ప్రధానమంత్రి నరేందర్ మోదీ అధ్యక్షతన ఈరోజు ఆదివారం జరుగనున్న నీతిఆయోగ్ సమావేశాన్ని బీహార్ సీఎం నితీశ్కుమార్ బహిష్కరించారు. తొలుత డిప్యూటీ సీఎంను సమావేశానికి పంపాలని భావించినా.. ఆ సమావేశానికి సీఎంలు మాత్రమే హాజరుకావాలని కేంద్రం కచ్చితంగా చెప్పడంతో బీహార్ తరఫున ఎవరూ వెళ్లట్లేదు. ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతిగా ఎన్నికైన సందర్భంగా ప్రధాని మోదీ ఏర్పాటు చేసిన సమావేశానికి ఇటీవల నితీశ్ గైర్హాజరయ్యారు. కాగా, గత కొద్ది నెలలుగా వాయిదా పడుతున్న …
Read More »దేశంలో కొత్తగా 18,738 కరోనా కేసులు
దేశంలో రోజువారీ కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. శనివారం 19 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవగా, ఆదివారం ఆ సంఖ్య 18,738కి తగ్గింది. దీంతో మొత్తం కేసులు 4,40,78,506కు చేరాయి. ఇందులో 4,34,84,110 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,26,689 మరణించారు. మరో 1,34,933 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల వ్యవధిలో కొత్తగా 40 మరణించగా, 18,558 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ …
Read More »రికార్డుకెక్కిన రోహిత్ శర్మ
అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో టీమిండియా స్టార్ డేరింగ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ(477) రెండో స్థానానికి ఎగబాకాడు. విండీస్తో నాలుగో టీ20లో మూడు సిక్సర్లు బాదడంతో ఈ ఘనత సాధించాడు. తొలిస్థానంలో క్రిస్ గేల్(553) ఉండగా, అఫ్రిదీ(476) మూడో స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత మెక్కల్లమ్ (398), గప్టిల్ (379), ధోనీ (359), జయసూర్య (352), మోర్గాన్(346), డివిలియర్స్(328) ఉన్నారు.
Read More »దుమ్ము లేపుతున్న ‘కార్తికేయ-2’ ట్రైలర్
తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్లో ‘కార్తికేయ-2’ ఒకటి. మాములుగానే ఒక హిట్టయిన సినిమాకు సీక్వెల్ తెరకెక్కతుందంటే ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉంటాయి. అలాంటిది బ్లాక్ బాస్టర్ హిట్టయి, పైగా థ్రిల్లర్ జానర్లో అయితే ఇక ఆ సినిమాపై అంచనాలు ఒక రేంజ్లో ఉంటాయి. ప్రస్తుతం అలాంటి అంచనాలతోనే విడుదలకు సిద్ధమైంది కార్తికేయ-2. 2017లో ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలై బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించిన కార్తికేయ చిత్రానికి …
Read More »రీఎంట్రీ కోసం బిందు మాధవి ఆరాటం
అప్పుడేప్పుడో విడుదలైన ‘ఆవకాయ్ బిరియానీ’, ‘బంపర్ ఆఫర్’, ‘పిల్ల జమిందార్’, ‘రామ రామ కృష్ణ కృష్ణ’ చిత్రాలతో ఆకట్టుకొంది బిందు మాధవి. తెలుగమ్మాయే అయినా, తమిళంలోనూ సినిమాలు చేసింది. నిజం చెప్పాలంటే తెలుగులో కంటే తమిళంలోనే తాను బిజీ. ఇప్పటికీ.. తమిళంలో రెండు సినిమాలు చేస్తోంది. అయితే కెరీర్ మొదలెట్టి ఇన్నేళ్లయినా సరైన బ్రేక్ రాలేదన్నది వాస్తవం. తెలుగులోనూ తన రీ ఎంట్రీ కోసం తహతహలాడుతోంది. అందుకే ఈమధ్య ఓ స్పెషల్ …
Read More »నిర్మాతలకు షాకిచ్చిన రష్మీక
ఒక పక్క అందాలను ఆరబోస్తూ.. మరోపక్క చక్కని అభినయంతో సినీ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్రవేసుకున్న హాటెస్ట్ భామ .. స్టార్ హీరోయిన్.. నేషనల్ క్రష్ రష్మిక.. తాను నటించిన చిత్రాలు వరుసగా హిట్ల పై హిట్ల్ కొట్టడంతో ఈ ముద్దుగుమ్మ భారీగా రెమ్యునరేషన్ పెంచేసినట్లు ఫిల్మ్ నగర్లో వార్తలు వస్తున్నాయి. సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. సునీల్… అనసూయ.. రావు రమేష్ తదితరులు ప్రధానపాత్రలో …
Read More »ఢిల్లీకి బండి సంజయ్
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీ కి బయల్దేరనున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఆయన ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. దీంతో బండి సంజయ్ తన పాదయాత్రకు శనివారం తాత్కాలిక విరామం ప్రకటించారు. ఢిల్లీలో ఆయన బీజేపీ అగ్రనేతలు జేపీ నడ్డా, అమిత్ షాను కలిసే అవకాశం ఉంది. ఈనెల 21న మునుగోడులో సభ, పాదయాత్ర ముగింపు సభలకు అమిత్ షా, జేపీ నడ్డాను అహ్వానించనున్నట్లు తెలిసింది. మునుగోడు …
Read More »రేషన్ కార్డులకు వెబ్ రిజిస్ట్రేషన్
ఇల్లులేనివారు, అభాగ్యులు, వలసదారులు, ఇతర అర్హులైన వారికి రేషన్కార్డులు అందించేందుకు కామన్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రారంభించింది. పైలట్ ప్రాజెక్టు కింద 11 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో దీన్ని ప్రారంభించారు. ఈ నెలాఖరు నాటికి అన్ని రాష్ర్టాల్లోనూ అమలుచేయనున్నారు. అర్హులైన వారిని వేగంగా గుర్తించి రేషన్ కార్డులు అందించడంలో రాష్ర్టాలకు సహకారం అందించేందుకు ఈ విధానాన్ని తీసుకొచ్చారు. వలసదారులు, ఇతర లబ్ధిదారులు ఎవరిసాయమైనా తీసుకొని కామన్రిజిస్ట్రేషన్ ఫెసిలిటీలో …
Read More »దేశ వ్యాప్తంగా కరోనా ఉధృతి
దేశ వ్యాప్తంగా కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 19,406 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా నుంచి మరో 19,928 మంది కోలుకున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 1,34,793 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. డైలీ పాజిటివిటీ రేటు 4.96 శాతంగా ఉందని తెలిపింది.
Read More »తెలంగాణ సర్కారు వినూత్న నిర్ణయం
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సర్కారు దవాఖానాల్లో గర్భిణీలకు నార్మల్ డెలివరీలు నిర్వహించినందుకు ఇన్సెంటివ్ లు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో డెలివరీకి రూ.3 వేల చొప్పున ఇవ్వాలని హెల్త్ సెక్రటరీ రిజ్వీ జీవో జారీచేశారు. ప్రభుత్వం ఇచ్చే పారితోషికాన్ని డాక్టర్ నుంచి శానిటేషన్ స్టాఫ్వరకు గైనకాలజిస్ట్ / మెడికల్ ఆఫీసర్, మిడ్వైఫ్/స్టాఫ్ నర్సు/ఏఎన్ఎంలకు రూ.1000, ఆయా/శానిటేషన్ వర్కర్లకు రూ.500, ఏఎన్ఎంకు రూ.250 …
Read More »