Home / Tag Archives: slider (page 138)

Tag Archives: slider

తెలంగాణ కాంగ్రెస్ కు బిగ్ షాక్

తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్ షోకాజ్ నోటీసులు అందుకున్న మహేశ్వర్ రెడ్డి.. ఇవాళ గురువారం బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ తో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. షోకాజ్ ఇచ్చే అధికారం TPCCకి లేదని, తాను పార్టీ మారడం లేదని ఆయన నిన్న స్పష్టం చేశారు. ఖర్గేతో తేల్చుకుంటానని ఢిల్లీ వెళ్లిన ఆయన.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు సమాచారం.

Read More »

కారేపల్లి ప్రమాదం పట్ల బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి

తెలంగాణలోని  ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో జరిగిన ఘోర ప్రమాదం పట్ల బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి స‌మీపంలో ఊహించని రీతిలో సిలిండర్లు పేలి ఇద్దరు కార్యకర్తలు మరణించడం, పలువురికి తీవ్ర గాయాల‌వ‌డం బాధాక‌ర‌మ‌న్నారు. ఈ ఘ‌ట‌న గురించి తెలిసిన వెంటనే ఖమ్మం జిల్లా మంత్రి పువ్వాడ అజయ్‌కు, ప్రమాదం జరిగిన ప్రాంతంలో వున్న ఎంపీ నామా …

Read More »

కారేపల్లి బాధితులకు సరైన వైద్యం అందించాలి- మంత్రి హారీష్ రావు అధికారులకు ఆదేశం

MINISTER HARISH RAO sensational COMMENTS ON KANTI VELUGU SCHEME

తెలంగాణలోని ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో జరిగిన అగ్ని ప్ర‌మాద‌ ఘటనపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందటం బాధాకరం అన్నారు. మృతులు, క్ష‌తగాత్రుల గురించి మంత్రి హ‌రీశ్‌రావు ఆరా తీశారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌తో మాట్లాడి, అత్యున్నత వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. అవసరం అయితే క్షతగాత్రులను నిమ్స్ ఆసుపత్రికి తరలించి, …

Read More »

ఢిల్లీలో పెరిగిపోతున్న కరోనా కేసులు

దేశ రాజధాని ఢిల్లీలో  రోజురోజుకు కరోనా కేసులు  పెరుగుతూనేఉన్నాయి. తాజాగా రోజువారీ పాజిటివ్‌ కేసులు వెయ్యికి చేరువయ్యాయి. మంగళవారం రాత్రి వరకు ఢిల్లీలో 980 మంది మహమ్మారి బారినపడ్డారు. దీంతో గతేడాది ఆగస్టు 20 తర్వాత ఒకే రోజు ఇన్ని కేసులు నమోదవడం ఇదే మొదటిసారి. గత ఆగస్టు 20న ఢిల్లీ మహానగరంలో 1,190 కేసులు రికార్డయ్యాయి. మంగళవారం 3772 మందికి కరోనా పరీక్షలు చేయగా.. ప్రతి నలుగురిలో ఒకరికి …

Read More »

నేడు ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్‌ విందు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్  ప్రభుత్వం రంజాన్‌ మాసం సందర్భంగా ఈరోజు బుధవారం హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్‌ విందును ఇవ్వనున్నది. దీనికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హాజరుకానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిదేండ్లుగా ఏటా రంజాన్‌ మాసంలో ముస్లింలకు ఇఫ్తార్‌ విందును ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, హోంమంత్రి మహమూద్‌ అలీ మంగళవారం పరిశీలించారు. ఈ …

Read More »

అఫ్గానిస్తాన్ లో మరో కొత్త రూల్

అఫ్గానిస్తాన్ లో ఇప్పటికే మహిళలకు విద్య, ఉపాధిని దూరం చేసిన తాలిబన్లు తాజాగా మరో కొత్త రూల్ అమలు చేశారు. ఔట్ డోర్ రెస్టారెంట్లలో మహిళలను అనుమతిని నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. హిజాబ్ ధరించకపోవడం, పురుషులతో మహిళలు కలిసి కూర్చోవడంపై పెద్దలు ఆక్షేపణ తెలిపిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తాలిబన్లు వెల్లడించారు. ప్రస్తుతం హెరాత్ ప్రాంతంలో మాత్రమే ఈ ఆంక్షలు అమలులో ఉన్నాయి.

Read More »

తగ్గిన బంగారం ధరలు

బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.390 తగ్గి రూ.55,400కు చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రేటు రూ.430 తగ్గి, రూ.60,430కి చేరింది. ఇక కేజీ వెండి ధర రూ.200 తగ్గి, రూ.80వేలకు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే రేట్లు ఉండనున్నాయి.

Read More »

గవర్నర్ కు షాకిచ్చిన సీఎం స్టాలిన్

తమిళనాడులో ‘రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నరికి మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. దీంతో ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే  ప్రభుత్వం.. గవర్నర్ కు పంపిన బిల్లులను ఆమోదించేందుకు కాలపరిమితి విధించాలని కేంద్రంతో పాటు రాష్ట్రపతికి విజ్ఞప్తి చేస్తూ తమిళనాడు అసెంబ్లీ తీర్మానం చేసింది. అయితే ఇలా సీఎం స్టాలిన్ తీర్మానం చేసిన కాసేపటికే గవర్నర్ ఆర్.ఎన్ రవి దిగివచ్చారు. ఆయన వద్ద పెండింగ్ లో ఉన్న ఆన్ లైన్ గేమ్ …

Read More »

జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు సీఎం కేసీఆర్ శుభవార్త

తెలంగాణలో గ్రామ పంచాయతీల్లో పని చేస్తోన్న  జూనియర్ పంచాయతీ సెక్రటరీలను క్రమబద్ధీకరణ చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్  ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల వారిగా వివరాలను ఇవ్వాలని డిపివోలను ఆదేశించింది. కాగా 2019లో ‘రాష్ట్ర వ్యాప్తంగా 9352 మంది జేపీఎస్ నియామకాన్ని చేపట్టిన ప్రభుత్వం వారిని ఇప్పటివరకు రెగ్యులర్ చేయలేదు. దీంతో ఈ నెల 28లోగా రెగ్యులరైజ్ చేయకపోతే సమ్మెలోకి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat