Home / Tag Archives: singapoor

Tag Archives: singapoor

శ్రీదేవి మైనపు విగ్రహావిష్కరణ..ఎక్కడో తెలుసా..!

అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవికి మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖుల మైనపు విగ్రహాలను రూపొందించి, వాటికి సజీవ రూపం ఇచ్చే మేడం టుస్సాడ్స్ ప్రతినిధులు శ్రీదేవి మైనపు విగ్రహాన్నిసింగపూర్‌లోని మ్యూజియంలో ఆవిష్కరించారు. భారతీయ సినీ రంగానికి ఆమె అందించిన సేవలకుగానూ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో శ్రీదేవి భర్త బోనీ కపూర్, కూతురు జాన్వి పాల్గొన్నారు. బంగారు వస్త్రాలను ధరించి, తలపై కిరీటంతో శ్రీదేవి …

Read More »

సింగపూర్‌ పర్యటనకు మంత్రి నారా లోకేశ్‌..!

ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ సింగపూర్‌ పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ నెల 26, 27, 28 తేదీల్లో సింగపూర్‌లో పర్యటించనున్నారు. సింగపూర్‌ ఆరో అధ్యక్షుడు ఎస్‌ఆర్‌ నాథన్‌ స్మారకార్థం ఆ దేశ ప్రభుత్వం అందించే ఎస్‌.ఆర్‌ నాథన్‌ ఫెలోషిప్‌ను లోకేశ్‌ అందుకోనున్నారు. ఈ మేరకు ఫెలోషిప్‌ను అందుకోవాలని మంత్రి లోకేశ్‌కు ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రి వివియన్‌ బాలకృష్ణన్‌ ఆహ్వానం పంపారు. ఈ పర్యటనలో భాగంగా …

Read More »

టీడీపీ మంత్రులు ఆడవారో మగవారో తెలియటం లేదు..పదవుల కోసం గాడిద కాళ్లు కూడా

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన అనుచరగణం ఏపీని దోచుకుని సింగపూర్‌లో దాచుకుంటున్నారని చిత్తూరు జిల్లా నగరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆరోపించారు. విలేకరులతో మాట్లాడుతూ..టీడీపీ మంత్రులు దిగజారి మాట్లాడుతున్నారు..వాళ్లు ఆడవారో మొగవారో తెలియటం లేదని ఎద్దేవా చేశారు. ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ పై కేసు పెట్టిన ఏడేళ్ల తర్వాత ఆయన సతీమణి వైఎస్‌ భారతిపై కేసు పెట్టడం ఒక కుట్ర అని …

Read More »

సింగపూర్‌లో హైదరాబాద్‌ వ్యాపారి దారుణ హత్య… వాట్సాప్‌లో వైరల్

 సింగపూర్‌లో హైదరాబాద్‌ వ్యాపారి ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. హైదరాబాద్‌ కుషాయిగూడకు చెందిన వాసుదేవ్‌రాజ్‌ను వ్యాపారం పేరుతో పలువురు సింగపూర్‌కు తీసుకువెళ్లారు. అక్కడికి వెళ్లాక అతన్ని గదిలో నిర్బంధించి చిత్రహింసలకు గురిచేశారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని రాజ్‌ బంధువులకు నిందితులు ఫోన్‌ చేసి రూ.3 కోట్లు డిమాండ్‌ చేశారు. డబ్బులు చెల్లిస్తే అతన్ని వదిలేస్తామని బెదిరించారు. వాసుదేవ్‌ను బంధించిన చిత్రాలను వాట్సాప్‌లో పంపించారు. బంధువుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో …

Read More »

టీడీపీలో అనుకూల “తమ్ముళ్ల” తోనే సింగపూర్‌ యాత్ర..

ఏపీలో అధికార పార్టీ టీడీపీకి చెందిన రైతులను ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్‌ యాత్రకు తీసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిలో మొత్తం రైతుల సంఖ్య 26 వేలు.. సింగపూర్‌ పర్యటనకు ఆసక్తి చూపించింది 123 మందే.. అందులో తొలి విడతగా 34 మంది రైతుల ఎంపిక.. వీరిలో టీడీపీ నేతలే అధికం.. మిగిలిన వారూ ఆ పార్టీ సానుభూతిపరులే రైతులతో సింగపూర్‌ యాత్రకు జెండా ఊపిన 24గంటల్లో ప్రభుత్వ బండారం బయటపడింది. అక్కడ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat