విశాఖపట్నం వేదికగా సౌతాఫ్రికా, ఇండియా మొదటి టెస్ట్ ప్రారంభమయ్యింది. ముందుగా టాస్ గెలిచి భారత్ బ్యాట్టింగ్ ఎంచుకుంది. ఇప్పటికే టీ20 సిరీస్ 1-1 తో డ్రా అవ్వకగా. ఈ టెస్ట్ మ్యాచ్ గెలిచి తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని భారత్ భావిస్తుంది. మరి ఎవరి ఆధిపత్యం ఎలా ఉండబోతుంది చూడాల్సిందే. ఇక టీమ్ విషయానికి వస్తే.. భారత్: విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, రహనే(వైస్ కెప్టెన్), పుజారా, …
Read More »సౌతాఫ్రికాతో తొలి టెస్టుకు టీమిండియా ఇదే
సౌతాఫ్రికాతో జరగనున్న మొదటి టెస్టు మ్యాచ్ కు బీసీసీఐ టీమిండియాను ఈ రోజు మంగళవారం ప్రకటించింది. అందరూ భావించినట్లే వికెట్ కీపర్ రిషబ్ పంత్ పై వేటు వేసింది. కానీ ఇటీవల గాయం నుంచి పూర్తిగా కోలుకోని సీనియర్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్ మెన్ వృద్ధిమాన్ సాహాను ఎంపిక చేసింది. మహాత్మాగాంధీ నెల్సన్ మండేలా ఫ్రీడమ్ ట్రోఫీలో భాగంగా జరగనున్న మూడు టెస్టుల సిరీస్ లో టీమిండియా ,సౌతాఫ్రికా …
Read More »క్లారిటీ ఇచ్చిన కోహ్లి..అతడికే ఛాన్స్…!
బుధవారం నుంచి ఇండియా, సౌతాఫ్రికా మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈమేరకు ఇరు జట్లు సర్వం సిద్దంగా ఉన్నాయి.అయితే ఇక భారత్ విషయానికి వస్తే జట్టు వీడని సమస్య ఒకటి ఉంది అదేమిటంటే కీపర్ ఎవరిని ఎన్నుకోవాలి అనే విషయంలో ఇప్పటికి ఇంకా క్లారిటీ రాకపోవడంతో..తాజాగా ఈ విషయంపై టీమిండియా సారధి ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. రేపు ఆడబోయే మొదటి టెస్ట్ మ్యాచ్ లో కీపర్ గా వృద్ధిమాన్ …
Read More »ఒంటిచేత్తో క్యాచ్..అదరగొట్టిన ఫీల్డర్లు..మీ ఓటు ఎవరికీ ?
టీమిండియా టీ20 సిరీస్ లో భాగంగా నిన్న సౌతాఫ్రికాతో రెండో మ్యాచ్ ఆడిన విషయం తెలిసిందే. మొదటి మ్యాచ్ వర్షం కారణంగా ఆగిపోయింది. ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోహ్లి సేన సౌతాఫ్రికాను 149 పరుగులకే కట్టడి చేసింది. ఓపెనర్స్ లో డీకాక్ అర్దశతకం పూర్తి చేసుకున్నాడు. తద్వారా కెప్టెన్ గా తన మొదటి మ్యాచ్ లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. ఇక అసలు విషయానికి వస్తే నిన్న …
Read More »ఏ ఫార్మాట్ అయిన అతడే రారాజు..ఖాతాలో మరో రికార్డ్..!
టీమిండియా సారధి కోహ్లి మరో రికార్డు బ్రేక్ చేసాడు. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ లో భాగంగా నిన్న జరిగిన రెండో మ్యాచ్ లో అర్దశతకం చేసి అజేయంగా నిలిచాడు. తద్వారా ఇప్పటివరకు రోహిత్ రేపున ఉన్న అత్యధిక పరుగుల రికార్డును బ్రేక్ చేసి మొదటి స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం కోహ్లి 2441 పరుగులతో మొదటి స్థానంలో ఉండగా 7పరుగులు వెనకబడి రోహిత్ రెండో స్థానంలో ఉన్నాడు.ఇది పక్కనపెడితే కోహ్లి మరో …
Read More »హిట్ మాన్ దెబ్బకు సఫారీలు హాట్రిక్..ఎందులోనో తెలుసా!
ప్రపంచకప్ లో భాగంగా నిన్న బుధవారం భారత్,సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ జరిగింది.ఎంతో ఉత్కంతభరితంగా జరిగిన ఈ మ్యాచ్ లో చివరకు విజయం భారత్ నే వరించింది.ముందుగా టాస్ గెలిచి సౌతాఫ్రికా బ్యాట్టింగ్ తీసుకుంది.ఇందులో ఇంకొక విచిత్రం ఏమిటంటే ఆడిన మూడు మ్యాచ్లలో సఫారీలు టాస్ గెలిచారు గాని విజయం సాధించలేదు.ముందు రెండు మ్యాచ్ లలో చేసింగ్ చేయలేకపోయారు,ఈ మ్యాచ్ లో భారీ టార్గెట్ ఇవ్వలేకపోయారు.అయినప్పటికీ నిర్ణిత 50ఓవర్స్ లో 227పరుగులు …
Read More »TRS NRI సౌత్ ఆఫ్రికా ఆధ్వర్యములో భారత కాన్సులేట్ జనరల్కు ఘన వీడ్కోలు
డాక్టర్ KJ శ్రీనివాస (జొహ్యానెస్బర్గ్, దక్షిణ ఆఫ్రికాలో భారతదేశం యొక్క కాన్సుల్ జనరల్) కు వీడ్కోలు చేయడానికి, టీఆఎస్ ఎన్నారై సౌత్ ఆఫ్రికా 04-06-2019 న జొహన్నెర్భర్గ్ల్ లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియాలో వీడ్కోలు ఏర్పాటు చేసింది . టిఆర్ఎస్ ఎన్నారై టీం సభ్యులు,TASA సభ్యులు , కాన్సులేట్ అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. టీఆర్ఎస్ ఎన్నారై దక్షిణాఫ్రికా బృందం సభ్యులు కాన్సుల్ జనరల్ డాక్టర్ కె.జె. శ్రీనివాసకు …
Read More »యావత్ భారత్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న..? మరికొన్ని గంటల్లో!
ప్రపంచకప్ లో భాగంగా ఈరోజు అనగా బుధవారం ఇండియా,సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ జరగనుంది.ఇప్పటిదాకా అన్ని జట్లు మ్యాచ్ లు ఆడగా ఒక్క ఇండియా మాత్రం ఆడలేదు.భారత్ కూడా ఇదే మొదటి మ్యాచ్.ఇండియా తో తలబడుతున్న సఫారీ జట్టుకు మాత్రం ఇది మూడో మ్యాచ్ కాగా ఇప్పటివరకూ ఆడిన మ్యాచ్ లలో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు.మరి ఈరోజైన ఆ జట్టుకు విజయం వరిస్తుందా అనేది వేచి చూడాల్సిందే.ఇక ఇండియా పరంగా …
Read More »సఫారీ జట్టు చేసిన తప్పే మళ్ళీ చేసిందా ?
ప్రపంచకప్ లో భాగంగా నిన్న ఆదివారం జరిగిన మ్యాచ్ లో సౌతాఫ్రికా బంగ్లాదేశ్ తలపడ్డాయి.అయితే ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నాడు సఫారీ జట్టు కెప్టెన్ డుప్లేసిస్.దీంతో బంగ్లాదేశ్ మొదట బ్యాటింగ్ కు వచ్చారు.ఓపెనర్స్ తమీమ్ ఇక్బాల్,సౌమ్య సర్కార్ నెమ్మదిగా ఆడుతూ స్కోర్ ను ముందుకు నడిపించారు.ఆ కొద్దిసేపటికే ఓపెనర్స్ ఇద్దరు అవుట్ అయ్యారు.దీంతో బంగ్లాదేశ్ పని అయిపోయిందని అందరు అనుకున్నారు.అనంతరం వచ్చిన సఖీబ్,రహీమ్ మంచి భాగ్యస్వామ్యంతో టీమ్ ను …
Read More »మరో మూడు రోజుల్లో ప్రపంచ పోరు..!
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రపంచకప్ మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది.ఈసారి వరల్డ్ కప్ కు ఇంగ్లాండ్ వేదిక కానుంది.30వ తేదీన స్టార్ట్ అవ్వడంతో అంగరంగ వైభవంగా మొదలవబోతుంది.ఈ మేరకు అన్ని జట్లు సిద్ధంగా ఉన్నాయి.అయితే ఈ ఈవెంట్ కు ఫేవరెట్ గా కొన్ని టీమ్ లు మొదటినుండి అనుకుంటున్నారు.ఇందులో హోమ్ జట్టు ఇంగ్లాండ్ మరియు ఇండియా ఉన్నాయి.ప్రస్తుతం ప్రాక్టీస్ మ్యాచ్ లు జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే.ఇందులో ఆస్ట్రేలియా, …
Read More »