Home / Tag Archives: RISABH PANT

Tag Archives: RISABH PANT

పంత్ కు గడ్డుకాలం…ధోని వారసుడి రేస్ లో మరో ముగ్గురు..?

ప్రస్తుతం టీమిండియాను పీడిస్తున్న సమస్య ఏమిటి అనే విషయానికి వస్తే.. అది కీపింగ్ నే. భారత్ జట్టు కు మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ సింగ్ ధోని కీపర్ గా, కెప్టెన్ గా జట్టుకు ఎనలేని సేవలు అందించాడు. అయితే ఇప్పుడు అసలు విషయానికి వస్తే ధోని తరువాత అతడికి బ్యాక్ అప్ కీపర్ ఎవరూ అనే విషయంలో చాలా గందరగోళం నడుస్తుంది. మొన్నటి వరకు ధోనికి వారసుడుగా పంత్ ఉన్నాడని …

Read More »

పంత్‌పై సోషల్‌మీడియాలో సైటైర్లు

క్రికెట్‌లో కొంత మంది ఆటగాళ్లకి అవకాశాలు రాక నిరాశపడితే.. మరికొందరికి అవకాశం వచ్చి అందరినీ నిరాశపరస్తుంటారు. ప్రస్తుతం టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ చేస్తోంది అందరిని నిరుత్సాహపరచడమే. ఎంఎస్‌ ధోని ప్రత్యామ్నాయంగా జట్టులోకి వచ్చిన ఈ యువ ఆటగాడు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవతున్నాడు. ఆదివారం చిన్నస్వామి స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20లో పంత్‌(19) నిరుత్సాహపరిచాడు. తానేంటో నిరుపించుకుని విమర్శకుల నోటికి తాళం వేసే …

Read More »

ఆ ఇద్దరిలో ఎవరికి చోటు దక్కనుందో…రిషబ్ పై ప్రభావం ఉంటుందా ?

ప్రపంచ కప్ తరువాత టీమిండియా ఆడిన  మొదటి సిరీస్ వెస్టిండీస్ తోనే. ఇప్పటికే టీ20లు, వన్డేలు పూర్తయిన విషయం తెలిసిందే. ఈ రెండిటిలోనూ భారత్ నే ఘనవిజయం సాధించింది. ఇప్పుడు వెస్టిండీస్ తో భారత్ టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. అయితే ఇందులో కీపర్ గా ఎవరిని తీసుకుంటారు అనేది అసలు ప్రశ్న. ఇప్పటికే వన్డే, టీ20లో రిషబ్ పంత్ పేలవ ప్రదర్శనతో అందరి దృష్టిలో పడ్డాడు. దీంతో టెస్టులో సాహ …

Read More »

ఉన్న అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటే.. ఫలితం..??

ప్రస్తుతం భారత్ జట్టు మంచి జోరుమీద ఉన్నదని చెప్పాలి. ఎందుకంటే ప్రపంచకప్ సెమీస్ లో న్యూజిలాండ్ పై ఓడిపోయిన తరువాత టీమిండియా వెస్టిండీస్ టూర్ కి వెళ్ళింది. మొదట టీ20 సిరీస్ ప్రారంభం కాగా.. ఇందులో భారత్ నే ఆదిపత్యం సాధించిది. ఇటు వన్డేల్లో కూడా భారత్ నే పై చెయ్యి గా నిలిచింది. ఇక అసలు విషయానికి వస్తే భారత్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ఈ టూర్ …

Read More »

పంత్ జస్ట్ మిస్..లేదంటే ఇంటికేనేమో..?

టీమిండియా నిన్న వెస్టిండీస్ తో జరిగిన చివరి టీ20 లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ముందుగా బ్యాట్టింగ్ కు వచ్చిన కరేబియన్ జట్టు నిర్ణిత 20ఓవర్స్ లో 146 పరుగులు చేయగా..భారత్ ఆ టార్గెట్ ను చేధించింది. ఇందులో భాగంగా కెప్టెన్ విరాట్ కోహ్లి, కీపర్ రిషబ్ పంత్ అద్భుతంగా బ్యాట్టింగ్ చేసి విజయాన్ని అందించారు. ఇక పంత్ విషయానికి వస్తే టీమిండియా మాజీ కెప్టెన్ …

Read More »

622 పరుగులు వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన టీమిండియా..

నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్టులో భారత్ రెండోరోజు పుంజుకుంది.దీని ఫలితమే టిమిండియా 622 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.130తో ఈరోజు ఆట మొదలుపెట్టిన పుజారా 193పరుగులు వద్ద లయన్ బౌలింగ్ లొ వెనుదిరిగాడు.త్రుటిలో డబల్ సెంచరీ చేజారింది.ఆ తరువాత వచ్చిన రిసభ్ పంత్ అజేయ సెంచరీతో నిలిచాడు.159 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.ఇక జడేజా తనవంతు పాత్ర పోషించాడు 81చేసాడు.జడేజా అవుట్ అనంతరం టీమిండియా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat