ఈ రోజు షణ్మత స్థాపనాచార్య జగద్గురు శంకరాచార్య సంప్రదాయ మూర్తి, అద్వైత స్వరూపులు, విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి జన్మదినోత్సవ వేడుకలు విశాఖపట్టణం, చినముషిడివాడలోని, విశాఖ శ్రీ శారదాపీఠంలో అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. స్వామివారి జన్మదినోత్సవ వేడుకలకు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులతో పాటు వేలాదిగా భక్తులు హాజరయ్యారు. ఏపీ ప్రభుత్వం నుంచి ఎంపీ విజయసాయిరెడ్డి ముఖ్య అతిధిగా హాజరై, సీఎం జగన్ తరపున, రాష్ట్ర …
Read More »బుుషికేష్లో చాతుర్మాస్య దీక్షకు స్వామి స్వరూపానందేంద్ర శ్రీకారం.. హాజరైన దరువు ఎండీ సిహెచ్. కరణ్ రెడ్డి..!
హైందవ సనాతన వైదిక ధర్మంలో అత్యంత విశిష్టమైనది…చాతుర్మాస్య దీక్ష. విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి గత 15 ఏళ్లుగా ఇట్టి చాతుర్మాస్య దీక్షను క్రమం తప్పకుండా తపస్సులా కొనసాగిస్తున్నారు. ఈ రోజు ఆషాఢ శుద్ధ పౌర్ణిమ నాడు బుుషికేష్లో శారదాపీఠం శాఖలో చాతుర్మాస్య దీక్షకు స్వామి స్వరూపానందేంద్ర శ్రీకారం చుట్టారు. దీక్ష ప్రారంభించే ముందు గంగానదీమ తల్లికి పసుపు, కుంకుమలతో అభిషేకం …
Read More »స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి ఆశీస్సులు తీసుకున్నా రామేశ్వర రావు గారు
మై హోమ్ చైర్మన్ రామేశ్వర రావు గారు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ ఆశీస్సులు తీసుకున్నారు.. తాజా పరిణామాలపై స్వామివారితో ఆయన మాట్లాడారు. స్వామివారికి పాదాలకు నమస్కరించి తనను ఆశీర్వదించాలని కోరారు. స్వామివారు ఆయనకు ఆశీర్వచనం అందించారు. ప్రేమగా పలకరించారు. మరింత ఎత్తుకు ఎదగాలని ఆశీర్వదించారు. స్వామివారు ప్రేమ నమ్మకం ఉన్నవారిని తన ముఖానికి హత్తుకుని, ముఖస్పర్శతో ప్రేమగా ఆశీర్వచనం అందిస్తారు. ఇలా స్వామివారి ఆశీర్వచనం అందుకోవడం …
Read More »తెలుగు రాష్ట్రాల మేలుకోసం స్వరూపానందేంద్ర స్వామి దీక్ష..!
రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురిసి రాష్ట్రాలు సమృద్ధిగా ఉండాలని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామీజీ సన్యాసికారి దీక్షను చేయనున్నారు..ఈరోజు విజయవాడ వచ్చిన స్వామివారు అమ్మవారిని దర్శించుకొని అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 15 నుండి 17వ తేదీ వరకు మూడు రోజులపాటు లోక శ్రేయస్సు కొరకు సన్యాసికారి దీక్ష చేయనున్నట్లు చెప్పారు.ఈ మహోన్నత కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్,ముఖ్యమంత్రులు కేసీఆర్,జగన్ మరియు ఒడిశా …
Read More »మొదటి నుంచి స్వామివారికి ఆధ్యాత్మిక అనుచరుడిగా కొనసాగుతున్న కరణ్ రెడ్డి
దరువు మీడియా సంస్థల అధినేత సీహెచ్ కరణ్ రెడ్డి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ ఆశీస్సులు తీసుకున్నారు విజయవాడ కృష్ణానది తీరంలోని శ్రీగణపతి సచ్చిదానంద ఆశ్రమం, జయదుర్గా తీర్ధం వద్ద కరణ్ రెడ్డి స్వామివారిని కలిసారు. తాజా పరిణామాలపై మాట్లాడారు. స్వామివారికి పాదాలకు నమస్కరించి తనను ఆశీర్వదించాలని కరణ్ రెడ్డి కోరారు. స్వామివారు కరణ్ రెడ్డికి శాలువా కప్పి ఆశీర్వచనం అందించారు. ప్రేమగా పలకరించారు. ఆధ్యాత్మికంగా కరణ్ …
Read More »