హాట్ మోడల్, బాలీవుడ్ నటి పూనమ్ పాండే మరో వివాదంలో చిక్కుకుంది. ఓ అసభ్య వీడియో కారణంగా ఆమెపై తాజాగా గోవాలోని కనకోవా పోలీసులు కేసు నమోదు చేశారు. గోవాకి చెందిన ఫార్వర్డ్ పార్టీ మహిళా విభాగం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గోవాలోని చపోలి ఆనకట్ట వద్ద పూనమ్ అశ్లీల వీడియోను రూపొందించిందని, ఆ డ్యామ్ పవిత్రతను, గోవా సంస్కృతిని దెబ్బతీసేలా ప్రవర్తించిందని ఫార్వర్డ్ పార్టీ …
Read More »అమరావతి గురించి జాతీయ మీడియాతో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..!
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికార, పరిపాలనా వికేంద్రీకరణకు దిశగా రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటుకు ముందడుగు వేస్తున్న సంగతి తెలిసిందే. అమరావతిని లెజిస్టేటివ్ క్యాపిటల్గా కొనసాగిస్తూనే…విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యుడిషియల్ క్యాపిటల్ ఏర్పాటు చేస్తూ తీర్మానాన్ని అసెంబ్లీలో ఆమోదించారు. అయితే మూడు రాజధానుల బిల్లును శాసనమండలిలో టీడీపీ అధినేత చంద్రబాబు నిబంధనలకు వ్యతిరేకంగా స్పీకర్ను ప్రభావితం చేసి సెలెక్ట్ కమిటీకి పంపేలా చేశాడు. దీంతో ఆగ్రహించిన సీఎం …
Read More »అమరావతి కోసం లాయర్ ఫీజు కింద మూడు రోజులకే కోటి 15 లక్షలు ఇచ్చారు…నిజంగా వీళ్లు పేద రైతులేనా…!
ఏపీలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి గ్రామాల రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన మెజారిటీ రైతులు ఉన్న మందడం, వెలగపూడి, పెనుమాక వంటి ఐదారు గ్రామాల్లోనే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే అధికార వైసీపీ మాత్రం…అమరావతిలో ఆందోళనలు చేస్తున్నది..పేద రైతులు కాదని…రైతుల పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కోట్లు గడించిన బాబు సామాజికవర్గానికి చెందిన …
Read More »శ్రీరెడ్డి మరో సంచలనం
శ్రీరెడ్డి సినిమాలతో కంటే కాంట్రవర్సీలతోనే ఎక్కువగా పాపులర్ అయిన హాట్ బ్యూటీ. టాలీవుడ్ లో పాతుకుపోయిన క్యాచింగ్ కౌచ్ ను వెలుగులోకి తీసుకొచ్చి అందరి దృష్టిలో పడిన హీరోయిన్ శ్రీరెడ్డి. చాలా రోజుల తర్వాత ఈ అమ్మడు ఒక చిత్రంలో నటిస్తుంది. తాజాగా సీనియర్ నటుడు,హీరో రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్ర పోషిస్తున్న క్లైమాక్స్ మూవీలో నటిస్తుంది. భవానీ శంకర్ దర్శకత్వంలో పి. రాజేశ్వర్ రెడ్డి,కె. కరుణాకర్ రెడ్డి లు నిర్మాతగా …
Read More »ఔరా అనిపిస్తున్న సైరా టైటిల్ సాంగ్…!
మెగాస్టార్ చిరంజీవీ హీరోగా, బాలీవుడ్, కోలీవుడ్, శాండల్వుడ్ నుంచి అమితాబ్, సుదీప్, విజయ్సేతుపతి ముఖ్య పాత్రధారులుగా పాన్ ఇండియా మూవీగా వస్తోన్న చిత్రం…సైరా. చరిత్రలో మరుగునపడిన తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవితగాథ పై రూపొందించిన చిత్రమే…ఈ సైరా. దాదాపు 300 కోట్ల బడ్జెట్తో రూపొందించిన ఈ చిత్రం అక్టోబర్ 2 న వరల్డ్వైడ్గా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే రిలీజైన సైరా మూవీ ట్రైలర్ కోటి వ్యూస్ దాటి …
Read More »