ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం లో వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి… శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పెండ్లి కుమారుని చేయుటకు అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు దంపతులు, సహాయ కమిషనర్ మరియు కార్య నిర్వహణాధికారి జి.వి.డి.ఎన్. లీలాకుమార్ పట్టు వస్త్రాలు ఆలయ అర్చకులకు సమర్పించారు..
Read More »