గతంలో పలు వివాదాస్పద సంఘటనలతో హాట్ టాపిక్ అయిన నటి భువనేశ్వరి మరోసారి వార్తల్లోకి ఎక్కింది. తాజాగా భువనేశ్వరి మీద కిడ్నాప్ కేసు నమోదైంది. శ్రీలంకకు చెందిన చంద్రకుమార్ అనే వ్యక్తి భువనేశ్వరి మీద కేసు పెట్టారు. తన 23 ఏళ్ల కూతురిని భువనేశ్వరి చట్ట విరుద్ధంగా కస్టడీలో ఉంచుకుందని ఆరోపిస్తూ హెబియస్ కార్పస్ కేసు వేశారు. ఈ కేసును విచారణకు స్వీకరించిన మద్రాస్ కోర్టు…. సరెండర్ కావాల్సిందిగా భువనేశ్వరికి …
Read More »కుమార్తె ప్రేమ వ్యవహరం….తల్లి ఆత్మహత్య
కుమార్తె ప్రేమ వ్యవహారం విషయమై మనస్తాపానికి గురైన తల్లి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన గన్నవరం శివారు మర్లపాలెంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…మర్లపాలెం గ్రామానికి చెందిన చెరుకు జయబాబు ప్రైవేట్ బస్సు క్లీనర్గా పనిచేస్తున్నాడు. అతని భార్య శ్రీదేవి (35) ఇంటి వద్ద టైలరింగ్ పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. వీరి కుమారై లావణ్య ఇంటర్మీడియట్ చదువుతోంది. శ్రీదేవి మేనల్లుడైన తెనాలికి చెందిన ధర్మసాయికి, …
Read More »కలెక్టరేట్లో దంపతుల ఆత్మహత్యాయత్నం…ఏం జరగింది
మధ్యాహ్న భోజన ఏజెన్సీని తొలగించడంతో పాటు గ్రామ బహిష్కరణ చేశారనే మనస్తాపంతో నిజామాబాద్ కలెక్టరేట్ ఆవరణలో సోమవారం దంపతులు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం రెంజర్ల గ్రామానికి చెందిన దంపతులు మట్టెల రమేశ్, సునీత గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 12 సంవత్సరాలుగా మధ్యాహ్న భోజన ఏజెన్సీని నిర్వహిస్తున్నారు. అయితే రెండు నెలల క్రితం భోజన ఏజెన్సీని తొలగించామని, పాఠశాలకు …
Read More »యువకుడి కోసం ఇద్దరు అమ్మాయిల మధ్య గొడవ… చివరికి ఒక ప్రాణం
ఇద్దరు విద్యార్థినుల మధ్య తలెత్తిన ప్రేమ వివాదం ఒకరి నిండుప్రాణాల్ని బలిగొంది. ఎస్పీ అనంతశర్మ తెలిపిన ప్రకారం… ఖమ్మం జిల్లా వైరా మండలం రెబ్బవరం గ్రామానికి చెందిన రాంబాయి, సీతయ్యల కుమార్తె శ్రీలక్ష్మి(19) జగిత్యాల జిల్లా కొడిమ్యాల జేఎన్టీయూ కళాశాలలో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతోంది. తండ్రి చిన్నతనంలోనే చనిపోయారు. కళాశాల వసతిగృహంలో ఉంటోంది. శ్రీలక్ష్మికి ఇదే కళాశాలలో గత సంవత్సరం ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఆమె బావ హరీష్కు …
Read More »నర్సుపై ఆసుపత్రిలోనే దారుణం
అతని చేతుల్లో నుంచి బయటపడటానికి చివరి వరకూ ప్రయత్నించిందా మహిళ. ఆమె వల్ల కాలేదు. అతని కబంధ హస్తాల్లో చిక్కుకున్న ఆమె చివరికి తుదిశ్వాస విడిచింది. ప్రేమించాలంటూ వెంటపడ్డాడు. ఆమె అందుకు అంగీకరించకపోవడంతో ఆమెను చంపి, ఆ యువకుడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఆమె చున్నీతోనే ఫ్యాన్కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడతను. ఈ ఘటన రాజస్థాన్లోని కరోడీలో చోటు చేసుకుంది. కరోడీకి చెందిన బిమలా వీణా అనే మహిళ …
Read More »ఆత్మహత్యల విజేత… సనా ఇక్బాల్ది హత్యేనా..?
ఆత్మహత్యలు చేసుకోవద్దంటూ పిలుపునిచ్చిన దేశవ్యాప్తంగా బైక్రైడ్ చేసి స్పూర్తి నింపిన హైదరాబాద్కు చెందిన ప్రముఖ మహిళా బైక్ రైడర్ సనా ఇక్బాల్(32) మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆత్మహత్యో, హత్యో, రోడ్డు ప్రమాదమో తెలియదు. కానీ ఆత్మహత్యల విజేత మాత్రం ఇక లేరు. ఆమె అభిమానులకు, డిప్రెషన్లో ఉన్న ఎంతోమందికి విషాదాన్ని మిగిల్చారు. భర్త అబ్దుల్ నదీంతో కలిసి ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పడంతో ఈ …
Read More »టీచర్ ఇచ్చిన పనిష్మెంట్ కలకలం…బాలికను అబ్బాయిల పక్కన ఆ విధంగా
కేరళలో ఓ టీచర్ ఇచ్చిన పనిష్మెంట్ కలకలం సృష్టించింది. ఓ బాలిక తప్పు చేసిందని ఆ బాలికను అబ్బాయిల పక్కన కూర్చోబెట్టింది టీచర్. ఆ అవమానాన్ని తట్టుకోలేక బాధితురాలి అక్క పాఠశాల భవంతిపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కేరళలోని కొల్లాంలో కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. కొల్లాంలోని ట్రినిటీ లైసియమ్ స్కూలులో 15ఏళ్ల బాలిక పదో తరగతి చదువుతోంది. ఆమె సోదరి 13ఏళ్ల బాలిక అదే …
Read More »ఇంటర్ సెకెండియర్ విద్యార్థి మృతి.. షాకింగ్ నిజాలు
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గంలో పేరొందిన పిక్నిక్ స్పాట్, ప్రశాంత వాతావరణానికి మారుపేరైన రాజారాంపురం తీరంలోని జీడిమామిడి తోటలో ఆదివారం ఓ యువకుడు మృతి చెందడం కలకలం రేపింది. జలుమూరు మండలం సుబ్రహ్మణ్యపురం గ్రామానికి చెందిన మెట్ట రాజశేఖర్(17) నరసన్నపేటలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ సెకెండియర్ చదువుతున్నాడు. అదే కళాశాలలో నరసన్నపేట మండలం తామరాపల్లి గ్రామానికి చెందిన విద్యార్థిని కూడా ఇంటర్ సెకెండియర్ చదువుతోంది. రాజశేఖర్తో తమ అమ్మాయి రెండురోజుల …
Read More »ప్రేమ శవమైంది….. గ్రామంలో ఉద్రిక్తత
పురుగుల మందు తాగి బుధవారం రాత్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మంథని మండలం మైదుపల్లికి చెందిన పెట్టెం రజనీకాంత్(26) శుక్రవారం రాత్రి కరీంనగర్లోని ఓ ప్రేవేటు ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచాడు. యువకుడి ఇంటిముందు బైఠాయించిన యువతి, ఆమె కుటుంబసభ్యులపై యువకుడి బంధువులు దాడి చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన బుద్ది సింధు.. మైదుపల్లి చెందిన పెట్టెం రజనీకాంత్ అనే యువకుడు ప్రేమించి …
Read More »బైక్ కొనివ్వలేదని.. రైలు కింద తల
స్కూల్ పిల్లల నుంచి మొదలు పెడితే కాలేజీ స్టూడెంట్స్ వరకూ అందరికీ బైక్ అంటే ఓ తెలియని ఆకర్షణ. బైక్, నేటి యువతరం తప్పనిసరిగా ఉండాలని భావించే నిత్యావసరవస్తువు గా మారిపోయింది. అలాంటి ఓబైక్ కోసం ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డడు. తల్లిదండ్రులు బైక్ కొనివ్వలేదని మనస్తాపం చెందిన ఓ ఇంజినీరింగ్ విద్యార్థి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులకు తీరని షోకాన్ని మిగిల్చిన ఘటన గురువారం చిత్తూరులో …
Read More »