ప్రపంచకప్ లో భాగంగా టీమిండియా సెమీస్ లో న్యూజిలాండ్ తో ఓడిపోయినా విషయం తెలిసిందే. అప్పటివరకు టీమిండియా నే విన్నర్ అనుకున్నారంతా. సెమీస్ లో ఓడిపోవడంతో ఒక్కసారిగా బోర్డ్, కమిటీ మధ్య రచ్చ మొదలైంది. ఇక జట్టులో నాలుగో స్థానం కోసమే కొన్నిరోజులు వాదనలు చోటుచేసుకున్నాయి. కావలేనే ఎంఎస్కే ప్రసాద్ ఇలా చేసాడని గట్టిగా వార్తలు వచ్చాయి. ఇంక ఇదంతా పక్కనబెడితే తాజాగా మరో సంచలన విషయం బయటపడింది. దీన్ని …
Read More »వెస్టిండీస్ టూర్ కు టీమ్ రెడీ..మూడు ఫార్మాట్లకు కోహ్లీనే కెప్టెన్
వచ్చే నెల ఆగష్టులో ప్రారంభం కానున్న వెస్టిండీస్ టూర్ కు ఈ ఆదివారం సెలక్షన్ కమిటీ జట్లను ప్రకటించింది. ఎమ్మెస్కే ప్రసాద్ ఆద్వర్యంలో సమావేశం జరగగా కెప్టెన్ కోహ్లి, బీసీసీఐ అధికారులు హాజరయ్యారు. వచ్చే నెల 3వ తేదీ నుండి వెస్టిండీస్ తో మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. ఇక ఈ టూర్ కు కోహ్లి దూరంగా ఉంటాడని వార్తలు వచ్చినప్పటికీ అవి నిజం కాదని, …
Read More »అప్పుడు గంభీర్ చెప్పిందే నిజమా..?అదే నిజం !
ప్రపంచ కప్ లో భాగంగా భారత్ సెమిస్ లో ఓడిపోయింది.నిన్న న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో 18పరుగుల తేడాతో టీమిండియా టోర్నమెంట్ నుంచి వైదొలిగింది.ఓపెనర్స్ రోహిత్, రాహుల్, కోహ్లి కూడా ఒక్క రన్ తో సరిపెట్టుకున్నారు.ఇంక ఆ తరువాత వచ్చిన దినేష్ కార్తీక్,పంత్,హార్దిక్ పాండ్య కూడా ఎక్కువ సేపు గ్రీజ్ లో ఉండలేకపోయారు.ఈ టోర్నమెంట్ మొత్తం అటు కీపింగ్ లో ఇటు మిడిలార్డర్ లో పటిష్టంగా ఆడుతున్న ప్లేయర్ …
Read More »