Home / Tag Archives: slider (page 76)

Tag Archives: slider

ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ఆధ్వర్యంలో రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం…

తెలంగాణ రైతన్నకి 24 గంటలు ఉచిత విద్యుత్ వద్దంటూ టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ రైతు వ్యతిరేక ఆలోచనా విధానానికి వ్యతిరేకంగా గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి శ్రీ కేటీఆర్ గారి పిలుపు మేరకు ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. దుండిగల్ గ్రామంలోని బస్ స్టాప్ సెంటర్ …

Read More »

అందరికి న్యాయం చేయాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ అభిమతం!

వి.ఆర్.ఏ లకు పే స్కేల్ ప్రకటించిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మరియు శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు గారికి నేడు వేములవాడలో కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసిన అర్బన్, రూరల్ మండలాల వి.ఆర్.ఏలు! ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అభిమతం అని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన అప్పటినుండి అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా …

Read More »

ఏపీ ట్రిపుల్ ఐటీ ఫలితాలు విడుదల

botsa satyanarayana comments on amavaravathi 3 capitals.dharuvu tv

ఏపీ ట్రిపుల్ ఐటీ ఫలితాలను మంత్రి బోత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఈ ఫలితాల్లో అర్హులైన వారి జాబితాను ఈ సందర్భంగా మంత్రి బోత్స సత్యనారాయణ వెల్లడించారు. ఈ నెల ఇరవై తారీఖు నుండి ఇరవై ఐదు తారీఖు వరకు కౌన్సిలింగ్ ఉంటుందని మంత్రి తెలిపారు. ఆరేండ్ల పాటు ట్రిపుల్ ఐటీ కి నాలుగు వేల నాలుగోందల సీట్లు ఉన్నాయి అని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు …

Read More »

ఢిల్లీ సీఎం ఇంటికి సమీపంలో వరద నీళ్ళు

దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో యమునా నది అత్యంత ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది.కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వరద నీళ్లు ఢిల్లీ సీఎం.. ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి సమీపంలోకి వచ్చేశాయి. ఢిల్లీ అసెంబ్లీకి ఐదోందల మీటర్ల దూరం నుండి ఈ వరద నీళ్లు ప్రవహిస్తోన్నాయి. కశ్మీరీ గేట్ – మంజుకా తిలానీని కలిపే ప్రాంతంలో యమునా నది నీరు చేరి వాహనదారులను ఇబ్బంది పెడుతుంది. దీంతో రాకపోకలు …

Read More »

కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేఖ వ్యాఖ్యలకు నిరసనగా ర్యాలీ చేపట్టిన ఎమ్మెల్యే సండ్ర

అమెరికా వేదికగా తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉచిత కరెంటుపై చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. రైతే రాజుగా ఉండాలని రైతు ఆత్మగౌరవంతో బతకాలని కెసిఆర్ ఇస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్తును తాము అధికారంలోకి వస్తేమూడు గంటలకే కుదిస్తామనడంతో రైతాంగం భగ్గుమంది. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య ఖండించారు. రైతులతో కలిసి వేంసూరు మండలం మర్లపాడు …

Read More »

ఘనంగా సత్తుపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా సమావేశం

సత్తుపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా సమావేశం నియోజకవర్గ కేంద్రంలోని లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్ లో ఘనంగా జరిగింది.. స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్,ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జ్ దినేష్ చౌదరి గారు,ఉమ్మడి ఖమ్మం జిల్లా యువజన విభాగ అధ్యక్షుడు చింతనిప్పు కృష్ణచైతన్య గారు హజరయ్యారు.. ఈ సందర్భంగా దినేష్ …

Read More »

సంక్షేమ సంఘాలు అభివృద్ధికి వారదులు : ఎమ్మెల్యే కేపి వివేకానంద్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కొంపల్లి 8వ వార్డు ప్రోడెన్షియల్ బ్యాంక్ కాలనీ నూతన సంక్షేమ సంఘం ఎన్నికైన సందర్భంగా  ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. సభ్యులంతా ఐకమత్యంగా ఉంటూ కాలనీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. కాగా కాలనీలో పార్క్ అభివృద్ధి, …

Read More »

కాంగేయులా.. కాలకేయులా?

అందుకనే సూర్యాపేట జిల్లా కాల్వల్లో గోదావరి నీళ్లు పారుతున్నాయి. చెరువులు మత్తళ్లు దుంకుతున్నయి.కండ్లుండీ చూడలేని వాళ్లను ఏమంటరు? ఇంకేమంటరు.. కాంగ్రెస్‌ వాళ్లు అనే అంటరు. కాంగ్రెస్‌ అనేకంటే ‘స్కాంగ్రెస్‌’ అన్న పదమే ఆ పార్టీకి సరిగ్గా సరిపోతుంది. కాంగ్రెస్‌ను ఏ కోణంలో చూసినా కుంభకోణమే కనిపిస్తుంది. సరే, ప్రస్తుత సందర్భం ఏమంటే.. కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా తన స్థానాన్ని పటిష్ఠ పరుచుకోవాలనే కోరికతో ఇటీవల భట్టి విక్రమార్క గారు పాదయాత్ర …

Read More »

రెవెన్యూ ప్రిన్సిపల్‌ సెక్రటరీని కలిసిన ఎమ్మెల్యే వివేకానంద్.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో జీవో 59 కింద దరఖాస్తు చేసుకున్న పేదలకు రిజిస్ట్రేషన్ ఛార్జీల్లో తారతమ్యం రావడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారికి ఇబ్బంది లేకుండా న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని  ఎమ్మెల్యే కేపి వివేకానంద్  రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ నవీన్‌ మిట్టల్‌ గారిని హైదరాబాద్ లోని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. దీనిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి వహించి పునః …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat