కాబట్టి అందులోను కివీస్ తో టీ20 మ్యాచ్ లో ఇప్పటివరకు అంతగా  విన్నింగ్ శాతం లేకపోవడంతో కచ్చితంగా ఓడిపోతారు అని అనుకున్నారు. కాని 5మ్యాచ్ లు గెలిచి సిరీస్ ని గెలిచి క్లీన్ స్వీప్ చేయడంతో అందరి అంచనాలు తారుమారు అయ్యాయి. అటు బౌలింగ్, ఇటు బ్యాట్టింగ్ అలా అన్ని విభాగాల్లో పర్ఫెక్ట్ అనిపించింది. …

Read More »

జనసేన – బీజేపీ ఉమ్మడి కవాతు క్యాన్సిల్.. అసలు కారణం ఇదే..!

: ఏపీలో జనసేన – బీజేపీల పొత్తు తర్వాత ప్రకటించిన తొలి ఉమ్మడి కార్యక్రమానికి ఆదిలోనే హంసాపాదు ఎదురైంది. రాజధాని రైతుల ఆందోళనలకు మద్దతుగా ఫిబ్రవరి 2 న జనసేన, బీజేపీల ఆధ్వర్యంలో అమరావతి పరిరక్షణ పేరుతో లక్షమందితో తాడేపల్లి నుంచి విజయవాడ వరకు భారీ కవాతు జరిపి, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, జనసేన అధినేత పవన్‌‌కల్యాణ్‌లు  సంయుక్తంగా …

Read More »

భోగిమంటల వెనుక ఓ పరమార్థం దాగి ఉందట..అదేంటో తెలుసుకుందాం !

భోగి పండుగ అనగానే పెద్దవాళ్లదగ్గర నుంచి చిన్నవాళ్ల వరకు ఎంతో ఉత్సాహంగా భోగిమంటలు వేస్తారు.ఈ భోగిమంటల్లో ఆవు  పిడకలతో పాటు,  ఇంట్లోని పాత వస్తువులను ఈ మంటల్లోకి విసిరేస్తారు. ఎవరు ఎక్కువ వస్తువులు తెచ్చి మంటల్లో వేస్తే వారు గొప్ప అన్న మాట.అయితే ఈ భోగిమంటల వెనుక ఓ పరమార్థం దాగి ఉంది. పనికి రాని చెడు పాత ఆలోచనలను వదిలించుకొని కాలంతో బాటు వచ్చే మార్పులను ఆహ్వానించేందుకు మనసును …

Read More »

అసలు భోగి పండుగకు భోగి అనే పేరుతో ఎందుకు పిలుస్తారో తెలుసా..?

అసలు భోగి పండుగకు భోగి అనే పేరుతో ఎందుకు పిలుస్తారో తెలుసుకుందాం..దక్షిణాయనంలో సూర్యుడు రోజు రోజుకి భూమికి దూరం అవటం వల్ల భూమిపై చలి పెరుగుతుంది. ఉత్తరాయణం ప్రారంభమయ్యే ముందురోజు ఈ చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ చలిని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసం భగ భగ మండే చలి మంటలు వేసుకునేవారు. ఈ మంటలు వేయడం వలన భోగీ అనే పేరు వచ్చింది. భోగిమంటలు అనగానే వెచ్చదనం …

Read More »

గత ఐదేళ్లలో 27మంది విద్యార్థుల సూసైడ్.. ఎక్కడో తెలుసా?

గత ఐదు సంవత్సరాల కాలంలో 10 ఐఐటీ కాలేజీల్లో దాదాపుగా 27మంది విద్యార్థులు తమ ప్రాణాలను బలితీసుకున్నారు. ఇది ఎక్కడో మారుమూల జరిగిన విషయం కాదు.. దేశంలోని ఉన్నత విద్యాసంస్థలలోనే ఈ ఆత్మహత్యలు జరిగాయి..  దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీ కళాశాలల్లో 2014 నుండి 2019 వరకు మొత్తం 27 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారంటే అసలు ఐఐటీలో ఏం జరుగుతుందో అన్న ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇటీవల సామాజిక కార్యకర్త …

Read More »

రాజస్తాన్ లో దారుణం..18వేల పక్షులు దుర్మరణం !

రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ మంగళవారం నాడు రాష్ట్ర వెట్ ల్యాండ్ అధికారాన్ని త్వరగా అమలు చేయాలని ఆదేశించారు. జైపూర్ సమీపంలోని దేశంలోని అతిపెద్ద లోతట్టు నీటి ఉప్పునీటి సరస్సు అయిన సంభార్ సరస్సు చుట్టుపక్కల మరియు దాని సమీపంలో సుమారు 18వేల వలస పక్షులు మరణించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఘటన 11రోజుల క్రితమే వెలుగులోకి వచ్చింది. అయితే మొత్తంమీద 17,981 పక్షులు చనిపోయినట్లు గుర్తించారు. …

Read More »

ఆరెస్సెస్ అధినేత మోహన్‌భగవత్‌తో చంద్రబాబు భేటీ..?

టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ మోదీ పంచన చేరేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారా..అందుకే ఆరెస్సెస్ అధినేతతో భేటీ అయ్యారా..కమలం గూటికి చేరేందుకు ఆరెస్సెస్ ద్వారా రాయబారం నడుపుతున్నారా అంటే..ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. తాజాగా నాగపూర్‌లో చంద్రబాబు ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్‌తో భేటీ అయ్యారు. ఇది వ్యక్తిగత పర్యటన అని టీడీపీ నేతలు పైకి చెబుతున్నా..మళ్లీ బీజేపీతో సత్సంబంధాలు కోసమే బాబు భగవత్‌‌ను కలిసినట్లు సమాచారం. …

Read More »

గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే రాజీనామాకు అసలు కారణాలు ఇవేనా..!

గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా వ్యవహారం ఏపీ రాజకీయాలను హీటెక్కిస్తోంది. దీపావళి రోజున టీడీపీకి , తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు స్వయంగా వంశీ అధినేత చంద్రబాబుకు ఓ లేఖ రాశారు. అయితే వైసీసీ నేతల కక్ష సాధింపు, అధికారుల వేధింపుల వల్లనే పార్టీకి, పదవికి రాజీనామా చేస్తున్నట్లు వంశీ చెప్పినా..పరోక్షంగా ఆ లేఖలో చంద్రబాబుపై కూడా సుతిమెత్తగా విమర్శలు చేశాడు. పార్టీలోనే …

Read More »

రక్తహీనత గురించి పూర్తి వివరాలు మీకోసం..!

రక్తహీనత గురించి పూర్తి వివరాలు మీకోసం: మనుష్యునికి రక్తహీనత ఉన్నప్పుడు పూర్తిగా బలహీనులు అవుతారు. ముఖ్యంగా ఆడవారిని ఈ సమస్య ఎక్కువుగా వేదిస్తుంది. దీనికోసం పూర్తిగా తెలుసుకుందాం. 1. రక్తహీనతో ఉన్నవారికి ముఖం పాలిపోయినట్లు , త్వరగా అలసిపోవడం , చిరాకు , కోపం , అసహనం ఎక్కువుగా ఉంటుంది. 2.ఙ్ఞాపకశక్తి తగ్గిపోవటం, ఆయాసం,మతిమరుపు ఎక్కువుగా మరియు నాలుక మంటగా ఉంటుంది. 3.రక్తహీనత ఉండటం వలన మెడనొప్పి , తలనొప్పి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat