సూర్యాపేట జిల్లా ఆత్మకూరు యస్ మండలం ఏనుబాముల గ్రామ నివాసి తండు మహేష్ గౌడ్ s/o అంజయ్య అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స కోసం ఆర్థికంగా ఇబ్బంది పడుతుండడంతో మంత్రివర్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్లగా వెంటనే స్పందించిన మంత్రి గారు 2,00,000 ,(రెండు లక్షలా రూపాయలు ) లను సీఎం రిలీఫ్ ఫండ్ (LOC) ద్వారా మంజూరు చేయించి వారి …
Read More »“ప్రగతి యాత్ర”లో భాగంగా 81వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ లో “ప్రగతి యాత్ర”లో భాగంగా 81వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. ఈ సందర్భంగా ద్వారక నగర్, చెన్నకేశవ నగర్, మల్లారెడ్డి నగర్ ఫేస్-1 కాలనీలలో పాదయాత్ర చేస్తూ పూర్తి చేసిన అభివృద్ధి పనులను పరిశీలించి మిగిలి ఉన్న పనులను తెలుసుకున్నారు. కాగా రూ.3.25 కోట్లతో కాలనీల్లో మెరుగైన వసతుల కల్పనకు కృషి చేసినందుకు ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం …
Read More »జోగు మమత కుటుంబానికి అండగా ఎమ్మెల్యే అరూరి
తెలంగాణలో వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలో వర్ధన్నపేట మండలం దివిటీ పల్లి గ్రామానికి చెందిన జోగు మమత అనారోగ్యం తో మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్ధిక సహాయం చేసిన బి అర్ ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ .. ఎమ్మెల్యే గారి వెంట పాక్స్ చైర్మన్ రాజేష్ కన్నా,సర్పంచ్ బుంగ లత – ప్రవీణ్,ఉప సర్పంచ్ యాకయ్యా,మండల బీసీ …
Read More »రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము కు సీఎం కేసీఆర్ ఘన స్వాగతం
హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము కు ఘన స్వాగతం పలికిన ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు.సీఎం వెంట మంత్రులు శ్రీ మహమూద్ అలీ, శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీ చామకూర మల్లారెడ్డి, శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, శ్రీమతి సత్యవతి రాథోడ్, ఎంపీ శ్రీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్యేలు శ్రీ జీవన్ రెడ్డి, శ్రీ కాలేరు వెంకటేశ్, ఎమ్మెల్సీలు శ్రీ …
Read More »హద్దులు చెరుపుతున్న విమలా రామన్
మెస్మరైజ్ చేస్తున్న శోభా శెట్టి అందాలు
సెగలు పుట్టిస్తోన్న రితా
చిరునవ్వులు చిందిస్తున్న యుక్తి తరేజా
బ్లాక్ డ్రస్ లో మత్తెక్కిస్తోన్న నువేక్ష
“బలగం ఫ్యామిలీ రెస్టారెంట్” ప్రారంభించిన ఎమ్మెల్యే ఆరూరి రమేష్
“బలగం ఫ్యామిలీ రెస్టారెంట్” ప్రారంభించిన ఎమ్మెల్యే ఆరూరి రమేష్ గారు… హాసన్ పర్తి మండల పరిధిలోని బావుపేట క్రాస్ వద్ద ఈరోజు నూతనంగా ఏర్పాటు చేసిన బలగం ఫ్యామిలీ రెస్టారెంట్” ను వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు,BRS పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు శ్రీ ఆరూరి రమేష్ గారు ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే రమేష్ గారు రెస్టారెంట్ ను సందర్శించి మధ్యాహ్న భోజన రుచి చూశారు.ఎమ్మెల్యే గారి వెంట GWMC 66వ …
Read More »