Home / Tag Archives: slider (page 270)

Tag Archives: slider

బీజేపీ ఎంపీలు నిషికాంత్ దూబే, మ‌నోజ్ తివారీ పై కేసు నమోదు

 జార్ఖండ్‌లోని దియోఘ‌ఢ్ ఎయిర్‌పోర్ట్‌లో నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా త‌మ చార్ట‌ర్డ్ విమానం టేకాఫ్‌కు అనుమ‌తించాల‌ని అధికారుల‌పై ఒత్తిడి తీసుకువ‌చ్చార‌ని బీజేపీ ఎంపీలు నిషికాంత్ దూబే, మ‌నోజ్ తివారీ స‌హా ఏడుగురు ఇత‌రుల‌పై కేసు న‌మోదైంది. ఎయ‌రి్‌పోర్ట్ డీఎస్‌పీ సుమ‌న్ అన‌న్ ఫిర్యాదు ఆధారంగా బీజేపీ నేత‌ల‌పై కేసు న‌మోదైంది. ఇత‌రుల ప్రాణాల‌ను ప్ర‌మాదంలోకి నెట్ట‌డంతో పాటు నిబంధ‌న‌ల‌ను అతిక్ర‌మించినందుకు నిషికాంత్ దూబే, మ‌నోజ్ తివారీ, ఎయిర్‌పోర్ట్ డైరెక్ట‌ర్ స‌హా ప‌లువురిపై ఎఫ్ఐఆర్ …

Read More »

సీఎం కేసీఆర్ తో సీపీఎం నేతలు భేటీ

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ముఖ్య‌మంత్రి కేసీఆర్‌తో తెలంగాణ సీపీఎం నేత‌లు స‌మావేశ‌మ‌య్యారు. కేసీఆర్‌తో స‌మావేశ‌మైన వారిలో సీపీఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి త‌మ్మినేని వీర‌భ‌ద్రం, జూల‌కంటి రంగారెడ్డి, చెరుప‌ల్లి సీతారాములు ఉన్నారు. ఈ స‌మావేశంలో మునుగోడు ఉప ఎన్నిక‌, రాజ‌కీయ అంశాల‌తో పాటు బీజేపీ వైఖ‌రిపై ప్ర‌ధానంగా చ‌ర్చిస్తున్నారు. అయితే త్వరలో జరగనున్న మునుగోడు ఉప ఎన్నిక‌లో ఇప్ప‌టికే టీఆర్ఎస్ పార్టీకి సీపీఎం మ‌ద్ద‌తు …

Read More »

కోటి రూపాయలతో సీసీ రోడ్డు పూర్తి చేయించిన ఎమ్మెల్యే Kp కు కృతజ్ఞతలు తెలిపిన సంక్షేమ సంఘం సభ్యులు…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని రావి నారాయణరెడ్డి నగర్ ఫేస్-2 కాలనీకి చెందిన సంక్షేమ సంఘం సభ్యులు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని చింతల్ లోని తన కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ కాలనీలో సుమారు కోటి రూపాయలతో నూతనంగా సీసీ రోడ్డు అభివృద్ధి చేయించిన సందర్భంగా కాలనీ వాసులు సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే గారిని ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు …

Read More »

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పై మంత్రి కేటీఆర్ సెటైరికల్ ట్వీట్

నిన్న శుక్రవారం తెలంగాణలో కామారెడ్డి జిల్లాలో పర్యటించిన  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌పై రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ‌ల మంత్రి కేటీఆర్ మండిప‌డ్డారు. నిర్మ‌ల వ్యాఖ్య‌ల‌పై కేటీఆర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. కేంద్రం ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయిలో తెలంగాణ వాటా ఉంద‌ని పేర్కొన్నారు. కేంద్రానికి తెలంగాణ రూపాయి ఇస్తే.. కేంద్రం నుంచి రాష్ట్రానికి 46 పైస‌లు మాత్ర‌మే వ‌స్తున్నాయ‌ని తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని పీడీఎస్ దుకాణాల …

Read More »

నిత్యానంద స్వామి ప్రాణాలకు ముప్పు

2018లో వెలుగు చూసిన  అత్యాచారం కేసులో నిందితుడైన నిత్యానంద స్వామి ప్రాణాలకు ముప్పు ఏర్పడింది. తీవ్ర అస్వస్థతకు గురైన స్వయం ప్రకటిత ఆధ్యాత్మిక గురువు, అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద వైద్యసాయం  కోసం సాక్షాత్తూ శ్రీలంక అధ్యక్షుడైన రణిల్ విక్రమసింఘేకి లేఖ రాశారు.  అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద శ్రీలంకలో రాజకీయ ఆశ్రయం కోరుతున్నట్లు సమాచారం.తన ఆరోగ్యం క్షీణించిందని, ఆశ్రయం కల్పించి వైద్యసాయం చేయాలని కోరుతూ భారతదేశం నుంచి పారిపోయిన …

Read More »

కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్  మరోసారి సంచలన వ్యాఖ్యలు

కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీకి చెందిన ఫైర్ బ్రాండ్ లీడర్ , కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్  మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఉత్తరప్రదేశ్ రాష్ట్రం తరహాలో బీహార్  రాష్ట్రంలోనూ మసీదులు, మదర్సాలపై  సర్వే చేయాలని గిరిరాజ్ సింగ్ నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘‘బీహార్ రాష్ట్రంలోని సీమాంచల్ రీజియన్‌లోని ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లో ఉన్న మసీదులు, మదరసాలు ఎవరు నిర్వహిస్తున్నారు? అందులో ఎవరు నివాసముంటున్నారు? అనే సమాచారం …

Read More »

దేశంలో కొత్తగా 7219 కరోనా కేసులు

 దేశంలో కొత్తగా 7219 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,44,49,726కు చేరాయి. ఇందులో 4,38,65,016 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, 5,27,965 మంది మరణించారు. మరో 56,745 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు 9651 మంది కోలుకున్నారు. మరో 25 మంది మహమ్మారికి బలయ్యారు.మొత్తం కేసుల్లో 0.13 శాతం కేసులు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat