టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరో రికార్డును సొంతం చేసుకున్నాడు .దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ లో దాదాపు 39 ఏళ్ళ రికార్డును బద్దలు కొట్టాడు .ఈ టెస్టులో రెండు ఇన్నింగ్స్ లో కల్పి రెండు వందల తొంబై మూడు పరుగులు చేశాడు కోహ్లీ . దీంతో కెప్టెన్ హోదాలో అత్యధిక పరుగులు చేసిన టీం ఇండియా ఆటగాళ్ళ జాబితాలో కోహ్లీ …
Read More »