టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, కుటుంబాలకు అండగా ఉంటామని.. ఎవరూ అధైర్యపడొద్దని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ భరోసానిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నర్సింహులపల్లికి చెందిన టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు బొంగురపు శ్రీనివాస్రెడ్డి.. కొద్ది రోజుల కిందట కరోనా మహమ్మారి బారినపడి మృతి చెందాడు. సోమవారం బాధిత కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించారు. శ్రీనివాస్రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి, ధైర్యం చెప్పారు. తక్షణ సహాయంగా …
Read More »సిరిసిల్ల వేదికగా సీఎం కేసీఆర్ వరాల జల్లు
సిరిసిల్లలో సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు.. ? కెసిఆర్ ప్రయాణాన్ని ఎవరూ అడ్డుకోలేరు ? గొర్రెల పంపిణీ కి ఎనిమిది వేల కోట్లు.. ఇప్పటికే నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశాం ? ప్రొఫెసర్ జయశంకర్, విద్యాసాగర్ లు బతికి ఉన్నప్పుడే తెలంగాణ రాకముందు మిషన్ భగీరథ పథకం పై చర్చించాం ? సన్యాసులకు ఎప్పుడు అనుమానాలు ఉంటాయి ? కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి అవుతుందా …
Read More »రానున్న దసరా వరకు సిరిసిల్ల- వేములవాడలో అందరికీ తాగునీరు
రానున్న దసరా వరకు సిరిసిల్ల- వేములవాడలో అందరికీ రూపాయికే నల్లా కనెక్షన్ విధానంలో తాగునీరు అందిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇప్పటికే దీనికోసం 60శాతం పనులు పూర్తి చేశామన్నారు. స్థానిక మార్కెట్ నిర్మాణం కోసం రూ.5కోట్లు మంజూరు చేశామన్నారు. కమ్యూనిటీ మహిళా భవనానికి రూ. 20లక్షలు మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.ప్రజలంతా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పారిశుద్ధ్య నిర్వహణపై అవగాహన పెంచుకోవాలన్నారు..
Read More »సిరిసిల్ల కోవిడ్ వ్యాప్తి నిరోధక చర్యలు వేగవంతం
జిల్లాలో కోవిడ్ వ్యాధి వ్యాప్తి ప్రబలకుండా చూడాలని, రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేసేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కె.తారకరామారావు సూచించారు మంగళవారం రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కె.తారకరామారావు హైదరాబాద్ నుండి జిల్లా కలెక్టర్ శ్రీ కృష్ణ భాస్కర్, ఎస్పీ శ్రీ రాహుల్ హెగ్డే, జిల్లా వైద్యాధికారి శ్రీ చంద్రశేఖర్ తో మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లాలో కోవిడ్ ను సమర్థవంతంగా …
Read More »కేటీఆర్ కృషి…సిరిసిల్లలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు..!
చేనేత ఖిల్లా..సిరిసిల్ల ఇక చదువుల ఖిల్లాగా మారబోతుంది..సిరిసిల్ల ప్రజల చిరకాల కోరికను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నెరవేర్చబోతున్నారు. నేతన్నల బిడ్డలకు ఇంజనీరింగ్ విద్యను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. తాజాగా సిరిసిల్లలో జేఎన్టీయూకు అనుబంధంగా ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. రాష్ట్రంలోని పేరుగాంచిన ఇంజనీరింగ్ కళాశాలలకు తీసిపోని విధంగా అత్యున్నత ప్రమాణాలతో.. వచ్చే విద్యాసంవత్సరం(2020-21) నుంచే ఈ నూతన ఇంజనీరింగ్ కాలేజీని అందుబాటులోకి తీసుకురావాలని కేటీఆర్ …
Read More »ప్లాస్టిక్ బాటిల్ల వాడకం…సంచలన వ్యాఖ్యలు చేసిన కేటీఆర్
రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ కోసం తగు చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్లాస్టిక్ బాటిల్ల వాడకంపై నిషేధం విదించారు. అయితే, కొందరు పాటించడం లేదు. ఈ నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో చేనేత , జౌళి శాఖ అధికారులతో ఎమ్మెల్యే కేటీఆర్ రివ్యూ సమావేశంలో ఓ ఆసక్తికరమైన సంఘటన జరిగింది. ప్రభుత్వ సిబ్బంది ఈ సమావేశంలో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ పెట్టారు. దీంతో ఎమ్మెల్యే, టీఆర్ఎస్ …
Read More »ఆకర్షణీయంగా అందంగా ముస్తాబైన రంగంపేట్ ప్రభుత్వ పాఠశాల..!!
రంగు రంగుల బొమ్మలతో తరగతి గదులు, కాకతీయ కళాతోరణం, బతుకమ్మ రూపాన్ని తెలియజేశేలా ఉన్న ఈ పాఠశాలను చూసి ఏ కార్పోరేట్ స్కూలో అనుకుంటే మీరు పొరపడినట్లే. ఇది మన తెలంగాణ రాష్ట్రంలోని ఓ ప్రభుత్వ పాఠశాల. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్లలోని వీర్నపల్లి మండలం రంగంపేట్ ప్రభుత్వ పాఠశాలని సీఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్బిలిటీ ) నిధులతో ఇలా ఆకర్షణీయంగా తయారుచేశారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను …
Read More »