టీమిండియా స్టార్ క్రికెటర్ మహ్మద్ షమీకి కోల్ కత్తా కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తనతో విడిపోయిన భార్య హసిన్ జహాన్ కు నెలకు రూ.1.30 లక్షలు భరణం చెల్లించాలంది. దీనిలో రూ.50వేలు వ్యక్తిగత భరణం కింద, మిగతా రూ.80వేలు ఆమెతో ఉంటున్న కుమార్తె పోషణకు కేటాయించాలంది. కాగా 2018లో షమీపై భార్య హసిన్ జహాన్ గృహహింస, వరకట్నం, మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేసి.. నెలకు రూ.10లక్షల భరణం …
Read More »టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇండియా
న్యూజిలాండ్తో జరగనున్న రెండవ వన్డేలో ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నది. రాయ్పూర్లో టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ.. తొలుత బౌలింగ్ చేయడానికి డిసైడ్ అయ్యాడు. హైదరాబాద్లో జరిగిన తొలి వన్డేలో ఆడిన జట్టుతోనే రెండో వన్డేలోనూ రోహిత్ సేన దిగనున్నది. టీమిండియా ఈ మ్యాచ్కు ఎటువంటి మార్పులు చేయలేదు. న్యూజిలాండ్ కూడా జట్టులో మార్పులు లేకుండానే బరిలోకి దిగుతున్నది. 2ND ODI. India XI: R Sharma …
Read More »రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.
టీమిండియా కెప్టెన్ .. డేరింగ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ .. హిట్ మెన్ రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త. ఇటీవల జరిగిన బంగ్లాదేశ్ తో వన్డేలో గాయపడి.. మొదటి టెస్టుకు దూరమయ్యాడు రోహిత్ శర్మ. ప్రస్తుతం ఆ గాయం నుండి కోలుకోవడంతో టీమిండియా కెప్టెన్ రెండో టెస్టుకు అందుబాటులో ఉంటాడని తెలుస్తోంది. ఇవాళ లేదా రేపు రోహిత్ శర్మ ముంబై నుంచి బంగ్లాదేశ్ కు వెళ్లనున్నాడని వార్తలు వస్తున్నాయి. …
Read More »ఆడిలైడ్ లో ప్రేయసీతో రాహుల్
బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటి అతియా షెట్టి, టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ డేటింగ్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఆ ఇద్దరూ ప్రస్తుతం ఆస్ట్రేలియాలోని అడిలైడ్లో షాపింగ్ చేస్తూ కనిపించారు. టీ20 వరల్డ్కప్లో ఆడుతున్న రాహుల్ అక్కడే ఉన్నాడు. ఇద్దరూ కలిసి షాపింగ్ చేస్తున్న వీడియో ఒకటి ఆన్లైన్లో వైరల్ అవుతోంది. అయితే వచ్చే ఏడాది ఆరంభంలో ఆ జంట పెళ్లి చేసుకోనున్నట్లు రూమర్లు …
Read More »జహీర్ ఖాన్ రెస్టారెంట్ లో అగ్ని ప్రమాదం
మహారాష్ట్రలోని పుణేలో మార్వెల్ విస్టా భవనం టాప్ ఫ్లోర్లో ఈ రోజు మంగళవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రముఖ టీమిండియా క్రికెటర్ జహీర్ ఖాన్ రెస్టారెంట్ ఇదే భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది. లులా నగర్ చౌక్లో మార్వెల్ విస్టా భవనంలో అగ్నిప్రమాదం జరగడంతో అధికారులు హుటాహుటిన ఘటనా స్ధలానికి చేరుకున్నారు. ఆరు అగ్నిమాపక యంత్రాలు మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం …
Read More »బీసీసీఐ అధ్యక్ష ఎన్నికకు రోజర్ బిన్నీ నామినేషన్
బీసీసీఐ అధ్యక్ష ఎన్నికకు మాజీ ఆల్రౌండర్ రోజర్ బిన్నీ పోటీపడుతున్నారు. బీసీసీఐ అధ్యక్ష పోస్టు కోసం ఈ రోజు మంగళవారం ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ప్రస్థుత అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్థానాన్ని రోజర్ బిన్నీ సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక బీసీసీఐ కార్యదర్శిగా జే షా కొనసాగనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సోమవారం ముంబైలో జరిగిన బీసీసీఐ అంతర్గత సమావేశాల్లో ఈ విషయాలు స్పష్టమైనట్లు తెలుస్తోంది. బీసీసీఐ అధ్యక్ష …
Read More »బీసీసీఐ అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ.. మరి గంగూలీ…?
ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న బెంగాల్ టైగర్.. దాదా అని ముద్దుగా పిలుచుకుని టీమిండియా లెజండ్రీ మాజీ కెప్టెన్.. ఆటగాడు సౌరవ్ గంగూలీ కేవలం మరికొన్ని రోజులు మాత్రమే ఆ పదవిలో ఉండబోతున్నాడని క్రికెట్ అభిమానులకు తెల్సిన విషయం. ఆ తర్వాత తిరిగి ఈ పదవికి మళ్లీ దాదా పోటి చేసే అవకాశాలు చాలా తక్కువ అని క్రికెట్ క్రిటిక్స్ చెబుతున్నారు. దీంతో దాదా స్థానంలో మరోకర్ని నియమించడం ఖాయమన్పిస్తుంది.1983 …
Read More »సూర్య కొట్టిన ఆ సిక్సర్ వీడియో చూడాల్సిందే.. ?
దక్షిణాఫ్రికాతో నిన్న బుధవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్లో టీమిండియా ఆటగాడు సూర్య కుమార్ యాదవ్ తన సత్తా చాటాడు. ఆ మ్యాచ్లో అజేయంగా అతను 50 రన్స్ చేశాడు. అయితే ఏడో ఓవర్లో ఓ భారీ సిక్సర్ కొట్టాడతను. నోర్జా వేసిన లెగ్సైడ్ బంతిని అతను ఫ్లిక్ చేశాడు. ఔట్సైడ్ ఎడ్జ్ తీసుకున్న ఆ బంతి.. ఏకంగా థార్డ్మ్యాన్ దిశగా సిక్సర్ వెళ్లింది. ఇక తర్వాత బంతిని కూడా …
Read More »ఆసీస్ చేతిలో టీమిండియా ఘోర పరాజయం
ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా ఓటమి పాలైన సంగతి విదితమే. నిన్న జరిగిన ఈ మ్యాచ్ లో ఆసీస్ జట్టు 4 వికెట్ల తేడాతో టీమిండియాపై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 208 పరుగులను ఆసీస్ జట్టు లక్ష్యంగా విధించింది. అయితే ఈ భారీ లక్ష్యాన్ని ఆసీస్ 19.2 ఓవర్లలోనే ఛేదించింది. ఆసీస్ బ్యాట్స్ మెన్స్ లో గ్రీన్ …
Read More »బుమ్రా లేకపోతే టీ20ల్లో టీమిండియా గెలవడం కష్టమా..?
వరల్డ్ టీ ట్వంటీ ర్యాంకింగ్స్ లో టీమిండియా తొలిస్థానంలో ఉన్న సంగతి విధితమే. అయితే నిన్న జరిగిన ఆసీసు తో జరిగిన తొలి మ్యాచ్ లో టీమిండియా జట్టు బౌలర్లు నిరాశపరుస్తున్నారు. నిన్న స్టార్ బౌలర్లు అయిన భువనేశ్వర్, హర్షల్ పటేల్ కలిసి 8 ఓవర్లలో ఏకంగా 101 రన్స్ ఇచ్చారు. దీంతో టీమిండియా క్రికెట్ అభిమానులు వీరిని తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. యార్కర్ కింగ్ బుమ్రాకు గాయం కాకుండా …
Read More »